Operation Sindoor
-
#India
Narendra Modi : మోడీ స్పష్టమైన హెచ్చరిక.. ఇక అణు బెదిరింపులకు భయపడేది లేదు
Narendra Modi : భారతదేశంపై పాకిస్తాన్ తరచూ ‘అణు బెదిరింపులు’ చేస్తూ వచ్చిందన్నది తెలిసిందే. కానీ తాజాగా ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్టు కనిపిస్తోంది.
Published Date - 08:55 PM, Sun - 13 July 25 -
#India
Operation Sindoor : దేశ సార్వభౌమాధికార రక్షణకు ‘ఆపరేషన్ సిందూర్’ నిలువెత్తు ఉదాహరణ : అమిత్ షా
ఈ సందర్బంగా పీష్వా బాజీరావ్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ..పీష్వా బాజీరావు స్మారకానికి NDA కంటే మంచి స్థలం ఉండదన్నది స్పష్టంగా చెప్పగలను. ఎందుకంటే ఇదే మన భవిష్య సైనిక నాయకత్వానికి పునాది వేసే ప్రదేశం. భారత స్వాతంత్ర్య పోరాటం అంటే మనకు శివాజీ మహారాజ్ గుర్తు వస్తారు.
Published Date - 06:48 PM, Fri - 4 July 25 -
#World
Shehbaz Sharif : భారత్కు అధికారం లేదు.. సింధు జలాలపై షరీఫ్ వ్యాఖ్యలు
Shehbaz Sharif : సింధు జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడంపై భారత్పై పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తీవ్రస్థాయిలో స్పందించారు.
Published Date - 01:46 PM, Wed - 2 July 25 -
#India
Ban : భారత్ కు చైనా ఉత్పత్తులు బ్యాన్..రైతులకు కష్టాలు తప్పవా..?
Ban : దేశవ్యాప్తంగా పంటల సీజన్ కొనసాగుతున్న తరుణంలో, ఈ ఎరువుల సరఫరా ఆగిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
Published Date - 08:01 AM, Fri - 27 June 25 -
#India
PM Modi : జీ-7 సదస్సుకు హాజరుకానున్న ప్రధాని మోడీ
జూన్ 15 నుండి 19వ తేదీ వరకు ఈ పర్యటన కొనసాగనుంది. ప్రధాని మోడీ తన పర్యటనను సైప్రస్తో ప్రారంభించనున్నారు. సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడోలైడ్స్ ఆహ్వానంతో జూన్ 15-16 తేదీల్లో మోడీ ఆ దేశాన్ని సందర్శించనున్నారు. దాదాపు 20 ఏళ్ల తరువాత సైప్రస్కి వెళ్తున్న తొలి భారత ప్రధాని మోడీ కావడం విశేషం.
Published Date - 06:09 PM, Sat - 14 June 25 -
#India
Pahalgam : పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన ఆదిల్కి ప్రభుత్వ గౌరవం
Pahalgam : జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణత్యాగం చేసిన స్థానిక యువకుడు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం సహాయం అందించింది.
Published Date - 05:58 PM, Sat - 14 June 25 -
#Telangana
Etela Rajender : ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలో నాలుగో స్థానానికి తెచ్చాం
Etela Rajender : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 11 ఏళ్లుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తోందని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ వ్యాఖ్యానించారు.
Published Date - 01:42 PM, Thu - 12 June 25 -
#Trending
Pakistan : ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్..రక్షణ బడ్జెట్ భారీగా పెంచిన పాక్..!
ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ డిమాండ్లను తీరుస్తూ ఈ నిర్ణయం తీసుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఈ కొత్త బడ్జెట్లో రక్షణశాఖకు 9 బిలియన్ డాలర్లు కేటాయించగా, అదే సమయంలో ఇతర ప్రభుత్వ విభాగాల్లో 7 శాతం ఖర్చులను తగ్గించింది.
Published Date - 01:15 PM, Wed - 11 June 25 -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Published Date - 12:44 AM, Wed - 11 June 25 -
#India
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Published Date - 05:15 PM, Mon - 9 June 25 -
#India
Sindhura plant : ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నం: ప్రధాని మోడీ
బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో భారతదేశం చేపట్టిన యుద్ధంలో కచ్ ప్రాంతానికి చెందిన తల్లులు, సోదరీమణులు అపూర్వ ధైర్యాన్ని ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో వారు నన్ను కలిసి, ఈ ‘సింధూర’ మొక్కను మన జవాన్ల శౌర్యానికి గుర్తుగా బహూకరించారు.
Published Date - 02:08 PM, Thu - 5 June 25 -
#India
Monsoon Session : జులై 21 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
మొత్తం 23 రోజుల పాటు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు పేర్కొన్నారు. అయితే, వీటిలో వారం రోజుల వారాంతపు సెలవులు, రక్షాబంధన్, స్వాతంత్ర్య దినోత్సవం వంటి పండుగల నేపథ్యంలో కొన్ని రోజులు పనివేళలు ఉండకపోవచ్చు
Published Date - 02:14 PM, Wed - 4 June 25 -
#World
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. పాక్కు భారీ నష్టం, 9 యుద్ధ విమానాలు ధ్వంసం!
ఇంతకుముందు భారత దాడిలో పాకిస్థాన్ ఆక్రమిత జమ్మూ-కాశ్మీర్ (పీఓజేకే), పాకిస్థానీ పంజాబ్లో జరిగిన వైమానిక ఘర్షణల సమయంలో ఆరు పాకిస్థానీ యుద్ధ విమానాలు కూల్చివేయబడినట్లు వార్తలు వచ్చాయి.
Published Date - 01:01 PM, Wed - 4 June 25 -
#Trending
Operation Sindoor : భారత్ కొట్టిన టార్గెట్లు ఎక్కువ… పాకిస్తాన్ ప్రూఫ్స్ రివీల్
ఈ మ్యాప్స్ ప్రకారం, భారత్ .. పేషావర్, జంగ్, సింధ్లోని హైదరాబాదు, పంజాబ్లోని గుజరాత్, గుజ్రాన్వాలా, భావల్నగర్, అటాక్, చోర్లపై బాంబుల దాడులు చేసింది . ఇవి మేలో జరిగిన ఎయిర్ స్ట్రైక్స్ తర్వాత భారత వైమానిక దళం లేదా డీజీఎంఓ (Director General of Military Operations) ప్రెస్ బ్రీఫింగ్ల్లో ఈ విషయాలు పేర్కొనలేదు.
Published Date - 01:16 PM, Tue - 3 June 25 -
#India
PM Modi : రేపు మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలి భేటీ
. ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్కు సంబంధించి ఉన్నత స్థాయి చర్చలు జరగనున్నట్లు సమాచారం. ఈ ఆపరేషన్ ఎలా రూపుదిద్దుకుంది, దాని ప్రయోజనాలు, ప్రభావాలు వంటి అంశాలపై ప్రధాని మోడీ స్వయంగా మంత్రివర్గ సభ్యులకు వివరించనున్నారని అంటున్నారు. ఈ సమావేశం న్యూఢిల్లీలోని సుష్మా స్వరాజ్ భవన్లో జరగనుంది.
Published Date - 11:49 AM, Tue - 3 June 25