Rahul Gandhi
-
#India
Rahul Gandhi : జమ్మూకాశ్మీర్కు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే
అసెంబ్లీ ఎన్నికల ప్రకటన, కాంగ్రెస్కు కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని నియమించిన తర్వాత రాహుల్ గాంధీ, ఖర్గే జమ్మూ కాశ్మీర్లో పర్యటించడం ఇదే తొలిసారి.
Date : 21-08-2024 - 10:48 IST -
#India
Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ నియామకాలతో రిజర్వేషన్లను హరిస్తున్నారు : రాహుల్గాంధీ
ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా చేసేందుకు లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని ఎన్డీయే సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 19-08-2024 - 3:56 IST -
#India
Rahul Gandhi : ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు
దేశంలోని అత్యున్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న యువత హక్కులను దోచుకోవడమే. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సహా సామాజిక న్యాయంపై దాడి జరుగుతోందన్నారు.
Date : 18-08-2024 - 6:16 IST -
#India
KTR : రాహుల్ గాంధీ, ఖర్గేకి కేటీఆర్ లేఖ
తెలంగాణలో రైతు రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ పార్టీ చేసిన మోసం పై రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గేకి లేఖ రాసిన కేటీఆర్..
Date : 18-08-2024 - 3:08 IST -
#Speed News
Subramanian Swamy : రాహుల్ గాంధీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని కోరుతూ సుబ్రమణ్యస్వామి పిల్
రాహుల్ గాంధీని ప్రాసిక్యూట్ చేయడంలో కేంద్రం విఫలమైనందుకు , అతని భారత పౌరసత్వాన్ని ఎందుకు తొలగించకూడదో చూపించడంలో విఫలమైనందుకు తాను ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశానని శుక్రవారం X లో ఒక పోస్ట్లో స్వామి తెలిపారు.
Date : 16-08-2024 - 4:50 IST -
#India
Rahul Gandhi : పదేళ్ల తర్వాత తొలి ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీ రికార్టు
ఈ వేడుకల్లో పాల్గొన్న రాహుల్.. పదేళ్ల తర్వాత స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న తొలి ప్రతపక్ష నేతగా రికార్డులకెక్కారు..
Date : 15-08-2024 - 1:18 IST -
#India
CM Yogi Adityanath: బంగ్లాదేశ్ హింసపై రాహుల్ మౌనం: సీఎం యోగి మాస్ రిప్లై
1947లో ఏం జరిగిందో అదే నేడు బంగ్లాదేశ్, పాకిస్థాన్లో జరుగుతోందన్నారు సీఎం యోగి. అక్కాచెల్లెళ్లు, కూతుళ్లను చిత్రహింసలకు గురిచేస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా భారతదేశంలో కొందరు దీనిపై మౌనం వహిస్తున్నారు అంటూ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ని విమర్శించారు.
Date : 14-08-2024 - 2:26 IST -
#India
AICC meeting : ముగిసిన ఏఐసీసీ సమావేశం..పలు కీలక అంశాలపై చర్చలు
సెబీ, అదానీల మధ్య అనుబంధంపై సమగ్ర దర్యాప్తు అవసరం ఉంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తక్షణమే సెబీ చైర్పర్సన్ రాజీనామాను కోరాలి.
Date : 13-08-2024 - 4:48 IST -
#India
Hindenburg Allegations: రాహుల్ కు జీవితాంతం ప్రతిపక్షమే దిక్కు: ఎంపీ కంగనా
హిండెన్బర్గ్ తాజా నివేదిక తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో కేంద్రంలోని మోదీ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు.
Date : 12-08-2024 - 1:31 IST -
#India
PM Modi Wayanad Visit: ప్రధాని మోదీ వాయనాడ్ పర్యటన, థ్యాంక్స్ చెప్పిన రాహుల్
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ఉదయం కేరళ చేరుకున్నారు. వాయనాడ్లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాలను ప్రధాని సందర్శిస్తున్నారు. బాధితులను కూడా కలవనున్నారు. ప్రస్తుతం బాధితులు నివసిస్తున్న సహాయ శిబిరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు.
Date : 10-08-2024 - 2:21 IST -
#India
Rahul Gandhi : వయనాడ్ ఘటనను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించాలి
రాహుల్ గాంధీ వయనాడ్లో సత్వర రెస్క్యూ, పునరావాసం కోసం కేంద్ర, కేరళ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపారు, అలాగే ప్రజలను రక్షించడానికి అన్ని ప్రయత్నాలను చేసినందుకు ఇతర రెస్క్యూ ఏజెన్సీలు, భద్రతా దళాలకు ధన్యవాదాలు తెలిపారు.
Date : 07-08-2024 - 5:30 IST -
#India
Rahul Gandhi : బంగ్లాదేశ్ పరిస్థితలపై కేంద్రానికి రాహుల్ గాంధీ ప్రశ్నలు
బంగ్లాదేశ్లో నెలకొన్న రాజకీయ అస్థిర పరిస్థితులపై కేంద్రానికి మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్ గాంధీ..
Date : 06-08-2024 - 1:52 IST -
#India
All Party Meeting On Bangladesh: జైశంకర్ అఖిలపక్ష సమావేశం, రాహుల్ ప్రశ్నలు
బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పార్లమెంటులో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. బంగ్లాదేశ్లోని ప్రస్తుత పరిస్థితులను జైశంకర్ నేతలకు తెలియజేశారు. బంగ్లాదేశ్ ఆర్మీతో కేంద్ర ప్రభుత్వం టచ్లో ఉందని తెలిపారు
Date : 06-08-2024 - 1:07 IST -
#India
Kangana On Rahul: రాహుల్ అర్ధం లేని మాటలు: కంగనా
'బడ్జెట్లోని పాయసం పంపిణీ' అంటూ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సభలో దుమారం చెలరేగింది. ఈ విషయంపై కంగనా మాట్లాడారు. ఆయన మాటల్లో అర్థం లేదు. వాళ్ళు చెప్పేది మాకు అర్థం కావడం లేదు. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు.
Date : 02-08-2024 - 1:17 IST -
#India
Rahul Gandhi: నాపై ఈడీ అధికారులు దాడులు చేయబోతున్నారు: రాహుల్ గాంధీ
బడ్జెట్ మధ్యతరగతి ప్రజలను దెబ్బతీసిందని ప్రతిపక్ష నేత అన్నారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన 'చక్రవ్యూహం' వల్ల కోట్లాది మంది ప్రజలు నష్టపోతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 02-08-2024 - 11:21 IST