Pm Narendra Modi
-
#India
PM Narendra Modi: మోదీని అధికారం నుంచి దించాలని చూస్తున్న ఇంగ్లండ్, అమెరికా..!
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi)ని అధికారం నుంచి దింపేందుకు అమెరికా, ఇంగ్లండ్లు ప్రచారాన్ని ప్రారంభించినట్లు సంఘటనలు సూచిస్తున్నాయని విలియం ఎంగ్డాల్ పేర్కొన్నారు. ఎంగ్డాల్ ప్రకారం.. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితులలో భారత ప్రధాని మోదీ వైఖరి పట్ల అమెరికా, యూరోపియన్ దేశాలు సంతోషంగా లేవు.
Date : 07-03-2023 - 3:50 IST -
#Telangana
PM Narendra Modi: తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ.. ఎందుకంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ఈ నెలలోనే తెలంగాణకు రానున్నట్లుగా తెలుస్తోంది.ప్రధాని మోదీ ఈ నెల 19 లేదా 20 తేదీల్లో హైదరాబాద్ వచ్చే అవకాశం ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వందే భారత్ ఎక్స్ప్రెస్ (Vande Bharat Express) రైలు తెలంగాణలో ప్రారంభం కానుంది.
Date : 08-01-2023 - 7:50 IST -
#India
PM Narendra Modi: జనవరి 12న బెళగావికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం.
Date : 17-12-2022 - 12:25 IST -
#Technology
PM MODI: ప్రధాని మోదీ చేతిలో యాంటీ డ్రోన్ గన్…శత్రువుల వెన్నులో వణుకే..!!
అక్టోబర్ 19న గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ఏరియాకు వెళ్లారు. అక్కడో తుపాకీ ప్రధానిని ఆకట్టుకుంది.
Date : 20-10-2022 - 8:06 IST -
#Speed News
5G In India: ‘5జీ’కి డేట్ ఫిక్స్.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం?
5G In India: భారత్ లో 5జీ సేవలు ఎప్పుడెప్పుడు మొదలవుతాయా అని ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల త్వరలోనే ప్రారంభం కానున్నాయి అంటూ సమాచారం అందిన విషయం తెలిసిందే.
Date : 24-09-2022 - 5:03 IST -
#Speed News
PM Modi Telangana Tour : ప్రధాని మోడీ తెలంగాణ టూర్ షెడ్యూల్ ఖరారు
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. జులై 2న మోదీ హైదరాబాద్ రానున్నారు. ఆరోజు మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రాజ్భవన్కు వెళ్తారు.రాజ్భవన్ నుంచి రోడ్డు మార్గం ద్వారా నోవాటెల్ హోటల్కు చేరుకుంటారు. జులై 2, 3 తేదీల్లో మోదీ నగరంలోనే ఉండి రాజ్భవన్లో బస చేస్తారు. తిరిగి 4వ తేదీ ఉదయం ఆంధ్రప్రదేశ్కు వెళ్తారు. జులై 1న మధ్యాహ్నం 3గంటలకు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ చేరుకుంటారు. […]
Date : 26-06-2022 - 7:43 IST -
#India
Yoga Day : యోగాసనాలు వేసిన ప్రధాని మోడీ
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆయన కూడా అందరితో కలిసి యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని నిమిషాల పాటు ధ్యానం చేస్తే మనం ఉత్సాహంగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. యోగా దినోత్సవం ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచన అని ఆయన తెలిపారు. యోగా అనేది ఏ ఒక్కరికో చెందినది కాదని.. ఇది అందరిదని తెలిపారు. యోగా సాధన చేస్తే ఏకాగ్రత, క్రమశిక్షణ […]
Date : 21-06-2022 - 8:48 IST -
#India
PM Modi: మాకు మోదీనే కావాలి…సర్వేలో షాకింగ్ విషయాలు..!!!
మాకు మోదీనే కావాలి. అవును ప్రధానమంత్రిగా నరేంద్రమోదీనే కావాలి. ఇవి మేమంటున్న మాటలు కావు. నరేంద్ర మోదీ ప్రభుత్వం గురించి ప్రజలు అంటున్న మాటలు.
Date : 01-06-2022 - 10:14 IST -
#Speed News
Kisan Yojana: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళ వారం విడుదల చేయనున్నారు.
Date : 31-05-2022 - 9:57 IST -
#India
Narendra Modi: ప్రధానమంత్రుల మ్యూజియం ప్రారంభం
భారత ప్రధాన మంత్రుల సేవలకు గౌరవ సూచికంగా రూ. 217 కోట్ల వ్యయంతో మ్యూజియంను నిర్మించారు.
Date : 15-04-2022 - 11:27 IST -
#Speed News
KCR : చివరి రక్తపుబొట్టు ధారపోసైనా సరే.. దేశాన్ని చక్కదిద్దుతా
‘‘ఆరునూరైనా సరే.. భారత దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు, చివరి రక్తపు బొట్టు ధారపోసి అయినా సరే, ఈ దేశాన్ని చక్కదిద్దుతాను, ముందుకు పోతాను’’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
Date : 23-02-2022 - 5:32 IST -
#Telangana
CM KCR : ‘కేసీఆర్’ నేలవిడచి సాము
ఒక వైపు గుజరాత్ మోడల్ ఇంకో వైపు మమత తరహా పాలిటిక్స్ కు తెలంగాణ సీఎం కేసీఆర్ తెరలేపాడు.
Date : 14-02-2022 - 1:14 IST -
#India
Economic Offenders : నేరగాళ్ళను ఇండియాకి రమ్మంటున్న మోదీ
బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి పరారీలో ఉన్న ఆర్థిక నేరగాళ్లు తిరిగి భారత్కు రావాలని మోదీ పిలుపునిచ్చారు
Date : 19-11-2021 - 12:40 IST -
#India
PM Modi: తన మంత్రులందరినీ ఎనిమిది గ్రూపులుగా విడగొట్టిన మోదీ
ప్రజలు చర్చించుకునేలా నిర్ణయాలు తీసుకునే మోదీ మరో నూతన నిర్ణయాన్ని తీసుకున్నారు.
Date : 15-11-2021 - 11:28 IST -
#India
దేశంలో మసకబారుతోన్న బీజేపీ ప్రభ..ఉప ఫలితాల్లో కమలనాథుల ఢీలా
దేశ వ్యాప్తంగా నవంబర్ 2న ప్రకటించిన 30 అసెంబ్లీ స్థానాల ఫలితాలను గమనిస్తే రాబోయే రోజుల్లో బీజేపీ కేంద్రంలో చతికిలపడేలా కనిపిస్తోంది. ప్రాంతీయ పార్టీల హవా ఉందని చెప్పడానికి అనుకూలంగా ఫలితాలు కనిపిస్తున్నాయి. మొత్తం 30 స్థానాల్లో 15 చోట్ల ఆయా రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీలు కైవసం చేసుకోవడం గమనిస్తే, ప్రాంతీయ పార్టీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వం దేశానికి అనివార్యంగా కనిపిస్తోంది. దేశంలో బీజేపీ బలహీనపడుతోందని ఈ ఫలితాల ద్వారా స్పష్టం అవుతోంది. కాంగ్రెస్ పార్టీ క్రమేణ […]
Date : 04-11-2021 - 10:05 IST