Pakistan
-
#Speed News
India-Pakistan Tension: ఆపరేషన్ సిందూర్.. ఈ జిల్లాల్లో హై అలర్ట్!
జోధ్పూర్లో అనేక విమానాలు రద్దు చేయబడడంతో పాటు స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే నేటి నుంచి తదుపరి ఆదేశాల వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆదేశించారు.
Date : 08-05-2025 - 11:33 IST -
#Speed News
Lahore Blasts: లాహోర్లో బాంబుల మోత.. వరుస పేలుళ్లతో వణుకు
లాహోర్లోని(Lahore Blasts) మిలిటరీ ఎయిర్పోర్టులో పేలుడు జరిగి భారీ పొగలు వెలువడుతున్నట్టుగా ప్రజలు పరుగులు తీస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Date : 08-05-2025 - 10:18 IST -
#India
India Vs Pakistan : బార్డర్లో ఉద్రిక్తత.. అమరుడైన జవాన్.. 15 మంది సామాన్యులు మృతి
తాజా అప్డేట్ ఏమిటంటే.. బుధవారం అర్ధరాత్రి నుంచి పూంచ్, కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్, కర్నాహ్ సెక్టార్లలోని సరిహద్దు గ్రామాలపైకి పాక్ ఆర్మీ(India Vs Pakistan) మోర్టార్ షెల్లింగ్, ఫైరింగ్కు పాల్పడుతోంది.
Date : 08-05-2025 - 9:17 IST -
#India
Pakistan Fail : మేడిన్ చైనా దెబ్బకు పాక్ బోల్తా.. భారత్ మిస్సైళ్లను గుర్తించలేకపోయిన HQ-9
ఈ సమాచారం ఆధారంగానే HQ-9 గగనతల రక్షణ వ్యవస్థను 1980వ దశకంలో చైనా(Pakistan Fail) తయారు చేసింది.
Date : 07-05-2025 - 8:57 IST -
#Sports
Narendra Modi Stadium: నరేంద్ర మోదీ స్టేడియంకు బాంబు బెదిరింపు.. పేల్చివేస్తామని పాక్ నుంచి మెయిల్!
నరేంద్ర మోదీ స్టేడియం IPL జట్టు గుజరాత్ టైటాన్స్ హోమ్ గ్రౌండ్. ఈ స్టేడియంలో గుజరాత్ అనేక మ్యాచ్లు ఆడారు. గుజరాత్ టైటాన్స్ ఈ స్టేడియంలో మే 14న లక్నో సూపర్ జెయింట్స్తో, మే 18న చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లు ఆడనుంది.
Date : 07-05-2025 - 7:22 IST -
#Trending
Indian Armed Forces: భారత త్రివిధ దళాల బలమెంత? పాక్ కంటే ఎక్కువా.. తక్కువా?
భారత సైన్యం సుమారు 22 లక్షల మంది సైనికులతో అత్యంత శక్తివంతమైన దళంగా నిలుస్తుంది. దీనికి 4,201 యుద్ధ ట్యాంకులు, 1,50,000 ఆర్మర్డ్ వాహనాలు, 100 సెల్ఫ్-ప్రొపెల్డ్ ఆర్టిలరీ, 3,975 టోవ్డ్ ఆర్టిలరీ, 264 మల్టీ-బారెల్ రాకెట్ ఆర్టిలరీ ఉన్నాయి.
Date : 07-05-2025 - 7:03 IST -
#India
Masood Azhar: ‘ఆపరేషన్ సిందూర్’తో వణికిపోయిన మసూద్ అజార్ ఎవరు ?
ఉగ్రవాది మసూద్ అజార్(Masood Azhar) ఒకప్పుడు భారత దర్యాప్తు సంస్థల అదుపులోనే ఉండేవాడు.
