Pm Narendra Modi
-
#India
Modi-Sharad Pawar : ఒకే వేదికపై మోడీ, శరద్ పవార్ చెట్టపట్టాల్
Modi-Sharad Pawar : రాజకీయాల్లో ఎప్పుడైనా, ఏదైనా జరగొచ్చని అంటారు.. దానికి నిదర్శనం ఇదే!! తన మేనల్లుడితో తిరుగుబాటు చేయించిన బీజేపీతోనూ ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సఖ్యంగా మసులుకుంటున్నారు.
Published Date - 02:43 PM, Tue - 1 August 23 -
#India
PM Kisan 14th Installment: పీఎం కిసాన్ యోజన డబ్బు మీ ఖాతాలోకి రాలేదా.. వెంటనే ఈ నెంబర్లకు కాల్ చేయండి..!
జూలై 27న ప్రధాని నరేంద్ర మోదీ రైతులకు కానుకగా ఇస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 14వ విడత (PM Kisan 14th Installment)ను విడుదల చేశారు.
Published Date - 12:57 PM, Sun - 30 July 23 -
#Cinema
John Abraham-PM Modi : ప్రధాని మోడీకి జాన్ అబ్రహం మెసేజ్.. దేనిపై అంటే ?
John Abraham-PM Modi : జాన్ అబ్రహం.. బాలీవుడ్ లో పరిచయం అక్కరలేని పేరు.. హార్డ్ కోర్ జంతు ప్రేమికుడైన ఆయన మరోసారి జంతు సంరక్షణపై గళం విప్పారు..
Published Date - 04:06 PM, Mon - 17 July 23 -
#India
PM Narendra Modi: నేడు నాలుగు రాష్ట్రాల పర్యటనకు ప్రధాని మోదీ.. రూ. 7600 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన
ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ నుంచి నాలుగు రాష్ట్రాల పర్యటనను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రారంభించనున్నారు.
Published Date - 07:19 AM, Fri - 7 July 23 -
#India
Monsoon Session : జూలై 20నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. రాజకీయ పార్టీలకు ప్రహ్లాద్ జోషి కీలక సూచన
జూలై 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 11వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ విషయాన్నిపార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్ వేదికగా ప్రకటించారు.
Published Date - 05:08 PM, Sat - 1 July 23 -
#Speed News
PM Modi Egypt Tour : ఈజిప్ట్ చేరుకున్న ప్రధాని మోదీ.. అల్-హకీమ్ మసీదును సందర్శించనున్న ప్రధాని.. దీని ప్రత్యేకత ఏమిటంటే..?
ప్రధాని నరేంద్ర మోదీ ఈజిప్టు పర్యటనలో భాగంగా ఆదివారం 11వ శతాబ్దపు అల్-హకీమ్ మసీదును సందర్శించనున్నారు.
Published Date - 07:48 PM, Sat - 24 June 23 -
#World
PM Modi: అమెరికా పర్యటన ముగించుకుని ఈజిప్ట్ బయలుదేరిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) అమెరికా పర్యటన ముగించుకుని శనివారం ఉదయం ఈజిప్ట్ బయల్దేరి వెళ్లారు.
Published Date - 12:07 PM, Sat - 24 June 23 -
#India
Al Hakim Mosque : ఈజిప్ట్ మసీదును సందర్శించనున్న ప్రధాని మోడీ
Al Hakim Mosque : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 24, 25 తేదీల్లో ఈజిప్ట్లో పర్యటించనున్నారు.
Published Date - 03:48 PM, Mon - 19 June 23 -
#Special
Indias Debt Explained : మోడీ హయాంలో రూ.100 లక్షల కోట్ల అప్పు
Indias Debt Explained : మన దేశానికి ఎంత అప్పు ఉంది ? స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఇండియా చేసిన అప్పులు ఎన్ని ?గత 9 ఏళ్ళ బీజేపీ హయాంలో మన దేశం తీసుకున్న లోన్స్ ఎన్ని ?
Published Date - 02:59 PM, Mon - 19 June 23 -
#India
PM Narendra Modi: అమెరికా, ఈజిప్టు దేశాల పర్యటనకు మోదీ.. విదేశాల్లో ప్రధాని పూర్తి షెడ్యూల్ ఇదే..!
త్వరలో జరగనున్న ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) అమెరికా పర్యటనపై అమెరికా నేతల్లో కూడా ఉత్కంఠ నెలకొంది. జూన్ 21 నుంచి జూన్ 23 వరకు అమెరికాలో రాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు.
Published Date - 02:25 PM, Fri - 16 June 23 -
#India
Plot To Kill Pm Modi : ప్రధాని హత్యకు పీఎఫ్ఐ కుట్ర కేసు..16 చోట్ల ఎన్ఐఏ రైడ్స్
Plot To Kill Pm Modi : కర్ణాటకలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) రైడ్స్ నిర్వహిస్తోంది.దక్షిణ కన్నడ జిల్లాలో నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)కి సంబంధించిన 16 చోట్ల ఎన్ఐఎ దాడులు నిర్వహించింది.
Published Date - 11:46 AM, Wed - 31 May 23 -
#India
PM Narendra Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన
ప్రధాని మోదీ శనివారం హైదరాబాద్ కు వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ చేరుకోనున్న ప్రధాని.. మధ్యాహ్నం 1.30 గంటలకు తిరిగి చెన్నైకి వెళ్లనున్నారు.
Published Date - 10:41 AM, Sat - 8 April 23 -
#India
Shah Ahmed Qadri: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత.. వీడియో వైరల్..!
కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ (Shah Ahmed Qadri) కి బుధవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ సన్మానం అందుకున్న తర్వాత భాజపా ప్రభుత్వం నుంచి తనకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎప్పటికీ దక్కదని భావిస్తున్నట్లు ఖాద్రీ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు.
Published Date - 10:37 AM, Thu - 6 April 23 -
#South
PM Modi: ఏప్రిల్ 8, 9 తేదీల్లో మూడు రాష్ట్రాల్లో మోదీ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే..!
ఏప్రిల్ 8, 9 తేదీల్లో ప్రధాని మోదీ (PM Modi) మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు కానుకలు ఇవ్వనున్నారు. తెలంగాణలో రూ.11300 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు.
Published Date - 06:40 AM, Thu - 6 April 23 -
#India
Nobel Peace Prize: ప్రధాని మోదీకి నోబెల్ శాంతి బహుమతి.. అసలు నిజం ఇదే..!
నార్వేజియన్ నోబెల్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అస్లే టోజే గురించి అనేక మీడియా సంస్థలు పేర్కొంటున్న ఒక వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది. నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని అతిపెద్ద పోటీదారు అని పిలిచారు.
Published Date - 08:20 AM, Sat - 18 March 23