Richa Ghosh
-
#Sports
Mithali Raj : నాలుగు దశాబ్దాల కల..మిథాలీ రాజ్ చేతిలో వరల్డ్కప్!
భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ కల ఎట్టకేలకు నెరవేరింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో టీమిండియా ఐసీసీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి భారత్కు తొలి వరల్డ్ కప్ను తీసుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి విశ్వవిజేతగా నిలిచిన టీమిండియా, ట్రోఫీని మిథాలీ రాజ్కు అందించింది. ఈ చారిత్రాత్మక విజయం భారత మహిళా క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప మైలురాయిగా నిలిచింది. A moment for the history […]
Published Date - 12:38 PM, Mon - 3 November 25 -
#Sports
Team India : భారత మహిళా జట్టుకు భారీ నజరానా ప్రకటించిన బీసీసీఐ.!
భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్కు కొత్త ఊపునిచ్చింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ […]
Published Date - 12:25 PM, Mon - 3 November 25 -
#Sports
RCB Record: అద్భుత విజయంతో చరిత్ర సృష్టించిన ఆర్సీబీ
202 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి శుభారంభం లభించలేదు. కెప్టెన్ స్మృతి మంధాన 7 బంతుల్లో 9 పరుగులు చేసి వెంటనే ఔటైంది. డేనియల్ హాడ్జ్ కూడా కేవలం 4 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టింది.
Published Date - 10:37 AM, Sat - 15 February 25 -
#Sports
T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్ కప్… ఇంగ్లాండ్ చేతిలో భారత్ ఓటమి
దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న మహిళల టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత్ కు తొలి ఓటమి ఎదురైంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి జోరుమీదున్న హర్మన్ ప్రీత్ సేన ఇంగ్లాండ్ చేతిలో 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
Published Date - 10:45 PM, Sat - 18 February 23 -
#Speed News
T20 World Cup: మహిళల టీ ట్వంటీ వరల్డ్కప్.. భారత్కు రెండో విజయం
మహిళల టీ ట్వంటీ (Womens' T20) ప్రపంచకప్లో భారత్ మరో విజయాన్ని అందుకుంది. తొలి మ్యాచ్లో పాకిస్థాన్ను చిత్తు చేసిన హర్మన్ప్రీత్ సేన ఇప్పుడు రెండో మ్యాచ్లో విండీస్పై ఘనవిజయం సాధించింది.
Published Date - 09:58 PM, Wed - 15 February 23 -
#Sports
Richa Ghosh: మా అమ్మానాన్నలకు ఇల్లు కొనిస్తా: రిచా ఘోష్
మహిళల ఐపీఎల్ వేలంలో భారత జట్టు స్టార్ వికెట్ కీపర్, బ్యాట్స్మెన్ రిచా ఘోష్ (Richa Ghosh)ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 1.9 కోట్లకు కొనుగోలు చేసింది. 19 ఏళ్ల రిచా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో భారత జట్టులో భాగంగా ఉంది.
Published Date - 02:00 PM, Tue - 14 February 23 -
#Sports
Ind W Team: తొలి టీ ట్వంటీలో భారత మహిళల ఓటమి
సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ను భారత మహిళల జట్టు ఓటమితో ఆరంభించింది.
Published Date - 11:07 PM, Fri - 9 December 22