Date : 07-05-2025 - 6:33 IST -
#India
Rajnath Singh : ఆపరేషన్ సిందూర్తో భారత సైన్యం చరిత్ర సృష్టించింది: రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ పూర్తిగా ఖచ్చితమైన సమాచారంపై ఆధారపడి జరిగిందని, ఉగ్రవాదుల స్థావరాలపై స్పష్టంగా లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించామన్నారు. పాక్ పౌరులపై దాడులు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, లక్ష్యం కేవలం దేశ భద్రతకు ప్రమాదం కలిగించే ముష్కరులే అని స్పష్టం చేశారు.
Date : 07-05-2025 - 6:01 IST -
#India
Operation Sindoor : ఉద్రిక్తతలు పెంచే ఉద్దేశం భారత్కు లేదు.. పాక్ ప్రయత్నిస్తే గట్టిగా ప్రతిస్పందిస్తాం: అజిత్ దోవల్
పాకిస్థాన్ పరిస్థితులను మరింత ఉద్రిక్తత తాలూకుగా మలచే ప్రయత్నం చేస్తే, భారత్ నుంచి మరింత గట్టి ప్రతిస్పందన ఉండబోతుందని స్పష్టం చేశారు. అయితే భారత్ ఉద్దేశం శాంతి స్థాపనకే అని, ఉద్రిక్తతల పట్ల దేశానికి ఆసక్తి లేదని ఆయన వివరించారు.
Date : 07-05-2025 - 5:38 IST -
#India
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్పై ప్రెస్మీట్.. వ్యోమిక, సోఫియా నేపథ్యమిదీ
ఇందులో 40 మంది సైనికులతో కూడిన భారత ఆర్మీ బృందానికి సోఫియా ఖురేషీ(Operation Sindoor) సారథ్యం వహించారు.
Date : 07-05-2025 - 5:12 IST -
#Speed News
Masood Azhar : ‘ఆపరేషన్ సిందూర్’తో మసూద్ అజార్ రక్త కన్నీరు.. ‘‘నేనూ చనిపోతే బాగుండేది’’
తాను గతంలో ఉగ్రదాడులు జరిపించి అమాయక భారతీయుల ప్రాణాలు తీయించిన విషయాన్ని మర్చిపోయి మసూద్ అజార్(Masood Azhar) నీతులు వల్లించాడు.
Date : 07-05-2025 - 3:10 IST -
#India
Pakistan Airspace : ‘ఆపరేషన్ సిందూర్’ దెబ్బకు పాక్ ఎయిర్స్పేస్ ఖాళీ
పాకిస్తాన్పై భారత్(Pakistan Airspace) దాడి చేసిన తర్వాత చైనా విదేశాంగ శాఖ నుంచి కీలక స్పందన వచ్చింది.
Date : 07-05-2025 - 1:52 IST -
#Cinema
Operation Sindoor : ‘ఆపరేషన్ సిందూర్’.. సౌత్ సినీ స్టార్స్ స్పందన ఇదీ
‘‘జై హింద్.. ఆపరేషన్ సింధూర్’’ అని చిరంజీవి(Operation Sindoor) పేర్కొన్నారు.
Date : 07-05-2025 - 1:22 IST -
#Andhra Pradesh
Pahalgam Terror Attack : ప్రతీకారం తీర్చుకున్న భారత సాయుధ దళాల యోధులకు నా సెల్యూట్ : సీఎం చంద్రబాబు
ఉగ్రవాదాన్ని సమూలంగా నిర్మూలించేందుకు భారత దళాలు చేసిన సాహసోపేత చర్యలపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. "పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చడం ద్వారా భారత సాయుధ దళాలు తమ అసమాన ధైర్యాన్ని, అప్రతిహత సంకల్పాన్ని చూపించాయి.
Date : 07-05-2025 - 12:55 IST -
#India
India Attack : పాక్ ఉగ్రవాద స్థావరాలపై దాడి.. భారత్ వాడిన ఆయుధాలివే!
భారత్కు చెందిన రాఫెల్ యుద్ధ విమానాల నుంచి పాకిస్తాన్, పీఓకేలోని ఉగ్రవాద స్థావరాలపైకి స్కాల్ప్ క్షిపణులను(India Attack) ప్రయోగించారు.
Date : 07-05-2025 - 12:21 IST