Pensions
-
#Andhra Pradesh
CM Chandrababu : పింఛన్ల కోసమే నెలకు రూ.2,750 కోట్లు ఖర్చు: సీఎం చంద్రబాబు
గత ప్రభుత్వ హయాంలో పింఛన్లు, ఉద్యోగుల జీతాలు ఇవ్వలేక నష్టపోయిన ప్రజలకు మేం భరోసా ఇస్తున్నాం. పేదల కోసం ‘పేదల సేవలో’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఒక్క నెలకే పింఛన్ల ఖర్చుగా రూ.2,750 కోట్లు వెచ్చిస్తున్నాం.అని వివరించారు.
Date : 01-07-2025 - 3:48 IST -
#Andhra Pradesh
CM Chandrababu : పింఛన్ల కోసం ఏటా రూ.33వేల కోట్లు : సీఎం చంద్రబాబు
ప్రజల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను చంద్రబాబు వివరించారు. "ప్రతినెలా ఒకటోతేదీనే ఇంటికెళ్లి పింఛన్లు ఇస్తున్నాం. రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నాం.
Date : 01-03-2025 - 4:13 IST -
#Speed News
New Year Gift : ఏపీలో పెన్షన్ దారులకు న్యూ ఇయర్ గిఫ్ట్
New Year Gift : సాధారణంగా ప్రతి నెలా 1వ తేదీన పెన్షన్లు (Pensions) జారీ చేస్తుండగా, ఈసారి డిసెంబర్ 31నే వాటిని అందజేయాలని నిర్ణయించింది
Date : 27-12-2024 - 8:15 IST -
#Andhra Pradesh
Ayyannapatrudu: పెన్షన్లపై సంచలన వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు.. వారికి పింఛన్ బంద్!
అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు.
Date : 20-12-2024 - 9:22 IST -
#Andhra Pradesh
AP Pensions : ఆంధ్రప్రదేశ్లో అనర్హులకు కూడా పెన్షన్లు.. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో శశిభూషణ్ కుమార్ వెల్లడి..
AP Pensions : ఏపీలో అనర్హులకూ పెన్షన్లు అందుతున్నట్లు బయటపడింది. ప్రతీ 10 వేల మందిలో దాదాపు 500 మంది అర్హత లేని వారు పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ వివరాలను రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కలెక్టర్ల సమావేశంలో ప్రజెంటేషన్ ద్వారా వెల్లడించారు.
Date : 12-12-2024 - 12:43 IST -
#India
Haryana election: కాంగ్రెస్ మేనిఫెస్టో, రూ.500 లకే గ్యాస్, 6 వేలు పెన్షన్
Haryana election: కాంగ్రెస్ హామీలో భాగంగా వృద్ధులు, మహిళలకు పెద్దపీట వేశారు. ప్రజా సంక్షేమ విధానాలపై కూడా పార్టీ దృష్టి సారించింది. కాంగ్రెస్ ఇచ్చిన ఏడు హామీలలో కనీస మద్దతు ధర (MSP) లకు చట్టపరమైన హామీ మరియు అధికారంలోకి వస్తే కుల సర్వే హామీని మేనిఫెస్టోలో జోడించారు.
Date : 18-09-2024 - 3:56 IST -
#Andhra Pradesh
AP : పెన్షన్ పంపిణీలో మరో కొత్త డ్రామా : చంద్రబాబు ప్రెస్ మీట్
Chandrababu: ఏపిలో మరోసారి పెన్షన్(Pension) పంపిణి విషయంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఏపి ప్రభుత్వం(AP Govt) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇళ్ల వద్దకే పెన్షన్లు అందించాలని ఈసీ(EC) ఆదేశించినా ప్రభుత్వం సచివాలయాల వద్ద పెన్షన్లు ఇచ్చిందని విపక్షాలు భగ్గుమనడం, విపక్షాలు వాలంటీర్లపై ఫిర్యాదు చేయడం వల్లే సచివాలయాల వద్ద ఇవ్వాల్సి వచ్చిందని, అందుకే పలువురు వృద్ధులు ఎండవేడిమికి మరణించారని ప్రభుత్వం ఎదురుదాడికి దిగిన విషయం తెలిసిందే. We’re now on WhatsApp. Click to Join. […]
Date : 29-04-2024 - 3:54 IST -
#Andhra Pradesh
Chandrababu: ఎండలు మండుతుంటే.. పెన్షన్ కోసం సచివాలయాలకు రమ్మంటారా ? : చంద్రబాబు
Chandrababu: ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు ఇచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి లేఖ(letter) రాశారు. తన లేఖ ప్రతిని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 40 డిగ్రీలకు పైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇలాంటి వాతావరణంలో వృద్దులను, దివ్యాంగులను… ఇతర పెన్షన్ లబ్దిదారులను 3-4 కిలోమీట్లర్ల దూరంలో ఉన్న గ్రామ/వార్డు సచివాలయాల చుట్టూ తిప్పించుకోవడం మానవత్వం అనిపించుకోదు. అందుకే పింఛన్లను ఇంటి వద్దకే తెచ్చి ఇచ్చే ఏర్పాట్లు… pic.twitter.com/i5uuufd2pY — N Chandrababu […]
Date : 03-04-2024 - 1:00 IST -
#Andhra Pradesh
AP : పెన్షన్లపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చంద్రబాబు ఆగ్రహం
పెన్షన్ల పంపిణీకి దాదాపు పది రోజుల సమయం పడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీన్ని సీరియస్గా తీసుకున్న టీడీపీ.. ఈ అంశాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లింది
Date : 01-04-2024 - 4:30 IST -
#Telangana
CAG Report : పింఛన్ల పంపిణీపై అభ్యంతరం..
