Operation Sindoor
-
#India
Terrorist Spies : పంజాబ్లో ఉగ్ర గూఢచారుల ముఠా అరెస్ట్.. పాక్ ఐఎస్ఐతో అనుబంధాలు
Terrorist Spies : పంజాబ్లో జాతీయ భద్రతకు పెనుముప్పుగా మారేలా కుట్రలు నడుస్తున్నాయి. సింధూర్ ఆపరేషన్ సమయంలో భారత సైన్యానికి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేస్తూ గగన్దీప్ సింగ్ అనే యువకుడిని తర్ణ్తారన్ జిల్లాలో అరెస్ట్ చేసినట్లు పంజాబ్ డీజీపీ గౌరవ్ యాదవ్ మంగళవారం ప్రకటించారు.
Published Date - 11:15 AM, Tue - 3 June 25 -
#India
PM Modi : ‘ఆపరేషన్ సిందూర్’లో నారీశక్తి వికాసం: ప్రధాని మోడీ
'ఆపరేషన్ సిందూర్'ను ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులపై జరిగిన ప్రతీకార దాడుల్లో భారత మహిళా అధికారిణుల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తాపించారు. మహిళా బలగాలు ఉగ్రవాదుల చాపిన పన్నాగాలను ధ్వంసం చేశాయని, దేశానికి గర్వకారణంగా నిలిచాయని పేర్కొన్నారు.
Published Date - 03:49 PM, Sat - 31 May 25 -
#India
CDS Anil Chauhan In IISS: భారత్ సొంతంగా నిలదొక్కుకుంటే, పాకిస్తాన్ చైనా పై ఆధారపడింది…
ఆపరేషన్ సిందూర్లో భారత్ స్వయంగా అభివృద్ధి చేసిన రక్షణ వ్యవస్థలనే వినియోగించామని సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
Published Date - 12:32 PM, Sat - 31 May 25 -
#India
Colombia : ఫలించిన భారత్ దౌత్యం..ఉగ్రవాదంపై భారత్ వైఖరికి కొలంబియా సంపూర్ణ మద్దతు
"గతంలో మాకు నిరాశ కలిగించిన ప్రకటనను వారు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఉగ్రవాదంపై భారత్ తీసుకుంటున్న కఠిన వైఖరికి పూర్తి మద్దతుగా కొలంబియా త్వరలో అధికారిక ప్రకటన విడుదల చేయనుంది" అని ఆయన తెలిపారు.
Published Date - 10:36 AM, Sat - 31 May 25 -
#India
Rajnath Singh : మీ సన్నద్ధతే దాయాదికి గట్టి హెచ్చరిక : రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్
ఈ సందర్భంగా దేశ రక్షణలో నౌకాదళం పాత్రపై ప్రసంగిస్తూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ఆపరేషన్ సిందూర్ సందర్భంలో రాజ్నాథ్ మాట్లాడుతూ.. మన దేశం శక్తిమంతమైన ప్రతిస్పందనతో పాక్ను దిగమింగే స్థితికి తీసుకెళ్లింది.
Published Date - 02:40 PM, Fri - 30 May 25 -
#India
PM Modi : ఒక్కసారి వాగ్దానం చేస్తే.. నెరవేర్చి తీరుతాం: ప్రధాని మోడీ
పహల్గాం దాడి తర్వాత 2019లో బిహార్కు వచ్చిన తన పూర్వ పర్యటనను గుర్తు చేశారు. ఆ సమయంలోనే పాక్లోని ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తానని దేశ ప్రజలకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఆ హామీని నెరవేర్చాకే తిరిగి ఈ గడ్డపై అడుగుపెట్టాను అని చెప్పారు.
Published Date - 01:38 PM, Fri - 30 May 25 -
#India
Sindoor Sarees : సిందూరం చీరల్లో మోడీకి 15వేల మంది మహిళల స్వాగతం
ఈ సింధూరం చీరలు ప్రధాని మోడీకి, భారత సాయుధ దళాలకు కృతజ్ఞతను తెలుపుతాయని మధ్యప్రదేశ్ రాష్ట్ర మంత్రి కృష్ణ గౌర్(Sindoor Sarees) వెల్లడించారు.
Published Date - 01:29 PM, Thu - 29 May 25 -
#India
Operation Sindoor : భారతీయుల ఐక్యతా శక్తిని ఎవరూ ఢీకొనలేరు : ప్రధాని మోడీ
మన తల్లుల సిందూరాన్ని దూరం చేసిన వారికి ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) రూపంలో ధీటైన సమాధానం ఇచ్చాం’’ అని మోడీ తెలిపారు.
Published Date - 11:46 AM, Thu - 29 May 25 -
#India
Operation Sindoor Logo : ‘ఆపరేషన్ సిందూర్’ లోగో రూపకర్తలు ఎవరో తెలుసా ?
ఇంతకీ ఈ లోగోను(Operation Sindoor Logo) ఎవరు డిజైన్ చేశారు ? అనేది మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Published Date - 09:30 AM, Wed - 28 May 25 -
#India
Amit Shah : ప్రపంచానికి సిందూర్ విలువ తెలిసింది: కేంద్రహోంమంత్రి అమిత్ షా
ఇది మన జాతీయ గౌరవానికి నిలువెత్తు నిదర్శనం. మన సైన్యం, మోడీ నాయకత్వం, ప్రజల సంఘీభావం ఇవన్నీ కలసి ఈ విజయం సాధించాయి అని ముగించారు.
Published Date - 03:04 PM, Tue - 27 May 25 -
#India
Terrorists : పాకిస్థాన్లోనే అత్యధిక ఉగ్రవాదులు : గులాం నబీ ఆజాద్
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పాక్ ఉగ్రవాద సంబంధాలపై తీవ్రంగా స్పందించారు. పాకిస్థాన్లోనే ప్రపంచంలో అత్యధికంగా ఉగ్రవాదులు ఉన్నారని ధ్వజమెత్తారు.
Published Date - 10:44 AM, Mon - 26 May 25 -
#India
Mann Ki Baat : ఆపరేషన్ సిందూర్ సైనిక చర్య మాత్రమే కాదు.. ధైర్యం, దేశభక్తి కూడా : ప్రధాని మోడీ
అనేక ఇతర నగరాల్లో జన్మించిన పిల్లలకు 'సిందూర్' అని పేర్లు కూడా పెట్టుకున్నారు’’ అని మోడీ(Mann Ki Baat) ఈసందర్భంగా చెప్పారు.
Published Date - 12:06 PM, Sun - 25 May 25 -
#India
Operation Sindoor : భద్రతా దళాల ధైర్యసాహసాలను కొనియాడిన రిలయన్స్ అధినేత
ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వ పటిమ నిజంగా ప్రశంసనీయం. ఆయన దేశాన్ని గడచిన దశాబ్దంలో గొప్ప మార్పుల దిశగా నడిపించారు. 'ఆపరేషన్ సిందూర్' విజయవంతం కావడం మోడీ నాయకత్వానికి నిలువెత్తు ఉదాహరణ.
Published Date - 03:54 PM, Fri - 23 May 25 -
#India
Drones : కోల్కతా గగనతలంలో డ్రోన్ల కలకలం.. రంగంలోకి రక్షణశాఖ
బెంగాల్లోని దక్షిణ 24 పరిగణాల జిల్లాలోని మహేస్థల వైపు నుంచి ఈ ఎగిరే వస్తువులు(Drones) వచ్చాయని అంటున్నారు.
Published Date - 03:48 PM, Wed - 21 May 25 -
#India
Jairam Ramesh : ప్రజల దృష్టి మరల్చడానికే అఖిలపక్ష ప్రతినిధి బృందాలు విదేశాలకు: జైరాం రమేశ్
ఇటీవల జరిగిన ఆపరేషన్ సిందూర్ అనంతరం కేంద్రం కీలక నిర్ణయాలు తీసుకుంటూ, వాటిపై జవాబులు ఇవ్వాల్సిన ప్రశ్నలను తప్పించుకునేందుకు ఈ విదేశీ పర్యటనలు ఒక్కసారిగా అనుకున్నాయని ఆయన ఆరోపించారు.
Published Date - 11:49 AM, Wed - 21 May 25