Rinku Singh
-
#Sports
ఇంగ్లాండ్తో భారత్ కీలక పోరు.. అభిషేక్ శర్మకు నో ప్లేస్?!
ఇప్పటివరకు ఆడిన మ్యాచ్ల్లో అభిషేక్ శర్మ పెద్దగా రాణించలేదు. ఆడిన 6 మ్యాచ్ల్లో అతను మూడుసార్లు డకౌట్ అయ్యాడు. తన 6 ఇన్నింగ్స్ల్లో 0, 0, 0, 15, 55, 10 పరుగులు మాత్రమే చేశాడు.
Date : 05-03-2026 - 2:37 IST -
#Sports
బాధలోనూ జట్టులో చేరనున్న రింకూ సింగ్!
ఈ ప్రపంచకప్లో రింకూ సింగ్ ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆడిన 5 ఇన్నింగ్స్ల్లో కేవలం 24 పరుగులు మాత్రమే చేశాడు (దక్షిణాఫ్రికాతో మ్యాచ్లో డకౌట్ అయ్యారు).
Date : 27-02-2026 - 10:48 IST -
#Health
రింకూ సింగ్ తండ్రి మృతికి కారణమైన లివర్ క్యాన్సర్.. జాగ్రత్తగా ఉండాల్సిందే!
భారత క్రికెటర్ రింకూ సింగ్ తండ్రి ఖాన్చంద్ర సింగ్ స్టేజ్ 4 లివర్ క్యాన్సర్తో మరణించారు. లివర్ క్యాన్సర్ స్టేజ్ 4ని 'మెటాస్టాటిక్ లివర్ క్యాన్సర్' అని పిలుస్తారు.
Date : 27-02-2026 - 4:56 IST -
#Speed News
టీమిండియా బ్యాటర్ రింకూ సింగ్ ఇంట విషాదం!
టీ20 ప్రపంచకప్ 2026లో రింకూ సింగ్ ఫినిషర్గా టీమ్ ఇండియాలో కీలక భాగస్వామి. అయితే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో ఆడే అవకాశం రాలేదు.
Date : 27-02-2026 - 9:07 IST -
#Sports
జింబాబ్వేతో మ్యాచ్.. టీమిండియాలో కీలక మార్పులు!
ఇండియన్ ఎక్స్ప్రెస్ వార్త ప్రకారం.. జింబాబ్వేతో జరిగే మ్యాచ్లో సంజూ శాంసన్, అక్షర్ పటేల్ టీమ్ ఇండియాలోకి తిరిగి రావడం ఖాయం.
Date : 26-02-2026 - 6:05 IST -
#Andhra Pradesh
విశాఖ వరుణ్ ఐనాక్స్లో ‘బోర్డర్-2’ సినిమా చూసిన భారత్ క్రికెటర్లు
Team India Cricketers న్యూజిలాండ్తో నాలుగో టీ20 మ్యాచ్ కోసం విశాఖపట్నం వచ్చిన టీమిండియా క్రికెటర్లు కాస్త విరామం తీసుకున్నారు. నిన్న రాత్రి నగరంలోని వరుణ్ ఐనాక్స్లో బాలీవుడ్ మూవీ ‘బోర్డర్-2’ చూస్తూ సరదాగా గడిపారు. భారత ఆటగాళ్లు ప్రత్యేక బస్సులో థియేటర్కు చేరుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్రికెటర్ల కోసం ప్రత్యేకంగా ఒక షోను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఈ సినిమాను వీక్షించిన వారిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, కోచ్ గౌతమ్ […]
Date : 27-01-2026 - 3:30 IST -
#Speed News
Rinku Singh: టీమిండియా క్రికెటర్కు బెదిరింపులు.. రూ. 5 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
డబ్బులు డిమాండ్ చేసిన మొహమ్మద్ నవీద్ మొదటగా ఫిబ్రవరి 5న రింకూ సింగ్కు మెసేజ్ చేసి, తాను అతని పెద్ద అభిమానినని పేర్కొంటూ ఆర్థిక సహాయం కోసం విజ్ఞప్తి చేశాడు.
Date : 09-10-2025 - 1:34 IST -
#Sports
Raksha Bandhan : రక్షాబంధన్ పండుగలో క్రికెట్ స్టార్ల సరదా సందడి.. సోదరీ-సోదరుల ఆప్యాయతలు
Raksha Bandhan : రక్షాబంధన్ పండుగ సందర్భంగా భారత క్రికెట్ స్టార్లు తమ సోదరీమణులతో గడిపిన ఆప్యాయతమైన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుని అభిమానుల హృదయాలను కొల్లగొట్టారు.
