Rajnath Singh
-
#Telangana
Rajnath Singh : రేవంత్ ‘ముస్లిం’ వ్యాఖ్యలపై మండిపడ్డ రాజ్నాథ్ సింగ్
Rajnath Singh : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై దేశ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
Date : 09-11-2025 - 4:52 IST -
#India
Khawaja Asif : భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు.!
Rajnath Singh ఇటీవలే భారత ఆర్మీ చీఫ్ పాకిస్థాన్కు గట్టి హెచ్చరిక ఇచ్చారు. ఉగ్రవాదులకు సాయం చేయడం ఆపకపోతే ప్రపంచపటంలో లేకుండా చేస్తామని హెచ్చరించారు. అయితే దీనిపై తాజాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ స్పందించారు. భవిష్యత్తులో సైనిక ఘర్షణకు ప్రయత్నిస్తే భారతదేశం తన యుద్ధ విమానాల శిథిలాల కింద సమాధి అవుతుంది అంటూ న్యూఢిల్లీని ఆయన ఆదివారం హెచ్చరించారు. భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదిలు పాకిస్థాన్కు […]
Date : 06-10-2025 - 11:44 IST -
#India
Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్నాథ్
ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.
Date : 22-09-2025 - 12:45 IST -
#Telangana
Union Minister Rajnath Singh: సెప్టెంబర్ 17న తెలంగాణకు కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్!
కేంద్ర ప్రభుత్వం తరపున నిర్వహించే ఈ కార్యక్రమంలో ప్రముఖ నేతలు, కేంద్ర ప్రభుత్వ అధికారులు పాల్గొంటారు. ఈ వేడుకలు తెలంగాణ ప్రజల పోరాటాలను, నిజాం పాలన నుండి స్వాతంత్య్రం పొందిన చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేస్తాయి.
Date : 23-08-2025 - 5:11 IST -
#India
CP Radhakrishnan : ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీఏ అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ నామినేషన్
ఈ కార్యక్రమం రాజకీయంగా గణనీయంగా మారింది. ఎందుకంటే ఇది కేవలం ఒక నామినేషన్ ప్రక్రియ మాత్రమే కాకుండా ఎన్డీఏ కూటమి ఐక్యతను ప్రపంచానికి చూపించే వేదికగా నిలిచింది. రాధాకృష్ణన్ నామినేషన్ వేళ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ వంటి కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నాయకులు హాజరయ్యారు.
Date : 20-08-2025 - 12:40 IST -
#India
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Date : 28-07-2025 - 3:42 IST -
#India
ERASR : అండర్ వాటర్ వార్ఫేర్లో భారత్ సత్తా చాటిన ERASR టెక్నాలజీ
ERASR : శత్రు సబ్మేరిన్లను లక్ష్యంగా చేసుకునే అధునాతన యాంటీ-సబ్మేరిన్ రాకెట్ వ్యవస్థను దేశీయంగానే అభివృద్ధి చేసి విజయవంతంగా పరీక్షించడం ద్వారా భారత నౌకాదళం తన పోరాట సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేసుకుంది.
Date : 09-07-2025 - 1:13 IST -
#India
Warning : ఉగ్రవాదులకు భారత్ హెచ్చరిక
Warning : రాజ్నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా
Date : 26-06-2025 - 2:47 IST -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:06 IST -
#India
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Date : 21-06-2025 - 11:25 IST -
#India
Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది.
Date : 30-05-2025 - 2:40 IST -
#India
Rajnath Singh : భారత్ సైనిక పరాక్రమానికి ఆపరేషన్ సిందూర్ ఓ నిదర్శనం : రాజ్ నాథ్ సింగ్
ఉగ్రవాద నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ భారత సైనిక పరాక్రమానికి ప్రతీకగా నిలిచిందన్నారు. పాక్ ఆధారిత ఉగ్రవాదానికి ఇది ఘాటైన జవాబని, భారత్ ఉగ్రవాదాన్ని ఎప్పటికీ సహించదని ఆయన స్పష్టం చేశారు.
Date : 11-05-2025 - 3:08 IST -
#India
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
Date : 07-05-2025 - 6:01 IST -
#India
Operation Sindoor : ప్రతీకారం తీర్చుకున్నాం.. పాక్ కయ్యానికి దిగితే ఊరుకోం : భారత్
‘‘ఉగ్రవాదులకు నిలయంగా పాకిస్తాన్(Operation Sindoor) మారింది.
Date : 07-05-2025 - 10:49 IST -
#India
Warning : పాకిస్థాన్కు మరో వార్నింగ్ ఇచ్చిన మంత్రి రాజ్నాథ్ సింగ్
Warning : భారత్పై దాడులు చేస్తే ఉక్కు పంజా ఎలా ఉంటుందో చూపిస్తామని, ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ (Modi) పని తీరు, పట్టుదల గురించి బాగా తెలుసని పేర్కొన్నారు
Date : 05-05-2025 - 8:31 IST