Padma Awards
-
#India
Shah Ahmed Qadri: బీజేపీ పాలనలో అవార్డు రాదనుకున్నా.. ప్రధాని మోదీతో పద్మ అవార్డు గ్రహీత.. వీడియో వైరల్..!
కర్ణాటకకు చెందిన బిద్రి కళాకారుడు షా రషీద్ అహ్మద్ ఖాద్రీ (Shah Ahmed Qadri) కి బుధవారం పద్మశ్రీ అవార్డు లభించింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి ఈ సన్మానం అందుకున్న తర్వాత భాజపా ప్రభుత్వం నుంచి తనకు ఈ ప్రతిష్టాత్మకమైన గౌరవం ఎప్పటికీ దక్కదని భావిస్తున్నట్లు ఖాద్రీ ప్రధాని నరేంద్ర మోదీతో అన్నారు.
Published Date - 10:37 AM, Thu - 6 April 23 -
#India
Padma Awards: మోదీ నా అభిప్రాయం తప్పని నిరూపించారు
ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాల(Padma Awards) ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్ లో ఘనంగా జరిగింది.
Published Date - 11:32 PM, Wed - 5 April 23 -
#Special
Meet the Padma: వాట్ ఎ లైఫ్.. వాట్ ఎ అచీవ్ మెంట్!
బంజరు భూమిని ఆర్గానిక్ ట్రీ ఫామ్గా మార్చిన కర్ణాటకకు చెందిన ఓ రైతు ప్రతిష్టాత్మక పద్మ అవార్డును అందుకోనున్నారు. అమై మహాలింగ నాయక్ భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీని అందుకోనున్నారు.
Published Date - 02:54 PM, Fri - 4 February 22 -
#Cinema
Kaikala: పద్మకు నోచుకోని ‘నవరస నటనాసార్వభౌముడు’
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ సినీ కెరీర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 60 ఏళ్లకుపైగా సినీ జీవితం, 750కు చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలు,
Published Date - 11:53 AM, Fri - 28 January 22 -
#India
Padma Awards : కాంగ్రెస్ లో ‘పద్మ అవార్డ్’ చిచ్చు
రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులు కాంగ్రెస్ పార్టీలో అలజడి రేపుతోంది.
Published Date - 12:30 PM, Wed - 26 January 22 -
#India
Padma Awards: బిపిన్ రావత్ కు ‘పద్మవిభూషణ్’
గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డుల జాబితాను మంగళవారం రాత్రి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులు లభించాయి.
Published Date - 10:46 PM, Tue - 25 January 22 -
#South
Padma Awards: పద్మ అవార్డుల విషయంలో అది మాత్రమే ముఖ్యం – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా
వివిధ వర్గాల ప్రజలు అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డులను ప్రదానం చేసేందుకు యోగ్యత ఒక్కటే కొలమానం అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు.
Published Date - 03:46 PM, Mon - 15 November 21 -
#India
PadmaShri: రాష్ట్రపతినే ఆశీర్వదించిన సామాన్య వ్యక్తి ఈయనే
ప్రతిసారి ప్రభుత్వం ఎంపిక చేసే ఈ అవార్డులకైనా ఎవరో ఒకరు పెదవి విరుస్తారు. ఈసారి మాత్రం పద్మ అవార్డులు అందుకున్న కొందర్ని చూస్తే అవార్డుకే అలంకారం లాగా అన్పిస్తోంది. ఇటీవల కేంద్రం ఇచ్చిన పద్మ అవార్డు అందుకున్న వారిలో 102 యేండ్ల ఒడిశా టీచర్ నందా ప్రస్తీ ఒకరు. విద్యారంగంలో ఈయన చేసిన సేవలకు పద్మ పురస్కారం లభించింది.
Published Date - 12:32 PM, Thu - 11 November 21 -
#India
Manjamma Jogathi : తన చీర కొంగుతో రాష్ట్రపతికి దిష్టి తీసిన ట్రాన్స్ మహిళ
సమాజంలో అత్యంత అంటరానివారిగా చూసే ఓక ట్రాన్స్ మహిళకు అరుదైన గౌరవం లభించింది. కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డులకు ఎంపికై రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డుల్లో ఒకటైన పద్మశ్రీని అందుకున్న aa ట్రాన్స్ మహిళ మంగమ్మ జోగతి.
Published Date - 10:55 AM, Wed - 10 November 21 -
#India
Padma Awards : చెప్పుల్లేకుండా వచ్చి పద్మశ్రీ అవార్డు తీసుకున్న వ్యక్తి ఈమెనే
కేంద్రం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఒక మట్టిమనిషికి చోటు లభించింది. తన పేరు పిలవగానే వాళ్ల సంప్రదాయ దుస్తుల్లో, కాళ్లకు చెప్పులు కూడా లేని ఓ 76ఏళ్ల మహిళ నడుచుకుంటూ స్టేజ్ పైకి వచ్చింది. ఆమెనే తులసి గౌడ.
Published Date - 12:26 PM, Tue - 9 November 21