Date : 09-08-2025 - 7:40 IST -
#Sports
Rinku Singh- Priya Saroj: ఘనంగా రింకూ సింగ్- ప్రియా సరోజ్ నిశ్చితార్థం.. ఉంగరాల ధర ఎంతంటే?
ప్రియా సరోజ్.. రింకూ సింగ్ కోసం కోల్కతా నుండి డిజైనర్ ఉంగరం తెప్పించారు. అదే విధంగా భారత క్రికెటర్ రింకూ సింగ్ కూడా ముంబై నుండి ఈ ప్రత్యేక ఉంగరాన్ని తెప్పించారు.
Date : 08-06-2025 - 8:39 IST -
#Speed News
KKR vs SRH: ఐపీఎల్లో సన్రైజర్స్కు ఘోర అవమానం.. 80 పరుగుల తేడాతో కోల్కతా ఘనవిజయం
ఇది ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో సన్రైజర్స్ హైదరాబాద్కు ఎదురైన అతిపెద్ద ఓటమి. KKR చేతిలో వారు 80 పరుగుల తేడాతో ఓడిపోయారు.
Date : 03-04-2025 - 11:27 IST -
#Sports
Team INDIA: ఐపీఎల్ ద్వారా టీమిండియాలోకి ఎంట్రీ…
ఐపీఎల్ ప్రారంభమైంది. రెండు నెలల పాటు సాగే ఈ ధనాధన్ లీగ్ లో ఈ సారి ఎంతమంది తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటారో చూడాలి. ఇప్పటివరకు ముగిసిన 17 సీజన్లలో ఎంతోమంది యువ ఆటగాళ్లు రాణించి ఇప్పుడు టీమిండియాకి ఆడుతున్నారు.
Date : 25-03-2025 - 4:00 IST -
#Sports
KKR’s Injury: స్టార్ ఆటగాళ్ల గాయాలతో కేకేఆర్ లో ఆందోళన
కేకేఆర్ రింకు సింగ్ ను మ్యాచ్ విన్నర్ గా భావిస్తుంటుంది. కానీ రింకు ఇంగ్లాండ్తో జరిగిన రెండో టి20కి ముందు గాయపడ్డాడు. దీంతో సిరీస్ లో రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండాల్సి వచ్చింది.
Date : 27-01-2025 - 3:30 IST -
#Sports
Dhruv Jurel: జట్టులో కీలక మార్పు.. డిసైడింగ్ మ్యాచ్ పై గంభీర్ ఫోకస్
మూడో టీ20లో గౌతమ్ గంభీర్, కెప్టెన్ సూర్య లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ రమణదీప్ సింగ్కు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నారు. రమణదీప్ 2 టీ20 మ్యాచ్లు ఆడి ఒక ఇన్నింగ్స్లో 15 పరుగులు చేశాడు.
Date : 27-01-2025 - 1:34 IST -
#Speed News
Rinku Singh Engaged: ఎంపీతో టీమిండియా క్రికెటర్ వివాహం.. ఫొటోలు వైరల్!
ఆల్ రౌండర్ రింకూ సింగ్ ఇంగ్లండ్తో జరిగే 5 మ్యాచ్ల టీ20 సిరీస్కి భారత జట్టులోకి ఎంపికయ్యాడు. ఈ సిరీస్లో తొలి మ్యాచ్ జనవరి 22న కోల్కతాలో జరగనుంది.
Date : 17-01-2025 - 5:43 IST -
#Sports
KKR Captaincy: కేకేఆర్ కెప్టెన్ అతడేనా.. హింట్ ఇచ్చిన బీసీసీఐ!
ప్రస్తుత ప్రదర్శన ఆధారంగానే ఆటగాళ్లను ఎంపిక చేశామని సెలెక్టర్లు చెబుతున్నారు. అయితే సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో ఉత్తరప్రదేశ్ జట్టుకు సారధ్యం వహించిన భువనేశ్వర్ కుమార్ ఇప్పుడు విజయ్ హజారే ట్రోఫీలో రింకూ సింగ్ కెప్టెన్సీలో ఆడటం గమనార్హం.
Date : 19-12-2024 - 7:15 IST