HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >India Warns Terrorists

Warning : ఉగ్రవాదులకు భారత్ హెచ్చరిక

Warning : రాజ్నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా

  • By Sudheer Published Date - 02:47 PM, Thu - 26 June 25
  • daily-hunt
Union Minister Rajnath Singh
Union Minister Rajnath Singh

చైనా షాంఘైలో జరిగిన షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉగ్రవాదంపై గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఉగ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలు, సంస్థలు, వ్యక్తులను కూడా ఆ తీవ్ర చర్యలకు బాధ్యులుగా పరిగణించాలని భారత్ స్పష్టం చేసింది. ఉగ్రవాదాన్ని పాలసీలా చేసుకుని ప్రోత్సహించే దేశాలు దాని పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్నాథ్ నిశితంగా వ్యాఖ్యానించారు.

Jagga Reddy : చివరకు పెళ్లాంమొగుళ్ల మాటలు కూడా రికార్డు చేశారు కొడుకులు

రాజ్నాథ్ చేసిన ఈ వ్యాఖ్యలు పాకిస్తాన్‌ను ఉద్దేశించి చేసినవేనన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. సరిహద్దులపై, కాశ్మీర్‌లో తరచూ భారత్‌పై పాక్ మద్దతుతో ఉగ్రదాడులు జరగడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన పహల్గామ్ ఉగ్రదాడిపై SCO జాయింట్ స్టేట్మెంట్లో స్పష్టమైన ప్రస్తావన లేకపోవడంతో, ఆ డాక్యుమెంటుపై సంతకం చేయడానికి భారత్ నిరాకరించింది. ఉగ్రదాడుల విషయంలో సహనంతో కాక, కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని రాజ్నాథ్ పరోక్షంగా తెలిపారు.

రాజ్నాథ్ వ్యాఖ్యలు SCO వేదికపై భారత్ ఘనంగా తన వైఖరిని ఉద్ఘాటించిన ఉదాహరణగా నిలిచాయి. ఉగ్రవాదాన్ని సహించే, ప్రోత్సహించే యాజమాన్యాలపై అంతర్జాతీయంగా ఒత్తిడి పెంచే దిశగా ఇది ముందడుగు కావొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. భవిష్యత్తులో ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలు గట్టి చర్యలు తీసుకోవాలని భారత్ సందేశమిచ్చినట్టైంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India warns terrorists
  • Pak Terrorists
  • Rajnath singh

Related News

Rajnath Singh

Rajnath Singh: పాక్ చర్యలపై ఆధారపడి సిందూర్ పార్ట్ 2 మళ్లీ మొదలవొచ్చు : రాజ్‌నాథ్

ఆపరేషన్ సింధూర్ను తాత్కాలికంగా నిలిపివేశామని, అయితే పాక్ చర్యల ఆధారంగా సిందూర్ పార్ట్ 2, పార్ట్ 3 ప్రారంభం కావచ్చని హెచ్చరించారు.

    Latest News

    • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

    • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

    • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

    • BSNL : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్‌న్యూస్

    • Vote For Note Case : మరోసారి ఓటుకు నోటు కేసు విచారణ

    Trending News

      • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

      • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

      • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

      • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

      • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd