Rajnath Singh
-
#India
Rajnath Singh : భారతదేశం ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోంది
రక్షణ మంత్రిత్వ శాఖ 'రక్షా సూత్రం- సందేశ్ టు సోల్జర్స్' పోడ్కాస్ట్ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, దేశ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో భారత రక్షణ దళాల పాత్రకు తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
Published Date - 03:43 PM, Sun - 18 August 24 -
#Speed News
Rajnath Singh: అనంత్నాగ్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Published Date - 01:13 PM, Sun - 11 August 24 -
#India
India Bugdet 2024: రక్షణ మంత్రిత్వ శాఖకు రూ.6,21,940 కోట్లు, రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు
రక్షణ శాఖకు కేటాయించిన బడ్జెట్పై మోదీ ప్రభుత్వానికి రాజ్నాథ్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు. మొత్తం బడ్జెట్లో ఇది 12.9 శాతం అని సోషల్ మీడియా వేదికగా ఆయన హర్షం వ్యక్తం చేశారు.
Published Date - 04:33 PM, Tue - 23 July 24 -
#Andhra Pradesh
CM Chandrababu: జేపీ నడ్డా, రాజ్నాథ్సింగ్తో చంద్రబాబు భేటీ
రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చంద్రబాబు కేంద్ర మంత్రులతో చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజ్నాథ్సింగ్, జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. అంతకుముందు చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమయ్యారు.
Published Date - 03:19 PM, Fri - 5 July 24 -
#India
Ladakh Floods : లడఖ్ వరదల్లో ఐదుగురు ఆర్మీ జవాన్లు గల్లంతు
లడఖ్లోని నియోమా-చుషుల్ ప్రాంతంలోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఎసి) సమీపంలోని ష్యోక్ నదిలో ఆకస్మిక వరదల కారణంగా శనివారం తెల్లవారుజామున టి-72 ట్యాంక్ మునిగిపోవడంతో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్తో సహా ఐదుగురు ఆర్మీ సిబ్బంది మునిగిపోయారు.
Published Date - 09:31 PM, Sat - 29 June 24 -
#India
Parliament Session 2024: ప్రమాణ స్వీకారం చేసిన ప్రధాని మోదీ, రాజ్నాథ్, షా, గడ్కరీ
ప్రొటెం స్పీకర్ తొలుత ప్రధాని మోదీతో సభలో సభ్యునిగా ప్రమాణం చేయించారు. అనంతరం పీఠాధిపతి సహచర ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మంత్రులు, ఇతర సభ్యులతో ప్రమాణం చేయించారు.
Published Date - 11:48 AM, Mon - 24 June 24 -
#India
Pakistan : పాకిస్థాన్ గాజులు తొడుక్కుని లేదు..ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
Farooq Abdullah: పీవోకే(PoK)ను భారత్(India)లో విలీనం చేస్తామని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh) చేసిన వ్యాఖ్యలపై జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఫరూక్ అబ్దుల్లా(Farooq Abdullah) స్పందిస్తూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. రక్షణ మంత్రి చెబితే ముందుకు వెళ్లండి.. ఆపడానికి మనమెవరు? కానీ గుర్తుంచుకోండి, వారు (పాకిస్థాన్) గాజులు తొడుక్కుని లేదని, ఆదేశం వద్ద అణు బాంబులు ఉన్నాయిని, పాక్ ప్రతీకార దాడిలో సరిహద్దు అవతల నుంచి మన మీద బాంబులు పడతాయని […]
Published Date - 12:04 PM, Mon - 6 May 24 -
#India
Rajnath Singh: పీఓకే మనదే.. బలవంతం అవసరం లేదు: రాజ్ నాథ్ సింగ్
పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే పై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పందిస్తూ భారతదేశం తన భూమిని ఎప్పటికీ వదులుకోదని, పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకేని బలవంతంగా ఆధీనంలోకి తీసుకోవలసిన అవసరం లేదని, ఎందుకంటే కాశ్మీర్లో అభివృద్ధిని చూసి ప్రజలు స్వతహాగానే భారతదేశంలోకి రావాలని కోరుకుంటారని చెప్పారు.
Published Date - 05:36 PM, Sun - 5 May 24 -
#Andhra Pradesh
Amit Shah- Rajnath Singh: నేడు ఏపీకి కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్..!
ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి వై. సత్య కుమార్కు మద్దతుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధర్మవరం వచ్చి బహిరంగ సభలో ప్రసంగించనున్నారు.
Published Date - 08:50 AM, Sun - 5 May 24 -
#India
Rajnath Singh: సియాచిన్ లో రాజ్ నాథ్ సింగ్ పర్యటన.. సైనిక సంసిద్ధతపై రివ్యూ
Rajnath Singh: ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి అయిన సియాచిన్ ను సోమవారం రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ విజిట్ చేశారు. కీలకమైన సియాచిన్ లో భారత సైన్యం 40వ వార్షికోత్సవాన్ని జరుపుకున్న వారం రోజుల తర్వాత రాజ్ నాథ్ సింగ్ సియాచిన్ లో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండేతో కలిసి రక్షణ మంత్రి ఈ ప్రాంతంలోని మొత్తం భద్రతా పరిస్థితిని సమీక్షించారు. సియాచిన్ లో మోహరించిన సైనికులతో సింగ్ సంభాషించారు. […]
Published Date - 11:28 PM, Mon - 22 April 24 -
#India
Rajnath Singh : పాకిస్తాన్కు ఉగ్రవాదాన్ని అరికట్టడం చేతకాకపోతే.. సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉంది
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్ను హెచ్చరించిన రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.. సాయం కూడా అందించారు. ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుని భారత్ను అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తే.. పర్యవసానాలను ఎదుర్కోవాల్సి వస్తుందని రక్షణ మంత్రి ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్థాన్ను హెచ్చరించారు.
Published Date - 08:39 PM, Thu - 11 April 24 -
#India
Rajnath Singh: ఒకే దేశం, ఒకే ఎన్నిక విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది
‘ఒకే దేశం, ఒకే ఎన్నికల’ విధానాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని, ఇది సమయం, డబ్బు వనరులను ఆదా చేస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆదివారం పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు ప్రచారం చేసేందుకు కోలయత్లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. “ఒక దేశంలో ఒకే ఎన్నికలు జరగాలి. ఇది డబ్బు, వనరులను ఆదా చేస్తుంది” అని అన్నారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ఒక కమిటీ ఏర్పాటు చేయబడిందని, రాష్ట్రపతి […]
Published Date - 11:57 PM, Sun - 7 April 24 -
#Andhra Pradesh
AP Capital : ఏపీకి అమరావతే ఏకైక రాజధాని – రాజ్ నాథ్సింగ్
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని (AP Capital Amaravati) అని కేంద్రమంత్రి రాజ్ నాథ్సింగ్ (Union Minister Rajnath Singh) తేల్చి చెప్పారు. ఈరోజు మంగళవారం విజయవాడలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల లోక్సభ నియోజకవర్గాల బీజేపీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశం లో రాజ్నాథ్ సింగ్ పాటుగా పార్టీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి, బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ తదితరులు పాల్గొన్నారు. We’re now […]
Published Date - 08:24 PM, Tue - 27 February 24 -
#India
Rajnath Singh: దేశ రక్షణలో ఎక్కడా రాజీపడే ప్రసక్తే లేదు: రాజ్ నాథ్ సింగ్
Rajnath Singh: బహుళ దేశాల నౌకాదళాలు పాల్గొం టున్న మిలన్ 2024 ఉత్సవాన్ని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. ప్రపంచంలో నేవీలలో మిత్రదేశా లలో సాంకేతిక, ఇతర నావికా పరిజ్ఞా నాన్ని పంచుకునేందుకే ఈ ఉత్సవా లను రెండేళ్ల కొకసారి నిర్వహిస్తోందని తెలిపారు.మిలాన్ సందర్భంగా ఏర్పా టు చేసిన వివిధ రకాల ఉత్పత్తు ల స్టాళ్లతో తీర్చిదిద్దిన మిలన్ 2024 గ్రామాన్ని, వివిధ రక్షణ ఉత్పత్తుల సంస్ధలు ఏర్పాటు చేసిన సాంకేతిక ప్రదర్శనను రక్షణ మంత్రి ప్రారంభించి […]
Published Date - 05:40 PM, Thu - 22 February 24 -
#India
Rajnath Singh : ఉగ్రవాదులతో పోరాడండి.. భారతీయులను బాధపెట్టొద్దు.. ఆర్మీకి రక్షణమంత్రి సూచన
Rajnath Singh : ప్రతి సైనికుడు తమకు కుటుంబ సభ్యుడి లాంటివాడని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు.
Published Date - 02:17 PM, Wed - 27 December 23