Pakistan
-
#India
Pakistan : భారత గగనతలం మూసివేత.. పాక్కు రూ.126 కోట్లు నష్టం
ఈ నిర్ణయం పాక్ ఎయిర్పోర్ట్స్ అథారిటీపై గణనీయమైన ఆర్థిక ప్రభావం చూపించినట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాక్ రక్షణ మంత్రిత్వశాఖ అసెంబ్లీలో సమర్పించిన నివేదికల ప్రకారం, భారత్ తీసుకున్న నిర్ణయం వల్ల ఏప్రిల్ 24 నుండి జూన్ 20 వరకూ పాక్కు రూ.4.10 బిలియన్లు (భారత కరెన్సీలో సుమారు రూ.126 కోట్లు) నష్టం వాటిల్లింది.
Date : 09-08-2025 - 2:18 IST -
#Sports
Pakistan: పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఉత్కంఠ.. జట్టులోకి వారిద్దరూ?
ఆసియా కప్కు ముందు పాకిస్తాన్.. అఫ్గానిస్తాన్, యూఏఈలతో ఒక టీ-20 ట్రై-సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరగనుంది. ఈ సిరీస్లో బాగా ఆడిన ఆటగాళ్లే ఆసియా కప్ జట్టులో ఎక్కువమంది ఉంటారని అంచనా.
Date : 05-08-2025 - 8:17 IST -
#India
Indus Waters Treaty : అప్పటివరకు సింధూ జలాల ఒప్పందం నిలిపివేత కొనసాగుతుంది : రాజ్యసభలో జైశంకర్
ఈ చర్యలతో పాటు, అంతర్జాతీయంగా కూడా దాయాది దేశాన్ని ఒత్తిడిలో పెట్టేందుకు ఢిల్లీ కార్యచరణ ప్రారంభించింది. ఐక్యరాజ్య సమితి నివేదికలో తొలిసారిగా "ది రెసిస్టెన్స్ ఫ్రంట్" అనే ఉగ్ర సంస్థను ప్రస్తావించడం గమనార్హం. ఇది భారత్ ప్రయత్నాల ఫలితమేనని జైశంకర్ వెల్లడించారు.
Date : 30-07-2025 - 2:50 IST -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Date : 28-07-2025 - 3:12 IST -
#World
Iran Terror Attack: ఇరాన్లోని భవనంపై దాడి.. 9 మంది మృతి, పాకిస్థాన్ హస్తం ఉందా?
సిస్తాన్-బలూచిస్తాన్ ప్రాంత డిప్యూటీ పోలీస్ కమాండర్ అలీరెజా దలిరీ తెలిపిన వివరాల ప్రకారం దాడి చేసినవారు సాధారణ పౌరుల వేషంలో భవనంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు.
Date : 26-07-2025 - 9:38 IST -
#Special
Asia Cup: ఆసియా కప్ చరిత్ర ఇదే.. 1984లో ప్రారంభం!
ఆసియా కప్ మొదటిసారి 1984లో కేవలం భారత్, పాకిస్తాన్, శ్రీలంక జట్లతో మాత్రమే జరిగింది. ఆ తర్వాత క్రమంగా ఇతర జట్లు కూడా ఈ టోర్నమెంట్లో చేరాయి.
Date : 24-07-2025 - 8:25 IST -
#Speed News
Pakistan Floods : పాకిస్థాన్లో తుపానుల బీభత్సం.. 124కి చేరిన మృతుల సంఖ్య
Pakistan Floods : పాకిస్థాన్లో భారీ వర్షాలు విస్తృత స్థాయిలో భయంకర ప్రభావాన్ని చూపుతున్నాయి. గత మూడు వారాలుగా కురుస్తున్న మాన్సూన్ వర్షాలు దేశవ్యాప్తంగా భయానక విధ్వంసాన్ని మిగిల్చాయి.
Date : 17-07-2025 - 7:55 IST -
#World
Balochistan: పాకిస్థాన్లో బస్సుపై భారీ దాడి.. 9 మంది దుర్మరణం!
