Kisan Yojana: నేడు రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్ నిధులు విడుదల
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళ వారం విడుదల చేయనున్నారు.
- By Hashtag U Published Date - 09:57 AM, Tue - 31 May 22
పీఎం కిసాన్ పథకం కింద రైతులకు 11 విడత నిధులను ప్రధాని నరేంద్ర మోడీ మంగళ వారం విడుదల చేయనున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 10 కొట్లు మందికి పైగా రైతుల ఖాతాల్లొ ఒక్కొక్కరికి రెండువేల రూపాయల చొప్పున దాదాపురూ.21వేలకోట్ల నిధులు జమకానున్నాయి. పీఎం కిసాన్ లబ్ధిదారులకు ఈ కేవైసీ చేయించనేందుకు కేంద్రం మరింత గడువు పెంచింది.
ఆధార్ డేటాతొ పిఎం కిసాన్ లబ్దిదారులందరికి ఈకేవైసీ ధ్రువీకరణ చేపట్టడానికి తొలుత ఈ ఏడాది మార్చి 31గా గడువును కేంద్రం నిర్దేశించింది. తర్వాత ఈ గడువును మే31 వరకు పొడిగించింది అయినా దేశవ్యాప్తంగా 11.22కొట్లు మంది లబ్ధిదారుల్లొ 50 శాతం
లొపే ఈకేవైసి చేయించుకున్నారు దీంతో మిగిలిన వారి కొసం గడువును ఈ ఏడాది జూలై 31 వరకు ఈ గడువును పొడిగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
Related News
PM Modi Letter : దేశ ప్రజలకు ప్రధాని మోడీ బహిరంగ లేఖ!
PM Modi open letter: త్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) దేశ ప్రజలకు శుక్రవారం బహిరంగ లేఖ(pen letter) రాశారు. తమ హయాంలో భారత్(india) సాధించిన అభివృద్ధిని(Development) ప్రస్తావించిన ఆయన వచ్చే ఎన్నికల్లో కూడా విజయం తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. We’re now on WhatsApp. Click to Join. ‘‘ప్రియమైన నా కుటుంబసభ్యులారా.. మన భాగస్వామ్యం దశాబ్దకాలం పూర్తి చేసుకునే దశలో ఉంది. 140 కోట్ల […]