Revanth Reddy
-
#Telangana
Balka Suman : ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన ఒక దొంగ ..రేవంత్ – బాల్క సుమన్
బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ (Balka Suman) మరోసారి సీఎం రేవంత్ రెడ్డి ఫై కీలక వ్యాఖ్యలు చేసారు. నాల్గు రోజుల క్రితం సీఎం రేవంత్ ఫై పరుష పదజాలం (Controversial Comments) వాడడం తో ఆయనపై మంచిర్యాల పోలీసులు 294బీ, 504, 506 సెక్షన్ల కింద కేసు రిజిష్టర్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆదివారం సుమన్ కు నోటీసులు అందజేశారు. నోటీసులను అందుకున్న సుమన్… వాటిపై సంతకం చేశారు. కాగా ఈ […]
Published Date - 04:55 PM, Sun - 11 February 24 -
#Speed News
Telangana: హైదరాబాద్లో డ్రోన్ పైలట్ల శిక్షణా కేంద్రం ఏర్పాటు
డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ అందించేందుకు తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ తో ఒప్పందం కుదుర్చుకుంది.
Published Date - 11:57 PM, Wed - 7 February 24 -
#Telangana
TS : కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు – కిషన్ రెడ్డి
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy)..కాంగ్రెస్ నేతలపై సంచలన ఆరోపణలు చేసారు. కాంగ్రెస్ నేతలు వ్యాపారులను బెదిరించి డబ్బులు వసూలు చేసి డిల్లీకి సూట్ కేసులు మోస్తున్నారని కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీని ఎవ్వరూ నమ్మడం లేదని, రాహుల్ గాంధీపైన దేశ ప్రజలకు విశ్వాసం లేదని చెప్పుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్ పేటలో బీజేపీ గావ్ చలో(పల్లెకు పోదాం) అభియాన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. We’re now on WhatsApp. […]
Published Date - 02:01 PM, Tue - 6 February 24 -
#Telangana
PEC Meeting : లోక్ సభ అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుంది – సీఎం రేవంత్
లోక్ సభ (Lok Sabha) అభ్యర్థుల నిర్ణయం AICC చూసుకుంటుందని..అభ్యర్థులను నిర్ణయించే సర్వ అధికారాలను ఖర్గే, AICC కి అప్పగిస్తున్నట్లు రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. సోమవారం ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన తెలంగాణ ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ (PEC Meeting) గాంధీ భవన్ (Gandhi Bhavan)లో సమావేశమైంది. ఏఐసీసీ ఇంచార్జ్ దీపాదాస్ మున్శి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీఖాన్, విష్ణు నాథ్, వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఏఐసీసీ కార్యదర్శులు, మంత్రులు, […]
Published Date - 08:56 PM, Tue - 30 January 24 -
#Telangana
CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డికి యువతి ఫ్లయింగ్ కిస్
తెలంగాణ కు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వరుస విదేశీ పర్యటనల్లో బిజీ బిజీ గా గడుపుతున్నారు. దావోస్ (Davos పర్యటన ముగించుకున్న రేవంత్ రెడ్డి..ప్రస్తుతం లండన్ (London)లో పర్యటిస్తున్నారు. నిన్న ‘థేమ్స్’ నది పాలకమండలితో పాటు పోర్ట్ ఆఫ్ లండన్ అథారిటీ ఉన్నతాధికారులతో చర్చించారు. మూసీ నదీ పునరుద్ధరణ, సుందరీకరణ కోసం అధ్యయనం చేసేందుకు గాను థేమ్స్ నది నిర్వహణ అధికారులు, నిపుణులతో సమావేశం నిర్వహించారు. మూసీ పరీవాహక అభివృద్ధే […]
Published Date - 01:42 PM, Sat - 20 January 24 -
#Telangana
Revanth Reddy: రేవంత్ దావోస్ పర్యటన, 70 కంపెనీలతో భేటీ కానున్న సీఎం బృందం!
Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రిగా తిరుగులేని నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్ రెడ్డి దావోస్ లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి, ఆయన బృందం జనవరి 15-19 మధ్య స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్)లో డెబ్బై మందికి పైగా పరిశ్రమల ప్రముఖులతో సమావేశాలను ప్లాన్ చేశారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్బాబు ఏర్పాటు చేసిన ప్రీ-విజిట్ విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఒక ముఖ్యమంత్రి డబ్ల్యూఈఎఫ్కి […]
Published Date - 01:04 PM, Mon - 15 January 24 -
#Telangana
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రపంచ […]
Published Date - 02:19 PM, Sat - 13 January 24 -
#Speed News
Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి!
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని శ్రీ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో […]
Published Date - 11:12 AM, Thu - 11 January 24 -
#Telangana
Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. […]
Published Date - 10:51 AM, Thu - 11 January 24 -
#Telangana
Telangana: మధురై కోర్టుకు హాజరైన పాడి కౌశిక్ రెడ్డి, సుధీర్ రెడ్డి
తెలంగాణ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత
Published Date - 05:46 PM, Wed - 10 January 24 -
#Telangana
Revanth Reddy: దావోస్ సదస్సుకు రేవంత్ రెడ్డి, పెట్టుబడులే సీఎం లక్ష్యం
Revanth Reddy: ఇప్పటికే సీఎం గా నెలరోజుల పాలన పూర్తి చేసుకున్న రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టబడులపై మరింత ఫోకస్ పెడుతున్నారు. ఈ నేపథ్యంలో గోద్రెజ్, అదానీ, ఇతర ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లోక్ సభ ఎన్నికల ముగింట రేవంత్ పెట్టుబడులపై మరిన్ని ద్రుష్టి సారించబోతున్నారు. జాబ్ నొటిఫికేషన్ తో పాటు వివిధ కంపెనీలను తీసుకొచ్చినట్టయితే పెద్ద ఎత్తున ఉపాధి కల్పించాలని రేవంత్ భావన. అందుకే వివిధ కంపెనీలతో రాష్ట్రాభివృద్ధికి పెట్టుబడులు పెట్టేందుకు ముమ్మరంగా కృషి […]
Published Date - 01:53 PM, Wed - 10 January 24 -
#Speed News
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఫామ్హౌస్ పార్టీకి ఓటు వేయడం చెత్త పెట్టెలో వేసినట్లేనని అన్నారు.
Published Date - 09:58 PM, Thu - 4 January 24 -
#Speed News
Adani Group: సీఎం రేవంత్ తో భేటీ ఆయిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ చైర్పర్సన్ గౌతమ్ అదానీ కుమారుడు, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ లిమిటెడ్ సీఈవో కరణ్ అదానీ ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
Published Date - 04:57 PM, Wed - 3 January 24 -
#Telangana
CM Revanth Reddy: త్వరలో రేవంత్ చేతుల మీదుగా 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్నారని తెలిపారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈరోజు ఎన్టీఆర్ మార్గ్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద 80 కొత్త టీఎస్ఆర్టీసీ బస్సులను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.
Published Date - 06:21 PM, Sat - 30 December 23 -
#Telangana
Revanth-Modi: మోడీతో రేవంత్ తొలి భేటీ, కీలక అంశాలపై చర్చలు!
Revanth-Modi: తెలంగాణకు రావాల్సిన బకాయిలు మొదలుకొని రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వ పథకాల వరకు అనేక సమస్యలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం తన అధికారిక హోదాలో తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీని న్యూఢిల్లీలో కలవనున్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రధానమంత్రి కలవనున్నారు. అప్పటి సిఎం కె. చంద్రశేఖర్ సెప్టెంబరు 4, 2021న చివరిసారిగా ఆయనను కలిశారు. ఆ తర్వాత వారి సంబంధాలు క్షీణించాయి. హైదరాబాద్ కు మోడీ వచ్చినప్పుడల్లా తలసాని శ్రీనివాస్ యాదవ్ నుండి అనేకసార్లు […]
Published Date - 11:43 AM, Tue - 26 December 23