ఈ బస్సు దాడి ఘటనకు ఇప్పటివరకు ఏ సంస్థ బాధ్యత వహించలేదు. అయితే, గతంలో పాకిస్థాన్ బలోచిస్థాన్లో బలోచ్ సంస్థలు ఇలాంటి దాడులు చేశాయి.
Date : 11-07-2025 - 12:46 IST -
#India
Terror Attacks: 2019లో పుల్వామా టెర్రర్ ఎటాక్.. అమెజాన్ ద్వారా ఆయుధాలు, పేలుడు పదార్థాలు?!
నివేదికలో గోరఖ్నాథ్ ఆలయ దాడి కోసం నిందితుడు PayPal ద్వారా ఆన్లైన్ చెల్లింపు సేవలను ఉపయోగించి డబ్బు బదిలీ చేశాడని పేర్కొంది. ఈ దాడి కోసం 6.7 లక్షల రూపాయల భారీ మొత్తాన్ని ISIS మద్దతుదారులకు విదేశాలకు పంపినట్లు తెలిపింది.
Date : 09-07-2025 - 8:09 IST -
#India
PM Modi: భారత్ ఉగ్రవాద బాధిత దేశం.. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు!
బ్రిక్స్ పహల్గామ్ దాడిని అత్యంత ఖండనీయమైన, నేరపూరితమైన చర్యగా పేర్కొంది. భారత్లో జరిగిన ఏదైనా ఉగ్రవాద దాడిని బ్రిక్స్ వంటి వేదికపై ఇంత స్పష్టంగా ఖండించడం ఇదే మొదటిసారి.
Date : 07-07-2025 - 6:45 IST -
#Speed News
China-Pak : భారత్ దెబ్బతో చైనాను నమ్మలేకపోతున్న పాక్
China-Pak : ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్ ప్రయోగించిన ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, డ్రోన్లను అడ్డుకునే స్వదేశీ ఆయుధాలు పాకిస్తాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి.
Date : 03-07-2025 - 6:56 IST -
#India
Rajnath Singh: చైనా వేదికగా పాక్కు వార్నింగ్ ఇచ్చిన భారత్!
రాజ్నాథ్ సింగ్ ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా రక్షణ మంత్రులతో ప్రత్యేక ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Date : 26-06-2025 - 10:06 IST -
#India
Pakistan : భారత్తో చర్చలకు సిద్ధం: పాకిస్థాన్ ప్రధాని
ఇటీవలి కాలంలో, సౌదీ అరేబియా యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ (ఎంబీఎస్)తో ఫోన్ ద్వారా జరిగిన సంభాషణలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఈ అంశాన్ని చర్చించినట్టు రేడియో పాకిస్థాన్ నివేదించింది.
Date : 25-06-2025 - 5:01 IST -
#India
Rajnath Singh : ఇక పై భారత్లో ఏ ఉగ్రదాడి జరిగినా పాక్ మూల్యం చెల్లించుకోక తప్పదు : రాజ్నాథ్ సింగ్
పాకిస్థాన్ ఉగ్రవాదానికి ఇంకా మద్దతిస్తూ ఉంటే అది తమ భవిష్యత్తును స్వయంగా బలిపశువు చేసుకుంటోందని ఘాటు హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ తరఫున ఉగ్రవాదానికి మద్దతు కొనసాగితే అది అత్యంత దారుణ పరిణామాలకు దారితీస్తుంది.
Date : 21-06-2025 - 11:25 IST -
#Speed News
డోనాల్డ్ ట్రంప్ పాక్ ఆర్మీ చీఫ్ను లంచ్కు ఆహ్వానించగా, వైట్ హౌస్ అభిప్రాయము
ఈ తరహా ప్రకటనలను భారతదేశ ప్రభుత్వం మరియు ప్రధాని మోడీ గారు తరచూ తిరస్కరించారు.
Date : 19-06-2025 - 12:08 IST