Operation Sindoor
-
#India
Grey Zone Warfare : గ్రే జోన్ వార్ఫేర్.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్ కొత్త సవాళ్లు
Grey Zone Warfare : భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లలో గ్రే జోన్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకుండా, ఓ దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు గుప్తంగా చేపట్టే చర్యల సమాహారం.
Published Date - 11:56 AM, Sun - 3 August 25 -
#Trending
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Published Date - 04:10 PM, Fri - 1 August 25 -
#India
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
Published Date - 08:03 PM, Tue - 29 July 25 -
#India
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Published Date - 03:55 PM, Tue - 29 July 25 -
#India
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
Lok Sabha : లోక్సభ చురుకైన విధంగా పనిచేయడం, వ్యవహార నిర్వహణ శైలిలో మార్పు రావడం, సభను ప్రజలకు సానుకూలంగా చాటే ప్రయత్నంగా పరిగణించవచ్చు
Published Date - 03:25 PM, Tue - 29 July 25 -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్ప మనసు..22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేత
ఇటీవల సరిహద్దు గ్రామాల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పూంఛ్ చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి ఆవేదనకు లోనైన రాహుల్, వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.
Published Date - 02:23 PM, Tue - 29 July 25 -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Published Date - 01:58 PM, Tue - 29 July 25 -
#India
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Published Date - 11:58 AM, Tue - 29 July 25 -
#India
Supreme Court : కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. మంత్రి విజయ్ షాకు ఊరట
Supreme Court : మధ్యప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Published Date - 08:06 PM, Mon - 28 July 25 -
#India
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Published Date - 03:42 PM, Mon - 28 July 25 -
#India
Operation sindoor Speech : దేశ ప్రజలను రక్షించడం మా ప్రభుత్వ బాధ్యత : రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాద స్థావరాలను నేలమట్టం చేశాం. 100 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టాం. మే 7 రాత్రి భారత బలగాలు తమ సాహసాన్ని ప్రపంచానికి చాటిచెప్పాయి. పీవోకే సహా పాకిస్థాన్ హద్దులోని ఏడుచోట్ల ఉగ్రశిబిరాలపై సమన్విత దాడులు నిర్వహించారు. ఈ ఆపరేషన్ కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఇది భారత సైనికుల శౌర్యానికి జీవంత సాక్ష్యం అని వివరించారు.
Published Date - 03:12 PM, Mon - 28 July 25 -
#India
PM Modi : 22 నిమిషాల్లో ఉగ్ర స్థావరాలు నేలమట్టం చేసాం..అది భారత సైన్యం అంటే – మోడీ
PM Modi : పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి స్పందనగా చేపట్టిన "ఆపరేషన్ సిందూర్" (Operation Sindoor) విజయాన్ని ప్రధానంగా హైలైట్ చేశారు
Published Date - 01:16 PM, Mon - 21 July 25 -
#India
Parliament : వర్షాకాల సమావేశాలు ప్రారంభం..ఉగ్రవాదం, నక్సలిజాన్ని తుదముట్టించేందుకు చర్యలు: ప్రధాని మోడీ
ఈ సందర్భంగా మోడీ భారత వ్యోమగామి శుభాంశు శుక్లా రోదసి యాత్రను ప్రస్తావిస్తూ, అంతరిక్షంలో భారత త్రివర్ణ పతాకం ఎగరడం దేశ ప్రజలందరికీ గర్వకారణంగా నిలిచిందన్నారు. ఇది ఎంతోమందికి ప్రేరణగా మారుతుందని తెలిపారు. అంతరిక్ష యాత్ర ద్వారా యువతకు నూతన శక్తి, కొత్త ఆశలేర్పడతాయన్నారు.
Published Date - 11:53 AM, Mon - 21 July 25 -
#India
Masood Azhar : మసూద్ అజార్ జాడపై నిఘా – పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో కీలక సమాచారం
Masood Azhar : భారతదేశ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది, జైష్-ఎ-మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ కదలికలపై కీలక సమాచారం బయటపడింది.
Published Date - 06:59 PM, Fri - 18 July 25 -
#India
Anil Chauhan : భారత సైన్యంలో ఆధునిక సాంకేతికత అవసరం: సీడీఎస్ జనరల్ అనిల్ చౌహాన్
ఆధునిక యుద్ధ రంగంలో ముందంజ వహించాలంటే, సైన్యం పూర్తి స్థాయిలో సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించాల్సిందేనన్నారు. గతంలో ఉపయోగించిన ఆయుధాలు ఇప్పటి యుద్ధాలకు సరిపోవు. ఆధునిక యుద్ధం అనేది కేవలం శారీరక బలంపై కాకుండా, మేధా సామర్థ్యం, టెక్నాలజీ ఆధారంగా సాగుతుంది అని చెప్పారు.
Published Date - 12:55 PM, Wed - 16 July 25