Ramnath Kovind
-
#Telangana
Asaduddin Owaisi : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ ఫెడరలిజాన్ని నాశనం చేస్తాయి
Asaduddin Owaisi : కేంద్ర కేబినెట్ నిర్ణయంపై హైదరాబాద్ ఎంపీ స్పందిస్తూ, 'ఒక దేశం, ఒకే ఎన్నికల'ను తాను నిరంతరం వ్యతిరేకిస్తున్నానని, ఎందుకంటే ఇది సమస్యకు పరిష్కారం అని అన్నారు. ఇది ఫెడరలిజాన్ని నాశనం చేస్తుంది , రాజ్యాంగం యొక్క ప్రాథమిక నిర్మాణంలో భాగమైన ప్రజాస్వామ్యాన్ని రాజీ చేస్తుంది' అని ఒవైసీ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
Date : 18-09-2024 - 8:30 IST -
#India
Jamili Election : జమిలి ఎన్నికలపై త్వరలో కేంద్రానికి కోవింద్ కమిటీ నివేదిక
Jamili Election Committee Report : జమిలి ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్(Ram Nath Kovind) నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీనిని ప్రభుత్వానికి త్వరలో అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. జమిలి ఎన్నికల(Jamili Election) సాధ్యాసాధ్యాలను అన్వేషించి తగు సిఫార్సులు చేసేందుకుగాను మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో సెప్టెంబర్ 2023న ఓ కమిటీ ఏర్పాటైంది. 2029 నుంచి ఎన్నికలను […]
Date : 09-03-2024 - 11:00 IST -
#India
One Nation One Election : జమిలి ఎన్నికల కమిటీకి 5వేల సూచనలు.. లాస్ట్ డేట్ జనవరి 15
One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి కేంద్ర సర్కారు ఏర్పాటుచేసిన ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ కమిటీకి ప్రజల నుంచి ఇప్పటివరకు 5వేలకుపైగా సలహాలు, సూచనలు వచ్చాయి.
Date : 10-01-2024 - 5:18 IST -
#India
One Nation One Election : ప్రజలారా జనవరి 15లోగా సూచనలు పంపండి : జమిలి ఎన్నికల కమిటీ
One Nation One Election : దేశంలో జమిలి ఎన్నికల సాధ్యాసాధ్యాలపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ కీలక ప్రకటన చేసింది.
Date : 06-01-2024 - 4:19 IST -
#India
One Nation One Election : ‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’ కమిటీ తొలి భేటీ ఇవాళే.. సర్వత్రా ఉత్కంఠ
One Nation One Election : ‘‘వన్ నేషన్.. వన్ ఎలక్షన్’’ అంశంపై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన కమిటీ తొలిసారిగా ఇవాళ భేటీ కానుంది.
Date : 23-09-2023 - 1:06 IST -
#Telangana
One Nation One Election: కేసీఆర్ కు తలనొప్పిగా మారిన వన్ నేషన్ వన్ ఎలక్షన్
దేశంలో ఏకకాలంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలను జరపాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది.బీజేపీ ప్రతిపాదన తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ కు చిక్కులు తీసుకొచ్చేలా కనిపిస్తుంది
Date : 03-09-2023 - 11:53 IST -
#India
President Retirement: రాష్ట్రపతికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవే
దేశ ప్రథమ పౌరుడిగా ఐదేళ్ల పదవీకాలం పూర్తిచేసుకుని రామ్నాథ్ కోవింద్ రిటైరయ్యారు. సోమవారం కొత్త రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణస్వీకారం చేస్తారు.
Date : 25-07-2022 - 7:45 IST -
#India
Ramnath kovind: రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ చివరి సందేశం…విందులో పాల్గొన్న మొగులయ్య..!!
భారతరాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం ఆదివారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Date : 23-07-2022 - 8:05 IST -
#India
Ramnath Kovind : రాష్ట్రపతి కోవింద్ ఏనుగు సవారీ
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అస్సాంలోని కజిరంగా నేషనల్ పార్క్లో ఏనుగుల సవారీ చేస్తూ కనిపించారు
Date : 21-07-2022 - 1:01 IST -
#India
Presidential election 2022: రాష్ట్రపతి `రేస్` లో నార్త్, సౌత్!
రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక విషయంలో ఉత్తర, దక్షిణ భారతదేశం అనే భావాన్ని సమతుల్యం చేయాల్సి ఉంటుంది.
Date : 28-05-2022 - 6:00 IST -
#India
Disha Salian: రాష్ట్రపతిగారూ న్యాయం చేయండి.. లేదంటే చావే దిక్కు!
దిశా సాలియన్... ముంబై రాజకీయాల్లో ఇప్పుడీ పేరు సంచలనం. రెండేళ్ల కిందట సూసైడ్ చేసుకున్న బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ దగ్గర మేనేజర్ గా పనిచేశారు దిశా సాలియన్.
Date : 26-03-2022 - 11:22 IST -
#Speed News
President Kovind: కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకం
ఇవాళ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
Date : 31-01-2022 - 12:22 IST -
#Speed News
Punjab: రాష్ట్రపతి ని కలిసిన ప్రధాని
రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని పంజాబ్ పర్యటనలో భద్రతా లోపాల వ్యవహారం పై మోడీ ని రాష్ట్రపతి అడిగి తెలుసుకున్నారు. కాగా, ఘటనపై దర్యాప్తు చేసేందుకు పంజాబ్ ప్రభుత్వం కూడా దర్యాప్తు కమిటీని నియమించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ మెహతాబ్ గిల్, హోం, న్యాయ శాఖ ముఖ్య కార్యదర్శి అనురాగ్ వర్మలతో కూడిన ఇద్దరు సభ్యుల కమిటీ.. ఘటనపై విచారణ చేయనుంది. […]
Date : 06-01-2022 - 2:15 IST -
#India
పాక్ కూల్చిన ‘కాళీ’ ఆలయం పునరుద్ధరణ
పాకిస్తాన్ ధ్వంసం చేసిన చారిత్రక కాళీ ఆలయాన్ని 50 ఏళ్ల తరువాత పునరుద్ధరించారు. ఆ ఆలయాన్ని రాష్ట్రపతి కోవింద్ శుక్రవారం తిరిగి ప్రారంభించారు. బంగ్లాదేశ్లోని ఢాకాలో ఈ కాళీ ఆలయం ఉంది. పాకిస్తానీ బలగాలు 1971లో ఈ ఆలయానికి నిప్పు అంటించాయి.
Date : 17-12-2021 - 3:57 IST