Pm Kisan
-
#India
PM Kisan Maandhan Yojana: కేవలం రూ. 200 పెట్టుబడి పెట్టండి.. ప్రతి నెలా రూ. 3000 పెన్షన్ పొందండిలా..!
ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజన (PM Kisan Maandhan Yojana)ను అమలు చేస్తోంది. రైతులు మంధన్ యోజనలో నెలకు కొన్ని రూపాయలు పెట్టుబడి పెట్టాలి.
Published Date - 08:30 AM, Sun - 4 June 23 -
#Andhra Pradesh
YSR Rythu Bharosa: 52.3 లక్షల మంది రైతుల అకౌంట్లోకి రూ.5,500 జమ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్ఆర్ రైతు భరోసా-పీఎం కిసాన్ పథకంలో మొదటి విడత కింద అర్హులైన 52.3 లక్షల మంది రైతులకు రూ.5,500 ఆర్థిక సహాయాన్ని జమ చేశారు.
Published Date - 06:47 PM, Thu - 1 June 23 -
#India
PM Kisan: పీఎం కిసాన్ స్కీమ్ లబ్దిదారులకు అలర్ట్.. 14వ విడత నగదు రావాలంటే ఇవి చేయాల్సిందే..!
మీరు పీఎం-కిసాన్ (PM Kisan) స్కీమ్ లబ్దిదారు అయితే మీరు ఎటువంటి సమస్య లేకుండా డబ్బు పొందాలని మీరు కోరుకుంటే, మీరు వెంటనే కొన్ని ముఖ్యమైన పనులు చేయాలి.
Published Date - 10:50 AM, Wed - 17 May 23 -
#India
PM Kisan: 8 వేలు కాదు.. 6 వేలు మాత్రమే.. ‘పీఎం కిసాన్’ పెంపుపై కేంద్రం రియాక్షన్!
కేంద్రం పీఎం కిసాన్ నిధులను పెంచుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి.
Published Date - 01:03 PM, Wed - 8 February 23 -
#India
PM Kisan: ఈనెలాఖరుకు రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ డబ్బులు..!! జమ కాకుంటే ఇలా ఫిర్యాదు చేయండి..!!
ప్రధానమంత్రి కిసాన్ యోజన నిధి నుంచి కోట్లాది మంది రైతులు లబ్ది పొందుతున్నారు. అయితే దీనికి సంబంధించి మరో అప్ డేట్ వచ్చింది. 12 వ విడత నిధులు ఇప్పటికే రైతుల అకౌంట్లో జమ అయ్యాయి. అయితే దేశంలోని కొంతమంది రైతులకు ఇప్పటివరకు 12 విడత డబ్బులు అందలేదు. ఈ డబ్బులు అందని రైతులకు నవంబర్ 30వ తేదీలోకి అకౌంట్లో జమ చేస్తామని అధికారులు తెలిపారు. డబ్బులు జమ కానట్లయితే…ఈ విధంగా ఫిర్యాదు చేయవచ్చు. ఇప్పటివరకు అకౌంట్లో […]
Published Date - 10:41 AM, Fri - 18 November 22 -
#Special
Pm Kisan : రైతులు ఈ చిన్న పనిపూర్తి చేస్తే…ప్రతినెలా రూ. 3వేలు అకౌంట్లో జమ అవుతాయి..!!
రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అందులో ఒకటి కిసాన్ మన్దన్ యోజన. 60ఏళ్లు పైబడిని రైతులు ఈ పథకానికి అర్హులు. వారికి ప్రభుత్వం ప్రతినెలా మూడు వేల రూపాయలను పింఛనుగా అందజేస్తుంది. 18 నుంచి 40ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తు చేసుకునే రైతులకు రెండు ఎకరాల భూమి ఉండాలి. 18ఏళ్లు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే…మీరు ప్రతినెలా రూ. […]
Published Date - 08:46 PM, Wed - 2 November 22 -
#Off Beat
PM Kisan: మీ అకౌంట్లో పీఎం కిసాన్ 12 విడత డబ్బులు పడలేదా ? ఆందోళన పడకండి..! సమస్య ఏంటో ఇలా తెలుసుకోండి.!!
ఈనెల 17వ తేదీన (అక్టోబర్ 17) 8కోట్ల మంది అర్హులైన రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ యోజన 12వ విడత నిధులు జమ అయ్యాయి.
Published Date - 09:27 AM, Thu - 20 October 22 -
#Off Beat
PM Kisan 12th Installment : రైతులకు శుభవార్త…ఈ తేదీల్లో అకౌంట్లోకి 12 విడత డబ్బులు..!!
పీఎం కిసాన్ 12 వ విడత కోసం ఎదురుచూస్తున్న రైతులకు శుభవార్త. 12వ విడత డబ్బులను ప్రభుత్వం త్వరలో విడుదల చేయనుంది.
Published Date - 01:24 PM, Wed - 28 September 22 -
#Off Beat
Good News: ఆ రైతులు రూ. 2వేలు కాదు రూ.4 వేలు పొందవచ్చు. ఎలాగో తెలుసా..!!
దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధియోజన ద్వారా చాలా మంది రైతులు ఆర్థిక ప్రయోజనాన్ని పొందుతున్నారు.
Published Date - 07:30 PM, Thu - 1 September 22 -
#Speed News
PM Kisan Funds : పీఎం కిసాన్ నిధుల విడుదల
రైతుల కోసం ప్రతి ఏడాది పీఎం కిసాన్ సమ్మాన్ కింద మూడు విడతలుగా వేస్తోన్న రూ. 2వేలను విడుదల చేశారు.
Published Date - 03:39 PM, Tue - 31 May 22 -
#Speed News
PM Kisan: రైతులకు గుడ్ న్యూస్.. పెట్టుబడి సాయం విడుదల
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం పదో విడత మొత్తాన్ని వచ్చే నెల ఒకటో తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతుల ఖాతాలో జమచేయనున్నారు. వీడియోకాన్ఫరెన్స్ విధానంలో జరిగే సమావేశంలో మోదీ పాల్గొని… రైతుల ఖాతాల్లో పదో విడత పెట్టుబడి సాయాన్ని విడుదల చేస్తారు. ఒక్కో రైతుకు రెండు వేల రూపాయల చొప్పున దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు 20 వేల […]
Published Date - 02:32 PM, Thu - 30 December 21