RJ Corp
-
#Andhra Pradesh
APs Development: ఏపీ అభివృద్ధికి ఆటంకం.. రాష్ట్రానికి పెట్టుబడులపై వైసీపీ కుట్రలు!
రూ. 90 వేల కోట్ల టర్నోవర్తో బిజినెస్ చేసే RJ Corp గ్రూప్ కేవలం 37 ఎకరాల భూమి కోసమే వోల్ట్సన్ అనే సంస్థను స్థాపించిందనే వైసీపీ ఆరోపణలు అర్థం పర్థం లేనివని అధికార పక్షం కొట్టిపారేసింది.
Published Date - 09:55 PM, Mon - 17 November 25