Phone Tapping Case
-
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావుపై వేటు వేస్తూ, ఆయనను డీఎస్పీ స్థాయి నుంచి సీఐ (సర్కిల్ ఇన్స్పెక్టర్) స్థాయికి డిమోట్ (Demote) చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
Date : 04-02-2026 - 8:26 IST -
#Telangana
Phone Tapping Case : నందినగర్ కు బయల్దేరిన కేసీఆర్
కేసీఆర్ తన నివాసం నుండి బయల్దేరిన సమయం నుండి కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలివచ్చారు. 'జై తెలంగాణ.. జై కేసీఆర్' నినాదాలతో బంజారాహిల్స్ పరిసర ప్రాంతాలు మారుమోగిపోయాయి
Date : 01-02-2026 - 12:43 IST -
#Telangana
సిట్ నోటీసులపై కేసీఆర్ హైకోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారా ?
ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ (SIT) జారీ చేసిన నోటీసుల అంశం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ పరిణామాలపై మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నట్లు
Date : 31-01-2026 - 8:11 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ పై గతంలో KCR చేసిన వ్యాఖ్యలు ఇవే..!!
ఈ ఆరోపణలపై గతంలోనే స్పందించిన మాజీ సీఎం కేసీఆర్, ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. "ఫోన్ ట్యాపింగ్.. తోక ట్యాపింగ్" అంటూ తనదైన శైలిలో సెటైర్లు వేస్తూ, ఇందులో ఎటువంటి వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఒక ముఖ్యమంత్రికి ఇలాంటి చిన్న విషయాలతో సంబంధం ఉండదని
Date : 30-01-2026 - 9:44 IST -
#Telangana
నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!
విచారణా వ్యూహంలో భాగంగా ఇప్పటికే సిట్ అధికారులు కీలక నేతల నుంచి వాంగ్మూలాలను సేకరించారు. గత కొన్ని రోజులుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వేదికగా మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు ఇతర ముఖ్య నాయకులను అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు
Date : 29-01-2026 - 7:20 IST -
#Telangana
సంతోష్ రావుపై మరో సారి కవిత షాకింగ్ కామెంట్స్
Kalvakuntla Kavitha బీఆర్ఎస్ మాజీ ఎంపీ సంతోష్ రావుపై జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డికి సంతోష్ గూఢచారి అని, ఉద్యమకారులను కేసీఆర్ కు దూరం చేశాడని ఆరోపించారు. గద్దర్ లాంటి ఉద్యమకారులు ప్రగతిభవన్ బయట పడిగాపులు కాయడానికి కారణం సంతోష్ రావు అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సంతోష్ రావును సిట్ విచారణకు పిలవడంపై కవిత స్పందించారు. ప్రగతిభవన్ ముందు గద్దర్ ఎదురుచూపులకు […]
Date : 27-01-2026 - 1:02 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు : ఎవరు సాక్షి ? ఎవరు దోషి? సిట్ ఎవర్ని అరెస్ట్ చేయబోతుంది ?
సాక్షులా? నిందితులా? అనే సందేహం ప్రజల్లో బలంగా ఉంది. ప్రస్తుతానికి విచారణకు హాజరవుతున్న రాజకీయ నేతలను సిట్ ప్రాథమికంగా 'సాక్షులు' గానే పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఎవరి ఆదేశాల మేరకు జరిగింది? సేకరించిన సమాచారాన్ని ఎక్కడ నిక్షిప్తం చేశారు? అనే విషయాలపై స్పష్టత కోసం వీరిని ప్రశ్నిస్తున్నారు
Date : 27-01-2026 - 8:02 IST -
#Telangana
రేవంత్ రెడ్డి అవినీతిపై 100 శాతం ప్రాణం పోయే దాకా పోరాడుతూనే ఉంటాం – కేటీఆర్
గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సీరియల్ మాదిరిగా మీడియా లీకులు ఇస్తూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారే తప్ప, ఒక్కటంటే ఒక్క అధికారిక సాక్ష్యమైనా చూపించగలిగారా అని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ జరగడం లేదని డిజిపి శివధర్ రెడ్డి గానీ, ఐజీలు గానీ గ్యారెంటీ ఇవ్వగలరా అని నిలదీశారు.
Date : 23-01-2026 - 12:33 IST -
#Speed News
Breaking News: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
KTR Phone Tapping Case తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు వేడి పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసుకు సంబంధించి సిట్ విచారణకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు హాజరయ్యారు. ఈరోజు విచారణకు రావాలంటూ కేటీఆర్ కు నిన్న సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఆయన విచారణకు హాజరయ్యారు. ఇటీవలే హరీశ్ రావును విచారించిన సిట్ అధికారులు సిట్ బృందానికి నేతృత్వం వహిస్తున్న సజ్జనార్ తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న […]
Date : 23-01-2026 - 11:56 IST -
#Speed News
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ కు సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. రేపు (జనవరి 23, శుక్రవారం) ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది. రెండు రోజుల క్రితమే హరీశ్ రావును ప్రశ్నించిన అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారణ రేపు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశం […]
Date : 22-01-2026 - 4:46 IST -
#Telangana
ఆరుగురు అధికారుల ఆధ్వర్యంలో హరీష్ విచారణ
తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఈ కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి హరీశ్ రావు నేడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో సిట్ (SIT) అధికారుల ముందు హాజరయ్యారు.
Date : 20-01-2026 - 1:00 IST -
#Telangana
సీఎం రేవంత్ బామ్మర్ది బాగోతం బయటపెట్టినందుకే నోటీసులు – హరీష్ రావు
తన బామ్మర్దికి సంబంధించిన బొగ్గు కుంభకోణాన్ని (Coal Scam) తాను బయటపెట్టినందుకే, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాత్రికి రాత్రే తనకు నోటీసులు ఇచ్చారని ఆయన ఆరోపించారు. రేవంత్ రెడ్డి చేసే ఇటువంటి 'తాటాకు చప్పుళ్లకు' తాము భయపడబోమని, తాము కేసీఆర్ తయారు చేసిన ఉద్యమ సైనికులమని హరీశ్రావు స్పష్టం చేశారు.
Date : 20-01-2026 - 11:17 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ఇద్దరికి సిట్ నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్రోవు, ఎమ్మెల్సీ నవీన్రావు తండ్రి కొండల్రావుకు సిట్ నోటీసులు జారీచేసింది. మధ్యాహ్నం ఒంటి గంటకు జూబ్లీహిల్స్ పీఎస్లో విచారణకు
Date : 07-01-2026 - 6:00 IST -
#Telangana
మరోసారి ఫోన్ ట్యాపింగ్ అంశంపై కవిత సంచలన వ్యాఖ్యలు
కవిత చేసిన ఈ వ్యాఖ్యలు బిఆర్ఎస్ పార్టీలోని అంతర్గత విభేదాలను రోడ్డుపైకి తెచ్చినట్లయ్యింది. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో
Date : 30-12-2025 - 8:43 IST -
#Telangana
ఫోన్ ట్యాపింగ్ కేసు : ప్రభాకర్ రావు పెన్ డ్రైవ్లో కీలక సమాచారం?
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ కీలకంగా మారుతోంది. ఇందులో ప్రముఖ రాజకీయ నేతలు, జర్నలిస్టులు, హైకోర్టు జడ్జి వివరాలు సహా వందల ఫోన్ నంబర్లు ఉన్నట్లు సిట్ గుర్తించింది
Date : 24-12-2025 - 2:06 IST