Rajahmundry
-
#Andhra Pradesh
CM Chandrababu: పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా చారిత్రక సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజీకి చెందిన 117 క్రెస్ట్ గేట్ల మార్పిడి పనులను ఆయన లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల్లో సాగే ఈ పర్యటనలో ముఖ్యమంత్రి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులపైనే దృష్టి సారించనున్నారు. ఉదయం ఉండవల్లిలోని తన నివాసం […]
Date : 13-07-2026 - 9:15 IST -
#Andhra Pradesh
ప్రాణం తీసిన కొబ్బరి బొండం
కొబ్బరిబొండం ఇద్దరి ప్రాణాలు తీసిన విషాదకర ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. జక్కంపూడి పరిధిలోని విజయవాడ బైపాస్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ కారు ప్రమాదంలో ఒక పురోహితుడు, మరో వ్యక్తి కన్నుమూశారు. కారు బ్రేకు, క్లచ్ మధ్యలో ఒక కొబ్బరిబొండం ఇరుక్కుపోయి ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాజమండ్రికి చెందిన దువ్వూరి హరిప్రసాద్ అనే వ్యక్తి పౌరోహిత్యం […]
Date : 04-07-2026 - 5:35 IST -
#Andhra Pradesh
Andhra Pradesh: ఏపీలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. శాంతిభద్రతలను మెరుగుపరచడం, పోలీస్ వ్యవస్థను అధునీకరించేందుకు అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే కొత్తగా మూడు పోలీస్ కమిషనరేట్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కొత్తగా తిరుపతి, గుంటూరు, రాజమండ్రిని పోలీస్ కమిషనరేట్లుగా అప్గ్రేడ్ చేయనున్నారు. ఆయా ప్రాంతాల్లో జనాభా పెరుగుదల, నగరాల విస్తరణ, నేరాల నియంత్రణ కోసం వీలుగా కొత్త కమిషనరేట్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ […]
Date : 04-07-2026 - 11:00 IST -
#Cinema
Shanmukh Jaswanth: సైలెంట్గా పెళ్లి చేసుకున్న షణ్ముఖ్ జస్వంత్
సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని, ఆ తర్వాత బుల్లితెరపై, వెండితెరపై తనదైన ముద్ర వేసిన యూట్యూబ్ స్టార్, బిగ్బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ (షన్నూ) తన జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. గత కొంతకాలంగా తన లవ్ లైఫ్, పెళ్లి గురించి వస్తున్న ఊహాగానాలకు తెరదించుతూ.. ఎట్టకేలకు బ్యాచిలర్ లైఫ్కు గుడ్ బై చెప్పేసి ఓ ఇంటివాడయ్యాడు. ఎలాంటి ఆర్భాటాలు, హడావుడి లేకుండా అత్యంత సన్నిహితులు, ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో అత్యంత […]
Date : 22-06-2026 - 12:45 IST -
#Andhra Pradesh
Rajahmundry: రాజమండ్రి ఆంధ్రా పేపర్ మిల్లు లాకౌట్..
Andhra Paper Mill Lokout తూర్పుగోదావరి జిల్లా కడియంలోని ఆంధ్ర పేపర్ మిల్లు యూనిట్లో యాజమాన్యం లాకౌట్ ప్రకటించింది. కొద్ది రోజులుగా కాంట్రాక్ట్ కార్మికులు ఆందోళనలు చేస్తున్నారు. ఇంతలో యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు. పర్మినెంట్ ఉద్యోగులు రావద్దంటూ యాజమాన్యం మెసేజ్లు పంపింది. అయితే, ఈ రోజు కార్మికులతో యాజమాన్యం చర్చలు జరిపే అవకాశం ఉంది అంటున్నారు. ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి రంగంలోకి దిగి కార్మికులకు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో కార్మికులతో యాజమాన్యం […]
Date : 02-05-2026 - 10:24 IST -
#Andhra Pradesh
Drink & Driving : డ్రింక్ & డ్రైవింగ్ ప్రమాదాలను అరికట్టేందుకు రాజమండ్రిలో డియాజియో ఇండియా వినూత్న కార్యక్రమం!