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాగ్ (CAG ) నివేదికను రాష్ట్ర ప్రభుత్వం (Congress Govt) ప్రవేశ పెట్టింది. ఈ నివేదిక లో ఆసరా పింఛన్ల (Supportive Pensions ) పంపిణీపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆసరా ఫించన్ల లో గోల్మాల్ జరిగిందని తేల్చింది. సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం ఆసరా పింఛన్లను పంపిణీ చేశారని, 16% మందికి అర్హత లేకున్నా జారీ చేశారని పేర్కొంది. 2018-21 మధ్య ఆడిట్ చేసిన కాగ్.. ఆసరా డేటా బేస్, సమగ్ర […]
Date : 15-02-2024 - 3:31 IST -
#Speed News
Pensions: కాంగ్రెస్ కు చెక్, ఆసరా పెన్షన్ల పెంపుపై కేసీఆర్ యోచన
Pensions: తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ దూకుడు పెంచుతోంది. ఇప్పటికే పలు పథకాలతో ఆకట్టుకుంటున్న ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించబోతోంది. ఆసరా పెన్షన్ల పెంపుపై త్వరలో సీఎం కేసీఆర్ శుభవార్త చెబుతారని అన్నారు మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ అధికారంలో లేదు కాబట్టి కేవలం హామీతోనే సరిపెట్టింది. అధికార బీఆర్ఎస్ పెన్షన్లు పెంచి చూపించబోతోంది. అదే జరిగితే.. కాంగ్రెస్ 4వేల రూపాయల పెన్షన్ హామీని ప్రజలు పట్టించుకునే అవకాశం ఉండదు. తెలంగాణలో వరుస పర్యటనలు చేస్తున్న కేటీఆర్ ఆసరా […]
Date : 07-10-2023 - 4:21 IST -
#Telangana
Bald Head: బట్టతల ఉంటే రూ.6వేల పెన్షన్ ఇవ్వాలి.. కొత్త డిమాండ్!
అన్ని వర్గాల అభివృద్ధి, స్వావలంబన కోసం ప్రభుత్వం రకరకాల పథకాలతో పాటు పలు పెన్షన్లను ప్రవేశ పెడుతుంది.
Date : 06-01-2023 - 9:34 IST -
#Speed News
Bandi Sanjay : కొత్త పెన్షన్లపై సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ
హైదరాబాద్: ఆసరా పింఛన్ పథకం కింద కొత్త పింఛన్లు మంజూరు చేయాలని కోరుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కుమార్ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు గురువారం బహిరంగ లేఖ రాశారు. ఎలాంటి కారణం లేకుండా పింఛన్లు రద్దు చేసిన లబ్ధిదారులకు పింఛన్లు పునరుద్ధరించాలని సీఎంను కోరారు. లబ్ధిదారుల వేల పింఛన్లను సంబంధిత అధికారులు రద్దు చేసిన విషయాన్ని తాను దృష్టికి తీసుకువస్తున్నట్లు బండి సంజయ్ తన లేఖలో తెలిపారు. ఆయన సేకరించిన వివరాలను ప్రస్తావిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం […]
Date : 17-06-2022 - 8:39 IST -
#Andhra Pradesh
Salaries & Pensions: జగనన్నా! జీతాలేవి..?
జీతాలు వేయలేదు. పెన్షన్లు ఇవ్వలేదు. ఐదో తేదీ వచ్చినా ఏపీలో ఉద్యోగులకు, వృద్ధులకు దురుచూపులు తప్పడం లేదు.
Date : 06-05-2022 - 12:08 IST -
#India
Army Pensions: భారత ఆర్మీలోని 60వేల మందికి పెన్షన్లు కట్!
భారత ఆర్మీలోని కమాండర్-ర్యాంక్ అధికారులతో సహా దాదాపు 60,000 మందికి పెన్షన్ అందకపోవడంపై ట్వీట్ల వర్షం కురిస్తోంది.
Date : 04-05-2022 - 6:30 IST