Public Safety
-
#Telangana
Hyderabad Metro: కరోనా వ్యాప్తికి ‘మెట్రో’ చెక్.. దేశంలో మొదటిసారిగా!
L&T మెట్రో రైల్ (హైదరాబాద్) కోచ్లలో ‘ఓజోన్ ఆధారిత శానిటైజేషన్’ను ప్రవేశపెట్టిన భారతదేశపు మొదటి మెట్రో రైలుగా అవతరించింది.
Published Date - 04:49 PM, Tue - 15 February 22 -
#Speed News
AP CM: రోడ్ల పక్క దాబాల్లో మద్యం అమ్మకుండా చూడాలి
రోడ్డు భద్రతపై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీలోని అన్ని జిల్లాల్లో ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఆర్టీసీ, ప్రభుత్వం ఉమ్మడి డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుతో పాటు.. కొత్త జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలో ట్రామా కేర్ సెంటర్ల ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న 16 మెడికల్ కాలేజీల్లోనూ ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. అత్యాధునిక పద్ధతుల్లో […]
Published Date - 10:20 PM, Mon - 14 February 22 -
#Speed News
Congress: ఎన్నికల ముందు కీలక నిర్ణయం
దేశంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల్లో ఎలాంటి పెద్ద ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయించింది. ఇకపై వర్చువల్ ర్యాలీలే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. యూపీ ప్రదేశ్ కాంగ్రెస్ నేతలతో ఏఐసీసీ సీనియర్ నేతలు చర్చించి.. ప్రజా భద్రత దృష్ట్యా బహిరంగ ర్యాలీలు నిర్వహించకూడదని నిర్ణయం తీసుకున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. […]
Published Date - 02:50 PM, Wed - 5 January 22