డియాజియో ఇండియా, ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మరియు భారత్కేర్స్ భాగస్వామ్యంతో రాజమండ్రి ప్రాంతీయ రవాణా కార్యాలయం (RTO) వద్ద 'డ్రైవర్ సెన్సిటైజేషన్ ట్యాబ్ ల్యాబ్'ను ప్రారంభించింది
Date : 28-04-2026 - 6:32 IST -
#Andhra Pradesh
TDP Cadre Welfare Program : కార్యకర్త ఆరోగ్యమే పార్టీకి బలం.. రాజమండ్రి రూరల్ సంక్షేమ పథకంపై సీఎం చంద్రబాబు హర్షం
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమమే ధ్యేయంగా చేపట్టిన “టీడీపీ క్యాడర్ వెల్ఫేర్ ప్రోగ్రాం” అద్భుత ఫలితాలను ఇస్తోంది. ఈ కార్యక్రమ పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా హర్షం వ్యక్తం చేశారు. కార్యకర్తల ఆరోగ్యమే పార్టీ బలం రాజమండ్రి రూరల్ శాసన సభ్యులు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారి నేతృత్వంలో, యువ నాయకులు డా. రవి రామ్ కిరణ్ గోరంట్ల రూపకల్పన చేసిన ఈ సంక్షేమ కార్యక్రమం కార్యకర్తలకు […]
Date : 14-04-2026 - 3:54 IST -
#Andhra Pradesh
Special Train: రాజమండ్రి-కాకినాడ పోర్ట్ స్పెషల్ ట్రైన్: దగ్గుబాటి పురందేశ్వరి
Daggubati Purandeswari రాజమండ్రి – కాకినాడ పోర్ట్ మధ్య రోజూ ప్రయాణించే వారికి రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఈ మార్గంలో తాత్కాలికంగా నడుస్తున్న స్పెషల్ రైలును ఇకపై శాశ్వత సర్వీస్గా మారుస్తున్నట్లు ప్రకటించింది. రాజమండ్రి బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి చేసిన విజ్ఞప్తి మేరకు రైల్వే శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు 07523/07524 నంబర్లతో స్పెషల్ ట్రైన్గా నడుస్తున్న ఈ సర్వీస్ను, ఇక నుంచి 67301/67302 నంబర్లతో రాజమండ్రి – కాకినాడ పోర్ట్ MEMU […]
Date : 28-03-2026 - 2:02 IST -
#Andhra Pradesh
కల్తీ పాల ఘటన .. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు : సీఎం చంద్రబాబు
మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటిస్తూ.. ప్రభుత్వం తరఫున ప్రతి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఈ విషాదానికి కారణం వరలక్ష్మి డెయిరీ నుంచి వచ్చిన కల్తీ పాలు అని గుర్తించబడింది.
Date : 23-02-2026 - 3:16 IST -
#Andhra Pradesh
కల్తీ పాలు తాగి నలుగురు మృతి.. రాజమండ్రి ఘటనపై సీఎం చంద్రబాబు సీరియస్
Chandrababu Naidu రాజమహేంద్రవరంలో కల్తీ పాలు తాగి పలువురు మృతి చెందడం, మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆయన అధికారులను తీవ్రంగా ఆదేశించారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు. రాజమండ్రిలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్, లాలాచెరువు ప్రాంతాల్లో కల్తీ పాలు సేవించడం వల్లే ఈ విషాదం […]
Date : 23-02-2026 - 2:37 IST -
#Andhra Pradesh
Godavari Pushkaralu 2027 : గోదావరి పుష్కరాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్ ..15 నిమిషాల్లో బయటకి.!
రాష్ట్రంలో గోదావరి పుష్కరాలు నిర్వహించడానికి సన్నాహాలు మొదలయ్యాయి. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలు నిర్వహించాలని.. ఆగమ, వైదిక పండితులు సూచించిన నేపథ్యంలో.. రాజమహేంద్రవరంలో పుష్కర ఘాట్ల ఏర్పాట్లు కోసం కసరత్తు ప్రారంభించారు. ఈ పుష్కరాలకు 7 నుంచి 8 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. పుష్కరాల నిర్వహణకు రూ. 5,704 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భారతదేశంలో నదులకు ప్రముఖ స్థానం ఉంది. ఈ నదులకు ప్రతి […]
Date : 01-12-2025 - 10:50 IST -
#Andhra Pradesh
Rajahmundry : బయటేమో తిరుమల వెంకన్న..లోపలేమో నాన్ వెజ్ వంటకాలు..హోటల్ పై భక్తుల ఆగ్రహం
Rajahmundry : హోటల్ బయట గర్భగుడి, బంగారు వాకిలి, జయ-విజయులు, కులశేఖర పది వంటి నిర్మాణ శైలి స్పష్టంగా కనిపించడంతో భక్తులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు
Date : 01-07-2025 - 12:54 IST -
#Andhra Pradesh
Akhanda Godavari Project : డబుల్ ఇంజిన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు : కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్
ఇది అభివృద్ధి పథంలో దేశాన్ని ముందుకు నడిపించేలా ఉందని ఆయన స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం సమీపంలో ప్రారంభమైన అఖండ గోదావరి ప్రాజెక్టు రాష్ట్రానికి భారీ ప్రయోజనాలు కలిగించనుందని షెకావత్ అన్నారు.
Date : 26-06-2025 - 1:01 IST -
#Andhra Pradesh
Rajahmundry Railway Station : రాజమండ్రి వాసులకు గుడ్న్యూస్.. రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్లు
Rajahmundry Railway Station : రాజమండ్రి రైల్వే స్టేషన్, విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలోని ఒక ముఖ్యమైన రవాణా కేంద్రం. ఇది ప్రధానంగా విశాఖపట్నం, కాకినాడ, భీమవరం వంటి గమ్యస్థానాలకు ప్రతిరోజూ వేలాది ప్రయాణికులకు సేవలు అందిస్తూ, ఎంతో కీలకమైన వాణిజ్య, రవాణా హబ్గా ఉన్నది.
Date : 25-01-2025 - 12:06 IST -
#Cinema
Game Changer Pre Release : ఇద్దరు అభిమానుల మృతి
Game Changer Pre Release : ఈ వేడుకకు హాజరై తిరిగి వెళ్లే క్రమంలో కాకినాడ జిల్లాకు చెందిన అరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు
Date : 06-01-2025 - 10:55 IST