Rahul Gandhi
-
#Telangana
MLC Kavitha: కాంగ్రెస్ పై కల్వకుంట్ల కవిత ఫైర్!
తెలంగాణ ద్రోహులకు కాంగ్రెస్ పార్టీ అడ్డాగా మారిందని టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.
Date : 29-11-2022 - 8:30 IST -
#India
Rahul Gandhi : ఇద్దరూ ఇద్దరే: రాజస్తాన్ ఎపిసోడ్ పై రాహుల్
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని రాహుల్ గాంధీ అన్నారు.
Date : 28-11-2022 - 4:19 IST -
#Speed News
Bharat Jodo Yatra : భారత్ జోడో యాత్రలో గాయపడ్డ కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న భారత్ జోడో యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. యాత్రలో కిందపడి కాంగ్రెస్ ప్రధాన..
Date : 28-11-2022 - 9:08 IST -
#India
Bharat Jodo Yathra : `భారత్ జోడో యాత్ర`కు రాహులతో ప్రియాంక
కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తోన్న రాహుల్ గాంధీ `భారత్ జోడో` యాత్రకు ప్రియాంక ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నారు.
Date : 22-11-2022 - 5:18 IST -
#India
Bharat jodo yatra : తమ్ముడికి మద్దతుగా అక్క…తొలిసారిగా భారత్ జోడో యాత్రలో ప్రియాంకగాంధీ..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఇవాళ మధ్యప్రదేశ్ నుంచి ప్రారంభం కానుంది. ఈ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారం నుంచి ఈ యాత్రలో తన సోదరుడికి మద్దతుగా పాల్గొనున్నారు. ఈ యాత్రలో తొలిసారిగా ప్రియాంకగాంధీ చేరనున్నారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం…ప్రియాంక గాంధీ తన సోదరుడితో కలిసి నవంబర్ 23 నుంచి 25 వరకు యాత్రలో పాల్గొనున్నారు. ప్రజల్లోకి వెళ్తూ వారి సమస్యల గురించి ఆరా తీయనున్నారు. హిమాచల్ […]
Date : 20-11-2022 - 10:24 IST -
#India
Assam CM : నీ ముఖంలో గాంధీ-పటేల్ కనించాలి, సద్దాం హుస్సేన్ కాదు.రాహుల్ గాంధీపై వివాదస్పద వ్యాఖ్యలు..!!
అస్సా సీఎం హిమంత బిస్వాశర్మ రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా వేదికపై నుంచి మాట్లాడిన హిమంత బిస్వా రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ యాత్ర నేపథ్యంలో ఆయన్ను టార్గెట్ చేశారు హిమంత బిస్వాశర్మ. రాహుల్ జీ మీ ముఖంలో ప్రజలు మహాత్మాగాంధీ,సర్దార్ వల్లాభాయ్ పటేల్ ను చూడాలి. కానీ సద్దాం హుస్సేన్ ను చూడకూడదంటూ […]
Date : 20-11-2022 - 9:39 IST -
#Speed News
Rahul Gandhi: కలకలం.. రాహుల్ గాంధీని చంపేస్తామని లేఖ..!
భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీని చంపేస్తామని ప్రత్యక్షమైన ఓ లేఖ కలకలం రేపింది.
Date : 18-11-2022 - 3:53 IST -
#India
Bharat Jodo Yatra: రాహుల్ సభలో బిగ్ మిస్టెక్…జనగణమన బదులుగా…ఆ దేశ జాతీయ గీతం ఆలాపన..!!
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ప్రస్తుతం మహారాష్ట్రలో కొనసాగుతోంది. ఈ యాత్ర సందర్భంగా వాషిమ్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఓ సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో ప్రసంగించారు రాహుల్ గాంధీ. తర్వాత జాతీయ గీతం వస్తుందని రాహుల్ ప్రకటించాడు. అంతా లేచి నిలబడి ఉన్నారు. అయితే పొరపాటున మైక్ లో భారతదేశ జాతీయ గీతం జనగణమన కాకుండా నేపాల్ జాతీయ గీతం రావడం మొదలైంది. దీంతో వేదికపై ఉన్న […]
Date : 18-11-2022 - 5:50 IST -
#Speed News
Congress : బీహార్లో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టనున్న కాంగ్రెస్
భారత్ జోడో యాత్ర తరహాలో డిసెంబర్ 28 నుంచి బీహార్లో రాష్ట్రవ్యాప్త పాదయాత్ర చేపట్టనున్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత...
Date : 14-11-2022 - 6:17 IST -
#India
Rahul Gandhi Look Viral: హిందూత్వ లుక్ లో రాహుల్.. ఫొటో వైరల్!
రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ఆకస్మిక షాక్లు కూడా మామూలే. రాహుల్ గాంధీ బహిరంగంగా కనిపించే తీరును మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
Date : 09-11-2022 - 5:19 IST -
#India
Bharat Jodo Yatra : మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్ జోడో యాత్ర… గురుద్వార్ని సందర్శించిన రాహుల్
భారత్ జోడో యాత్ర పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించింది. యాత్ర ప్రారంభించే ముందు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని....
Date : 08-11-2022 - 11:15 IST -
#Telangana
Bharat Jodo Yatra: తెలంగాణలో ముగిసిన భారత్ జోడో యాత్ర
తెలంగాణలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర సోమవారం ముగిసింది. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూరులో రాహుల్ గాంధీ ముగింపు సభ నిర్వహించారు.
Date : 07-11-2022 - 8:20 IST -
#Telangana
KGF On Rahul Gandhi: జోడో యాత్రలో ‘కేజీఎఫ్’ పాటలు.. రాహుల్ పై కేసు నమోదు!
రాజకీయ పార్టీలు తమ ఎన్నికల ప్రచారానికి సూపర్ హిట్ సినిమా పాటలను ఉపయోగించడం సర్వసాధారణంగా మారింది.
Date : 05-11-2022 - 1:02 IST -
#Telangana
Bharat Jodo Yatra: నేడు భారత్ జోడో యాత్రకు విరామం..!!
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ప్రతిష్టాత్మక భారత్ జోడో యాత్ర తెలంగాణలో కొనసాగుతోంది. సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి రాహుల్ ఈ పాదయాత్ర చేపట్టారు. ఇప్పుడు తెలంగాణలో యాత్ర నిర్వహిస్తున్నారు రాహుల్ గాంధీ. అయితే ఇవాళ జోడోయాత్రకు విరామం ప్రకటించారు. తిరిగి శనివారం మెదక్ జిల్లా నుంచి పాదయాత్ర పున;ప్రారంభం అవుతుందని భారత్ జోడో అధికారిక ట్విట్టర్ హ్యాండిల్లో పేర్కొంది. 5, 6 తేదీల్లో తెలంగాణలో పూర్తి చేసుకుని 7వ తారీఖు మహారాష్ట్రలో ప్రవేశించనుంది. ఈ […]
Date : 04-11-2022 - 10:24 IST -
#Telangana
Rahul Tribal Dance: జోడో జోష్.. రాహుల్ థింసా డ్యాన్స్ అదుర్స్!
కాంగ్రెస్ అగ్రనేత తన భారత్ జోడో యాత్ర ద్వారా అన్ని వర్గాల్లో జోష్ నింపుతున్నారు. పిల్లలను, పెద్దలను తన యాత్ర ద్వారా ఆకర్షిస్తున్నారు.
Date : 03-11-2022 - 12:42 IST