Revanth Reddy
-
#Telangana
Bandi Sanjay : కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలిః బండి సంజయ్ డిమాండ్
Bandi Sanjay: బీజేపీ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గురువారం సిరిసిల్ల(Sirisilla)లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..మేడిగడ్డ అవినీతికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(kcr)ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. లక్ష కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసీఆర్ కుటుంబం నుంచి ఆస్తులు జఫ్తు చేయాలన్నారు. వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాలతో పాటు చాలా […]
Date : 15-02-2024 - 4:23 IST -
#Telangana
CPI Narayana: అహంభావం, అవినీతి.. కేసీఆర్ ను ఓడిస్తాయని ముందే చెప్పా : సీపీఐ నారాయణ
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్(kcr) అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. […]
Date : 15-02-2024 - 2:48 IST -
#Telangana
Telangana: రేవంత్ మేడిగడ్డపై రాజకీయ డ్రామా: కిషన్ రెడ్డి
దెబ్బతిన్న మేడిగడ్డ ప్రాజెక్టును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సమగ్ర విచారణకు సీబీఐ సిద్ధమంటూ రాజకీయ డ్రామా అని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు.
Date : 13-02-2024 - 9:40 IST -
#Telangana
BRS alliance BJP: లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తుకు రెడీ?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం నేపథ్యంలో బీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. బిజెపితో పొత్తు కోసం తమ పార్టీలోని ఒక వర్గం నాయకులు ఒత్తిడి తెస్తుండటంతో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలచనలో పడ్డట్టు సమాచారం అందుతుంది
Date : 13-02-2024 - 4:49 IST -
#Telangana
Revanth Vs Harish : కొడంగల్ ప్రజలు తరిమితే మల్కాజిగిరికి వచ్చావా రేవంత్…? – హరీష్ రావు కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఈరోజు కృష్ణా (Krishna) ప్రాజెక్టులు, కేఆర్ఎంబీ(KRMB) సంబంధిత అంశాలపై అసెంబ్లీలో వాడి వేడి చర్చ నడుస్తుంది. ప్రభుత్వం తరఫున నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ (Uttam Kumar Reddy) వివరిస్తుండగా..అటు బిఆర్ఎస్ నుండి మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) సమాదానాలు చెపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి […]
Date : 12-02-2024 - 1:52 IST -
#Telangana
Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. నాల్గు రోజుల క్రితం సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. కాగా ఈ […]
Date : 11-02-2024 - 4:55 IST -
#Speed News
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Date : 07-02-2024 - 11:57 IST -
#Telangana
TS : కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)..కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. We’re now on WhatsApp. […]
Date : 06-02-2024 - 2:01 IST -
#Telangana
PEC Meeting : లోక్ సభ అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుంది – సీఎం రేవంత్
లోక్ సభ (Lok Sabha) అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుందని..అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICC కి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (PEC Meeting) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో సమావేశమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, […]
Date : 30-01-2024 - 8:56 IST -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లయింగ్ కిస్
తెలంగాణ కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరుస విదేశీ పర్యటనల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. దావోస్ (Davos పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి..ప్రస్తుతం లండన్ (London)లో పర్యటిస్తున్నారు. నిన్న ‘థేమ్స్’ నది పాలకమండలితో పాటు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించారు. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే […]
Date : 20-01-2024 - 1:42 IST -
#Telangana
Revanth Reddy: రేవంత్ దావోస్ పర్యటన, 70 కంపెనీలతో భేటీ కానున్న సీఎం బృందం!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన బృందం జనవరి 15-19 మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో డెబ్బై మందికి పైగా పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలను ప్లాన్ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు ఏర్పాటు చేసిన ప్రీ-విజిట్ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి డబ్ల్యూఈఎఫ్కి […]
Date : 15-01-2024 - 1:04 IST -
#Telangana
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రపంచ […]
Date : 13-01-2024 - 2:19 IST -
#Speed News
Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి!
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని శ్రీ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో […]
Date : 11-01-2024 - 11:12 IST -
#Telangana
Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. […]
Date : 11-01-2024 - 10:51 IST -
#Telangana
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Date : 10-01-2024 - 5:46 IST