HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Home
  • ⁄Pm-kisan News

Pm Kisan

  • PM Kisan funds released.. Check if the money has been deposited in your account like this!

    #India

    PM Kisan : రైతులకు బిగ్ షాక్ ఇచ్చిన మోడీ

    PM Kisan : దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఈ పథకంలో ఉన్న రైతుల సంఖ్య 10 కోట్లకు పైగా ఉన్నప్పటికీ, గత కొన్ని నెలలుగా కేంద్రం పెద్దఎత్తున సవరణలు చేపట్టడంతో

    Published Date - 09:16 AM, Tue - 4 November 25
  • 21st Installment

    #Business

    21st Installment: 11 కోట్ల మందికి శుభవార్త‌.. ఖాతాల్లోకి రూ. 2 వేలు?!

    పీఎం-కిసాన్ పథకానికి అర్హత భూ యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. మీ భూమి పత్రాలు అప్‌డేట్ కాకపోయినా లేదా రాష్ట్ర రెవెన్యూ విభాగం ద్వారా ధృవీకరించబడకపోయినా, మీ దరఖాస్తు తిరస్కరించబడవచ్చు లేదా తదుపరి విడత ఆపబడవచ్చు.

    Published Date - 04:55 PM, Sun - 2 November 25
  • 21st Installment

    #India

    PM Kisan : పీఎం కిసాన్‌ నిధుల విడుదల.. మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి!

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ఈ నిధులను విడుదల చేశారు. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ విడతలో కేంద్రం రూ.20వేల కోట్లను జారీ చేసింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన ప్రతి రైతుకు రూ.2వేల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి.

    Published Date - 12:15 PM, Sat - 2 August 25
  • Good news for farmers.. PM Kisan scheme funds to be released tomorrow

    #India

    PM Kisan : రైతులకు శుభవార్త.. రేపు పీఎం కిసాన్‌ పథకం నిధులు విడుదల

    ఈ మొత్తాన్ని దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 9.7 కోట్ల మంది అర్హత కలిగిన రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. ఈ నిధుల విడుదలకు సంబంధించిన కార్యక్రమం వారాణసిలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా మోడీ వర్చువల్ విధానంలో రైతుల ఖాతాల్లో నిధులు బదిలీ చేయనున్నారు.

    Published Date - 10:46 AM, Fri - 1 August 25
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan 20th Installment: ఖాతాల్లోకి రూ. 2 వేలు.. జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తనిఖీ చేయండిలా!

    సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు వాయిదా విడుదల అవుతుంది. కానీ ఈసారి 20వ వాయిదాలో ఆలస్యం జరిగింది. ఈ ఆలస్యం లోక్‌సభ, రాష్ట్ర ఎన్నికల కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.

    Published Date - 04:51 PM, Fri - 18 July 25
  • PM Kisan Yojana

    #Business

    PM Kisan Nidhi: పీఎం కిసాన్ నిధి విడుద‌ల‌పై బిగ్ అప్డేట్‌.. ఖాతాల్లోకి డ‌బ్బులు ఎప్పుడంటే?

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జులై 18న బీహార్‌లోని మోతిహారీలో జనసభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మీడియా నివేదికల ప్రకారం.. ప్ర‌ధాని మోదీ అక్కడ 7,100 కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు.

    Published Date - 07:45 PM, Thu - 17 July 25
  • PM Kisan is the Prime Minister who released the funds

    #Andhra Pradesh

    PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన ప్రధాని

    తాజాగా విడుదల చేసిన రూ.22వేల కోట్లతో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

    Published Date - 05:07 PM, Mon - 24 February 25
  • Tomato Benefits

    #Andhra Pradesh

    Tomato Prices : టమాటా ధరలు ఢమాల్.. రంగంలోకి చంద్రబాబు సర్కార్

    కానీ మధ్యలో ఉన్న బ్రోకర్లు మాత్రం టమాటా(Tomato Prices) పంటను కొని లాభాలను పండించుకుంటున్నారు.

    Published Date - 03:23 PM, Fri - 21 February 25
  • PM Kisan funds released on February 24

    #India

    PM Kisan : పీఎం కిసాన్ నిధులు విడుదల తేదీ ఖరారు

    భాగల్పూర్‌లో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈ నిధులను విడుదల చేయనున్నారు. 19వ విడతలో 9.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం కలగనున్నట్లు అధికారులు వెల్లడించారు.

    Published Date - 05:34 PM, Wed - 19 February 25
  • PM Kisan 19th Installment

    #Business

    PM Kisan 19th Installment: పీఎం కిసాన్ నిధులు.. రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయా లేదో తెలుసుకోండిలా!

    పీఎం కిసాన్ యోజన 19వ విడత ఈ నెలలో విడుదల కానుంది. వాయిదాలు విడుదలైన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రావడం ప్రారంభమవుతుంది.

    Published Date - 12:41 PM, Sat - 15 February 25
  • Nirmala Sitharaman

    #India

    Union Budget 2024 : ది పవర్ ఆఫ్ రైజింగ్ మిడిల్ క్లాస్ పేరుతో బడ్జెట్..

    Union Budget 2024 : గత బడ్జెట్లలో పన్ను విధానాలు, వ్యవసాయ మద్దతు, మెడికల్ సౌకర్యాలు, స్మార్ట్ నగరాల నిర్మాణం వంటి పథకాలు ప్రవేశపెట్టడం ద్వారా అభివృద్ధికి పునాది వేశారు. ఆమె బడ్జెట్‌లు దేశంలో మార్పులదిశగా అడుగులు వేసేందుకు, సంక్షేమ పథకాలను ప్రేరేపించేందుకు, దేశవ్యాప్తంగా పెద్ద పరిశ్రమల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాయి. ఈసారి కూడా ఆరోగ్య, డిజిటల్ టెక్నాలజీ, ప్రైవేటు రంగం, గ్రామీణ అభివృద్ధి తదితర విభాగాల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించే అవకాశాలపై ఆమె దృష్టి పెట్టారు.

    Published Date - 11:38 AM, Sat - 1 February 25
  • PM Kisan 19th Installment

    #India

    PM Kisan : ఫిబ్రవరి 24న PM కిసాన్ సమ్మాన్ నిధి

    గత 18వ విడత, 2023 అక్టోబర్ 5న మహారాష్ట్రలోని వాషిమ్ నుంచి విడుదలయ్యింది. ఇందులో 9 కోట్ల రైతుల ఖాతాలకు రూ. 20,000 కోట్లను జమ చేశారు

    Published Date - 02:19 PM, Tue - 28 January 25
  • PM-KISAN 19th Installment

    #Business

    PM-KISAN 19th Installment: రైతుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం గుడ్ న్యూస్‌?

    ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు తప్పనిసరిగా ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్, భూమి పత్రాలు, మొబైల్ నంబర్, ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కలిగి ఉండాలి.

    Published Date - 02:42 PM, Wed - 8 January 25
  • Ktr

    #Speed News

    KTR : ఈ గిరిజ‌న బిడ్డలకు రెండో విడుత రైతుబంధు ఇస్తారా..? ఇవ్వ‌రా..?

    KTR : రైతుబంధు పథకం గురించి చర్చ జరుగుతుండగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "గత ప్రభుత్వంలో అమలు చేసిన రైతుబంధు పథకాన్ని నిష్పక్షపాతంగా కొనసాగించాలనే ఉద్దేశం ఉంటే, దానిపై చర్చ ఎందుకు జరుగుతోంది?" అని ఆయన ప్రశ్నించారు.

    Published Date - 11:41 AM, Sat - 21 December 24
  • Nirmala Sitharaman

    #India

    Nirmala Sitharaman : డిబిటి పథకాలతో ప్రజలకు ఎంతో మేలు జరుగుతోంది..!

    Nirmala Sitharaman : ఈ వారం అమెరికా పర్యటన సందర్భంగా పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ బిజినెస్ స్కూల్‌లో మంత్రి నిర్మలా సీతారామన్‌ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలోని 51 మంత్రిత్వ శాఖలు , విభాగాలు ఇప్పుడు వివిధ DBT పథకాలను ఉపయోగిస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు ప్రత్యేకమైన ప్రభుత్వ పథకం ద్వారా గత ఎనిమిదేళ్లలో $450 బిలియన్ల కంటే ఎక్కువ మొత్తం బదిలీ చేయబడిందని ఆమె తెలియజేసింది.

    Published Date - 11:39 AM, Fri - 25 October 24
  • 1 2 3 →

Trending News

    • Virat Kohli Net Worth: టీమిండియా స్టార్ క్రికెట‌ర్ కోహ్లీ నిక‌ర విలువ ఎంతో తెలుసా?

    • Indelible Ink: ఎన్నికల సిరా.. ఈ నీలి రంగు సిరాను ఎక్కడ, ఎవరు తయారు చేస్తారు?

    • Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు గుడ్ బై చెప్ప‌నున్న క్రిస్టియానో ​​రొనాల్డో?!

    • Super Moon : ఈరోజు రా.6.49 గంటలకు.. ‘సూపర్ మూన్’

    • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

Latest News

  • Bihar Election Polling : ఓటేసిన సీఎం నీతీశ్, తేజస్వీ యాదవ్ ఇతరులు

  • CBN : లండన్ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం చంద్రబాబు

  • Nara Lokesh : ప్రకాశం జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటనకు అపూర్వ స్పందన

  • RK Beach : వైజాగ్ బీచ్ లో బయటపడిన పురాతన బంకర్, భారీ శిలలు

  • Telangana New Cabinet : కొండా అవుట్..విజయశాంతి ఇన్ ..?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd