Operation Sindoor
-
#World
Turkey Tourism : భారత్ దెబ్బ.. తుర్కియే, అజర్బైజాన్ పర్యాటక రంగంలో భారీ నష్టాలు
Turkey Tourism : భారతీయుల పర్యాటక రంగంపై పాకిస్థాన్కు బాహాటంగా మద్దతు పలికిన తుర్కియే, అజర్బైజాన్ రెండు దేశాలు గణనీయమైన ప్రభావం ఎదుర్కొంటున్నాయి. 'ఆపరేషన్ సిందూర్' తర్వాత, ఈ రెండు దేశాలకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
Date : 24-08-2025 - 11:07 IST -
#India
Operation Sindoor : పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి.. వీడియో విడుదల చేసిన వాయుసేన
ఐఏఎఫ్ విడుదల చేసిన ఐదు నిమిషాల వీడియోలో పహల్గాం దాడి దృశ్యాలు, దానికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఆపరేషన్ సిందూర్లో భారత్ చేపట్టిన వైమానిక దాడులు, ధ్వంసమైన ఉగ్ర శిబిరాలు, పాక్ వైమానిక స్థావరాలపై దాడులు వంటి ఘట్టాలను స్పష్టంగా చూపించారు. ఈ వీడియో ద్వారా ఆపరేషన్కు సంబంధించిన వివరాలు ప్రజల్లోకి వచ్చాయి.
Date : 11-08-2025 - 2:29 IST -
#India
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ను చెస్ ఆటగా వర్ణించిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది
ఏప్రిల్ 25న నార్తర్న్ కమాండ్ 9 లక్ష్యాల్లో 7వ దాడులు చేసి ఉగ్రవాదులను హతమార్చింది.
Date : 10-08-2025 - 11:53 IST -
#India
Indian Air Force : సింధూర్ ఆపరేషన్లో 5 పాకిస్థానీ ఫైటర్ జెట్లు కూల్చివేసిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్
ఈ వ్యవస్థ, శత్రు విమానాలను అత్యంత నిశితంగా గుర్తించి సమయానుకూలంగా నిర్వీర్యం చేయడంలో విజయవంతమైందని పేర్కొన్నారు. కూల్చబడిన పెద్ద విమానం గురించి మాట్లాడుతూ, అది ఒక AWACS (ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ కంట్రోల్ సిస్టమ్) లేదా ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ గృహం అయి ఉండవచ్చని అంచనా వేయబడుతోంది. ఈ విమానం విధ్వంసం కావడం ద్వారా పాకిస్థాన్కు నిఘా సామర్థ్యం విషయంలో తీవ్రమైన నష్టం కలిగిందని సింగ్ వెల్లడించారు.
Date : 09-08-2025 - 3:44 IST -
#India
Parliament : కుంకుమ విలువ ఏంటో ఆమెకు తెలియదు.. జయాబచ్చన్ కు రేఖా గుప్తా కౌంటర్
Parliament : పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ పాకిస్థాన్పై నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీస్తోంది.
Date : 05-08-2025 - 1:46 IST -
#India
Grey Zone Warfare : గ్రే జోన్ వార్ఫేర్.. చైనా-పాకిస్తాన్ వ్యూహాలకు భారత్ కొత్త సవాళ్లు
Grey Zone Warfare : భారత్ ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లలో గ్రే జోన్ వార్ఫేర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇది పూర్తి స్థాయి యుద్ధం కాకుండా, ఓ దేశం తన వ్యూహాత్మక లక్ష్యాలను సాధించేందుకు గుప్తంగా చేపట్టే చర్యల సమాహారం.
Date : 03-08-2025 - 11:56 IST -
#Trending
jammu and kashmir : పహల్గామ్ ఉగ్రదాడి.. 100 రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం
ఈ దాడి జరిగిన నాటినుంచి ఇప్పటివరకు 100 రోజుల కాలంలో మొత్తం 12 మంది ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. వీరిలో ఆరుగురు పాకిస్థాన్కు చెందినవారిగా గుర్తించారు. మిగిలిన ఆరుగురికి కూడా గతంలో జమ్మూ కశ్మీర్లో చోటు చేసుకున్న దాడుల్లో నేరుగా సంబంధం ఉందని నిఘా వర్గాలు వెల్లడించాయి.
Date : 01-08-2025 - 4:10 IST -
#India
Parliament Monsoon Session : యుద్ధం ఆపాలని పాకిస్థాన్ అడుక్కుంది – మోడీ
Parliament Monsoon Session : విపక్షాల విమర్శలకు ప్రధాని నరేంద్ర మోదీ ఘాటుగా ప్రతిస్పందించారు. పాక్ ఉగ్రవాదుల దాడులకు ఘాటుగా బదులిచ్చిన భారత్కు ప్రపంచం మద్దతుగా నిలిచినప్పటికీ, కాంగ్రెస్ మాత్రం రాజకీయ లాభం కోసం విమర్శలు చేస్తోందని ఆరోపించారు
Date : 29-07-2025 - 8:03 IST -
#India
Operation Sindoor : ఆ ఒక్క ఫోన్ కాలే..పాక్ తో యుద్ధం ఆపేలా చేసింది – అమిత్ షా
Operation Sindoor : రెండు రోజుల్లోనే ఆపరేషన్ సింధూర్ నిలిపివేయడానికి గల కారణంగా మే 10న DGMO స్థాయిలో భారత్-పాక్ మధ్య జరిగిన టెలిఫోన్ కాల్ ను పేర్కొన్నారు
Date : 29-07-2025 - 3:55 IST -
#India
Lok Sabha : లోక్ సభ తీరుపై సంతోషం వ్యక్తం చేసిన విజయసాయి రెడ్డి
Lok Sabha : లోక్సభ చురుకైన విధంగా పనిచేయడం, వ్యవహార నిర్వహణ శైలిలో మార్పు రావడం, సభను ప్రజలకు సానుకూలంగా చాటే ప్రయత్నంగా పరిగణించవచ్చు
Date : 29-07-2025 - 3:25 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ గొప్ప మనసు..22 మంది చిన్నారులను దత్తత తీసుకున్న కాంగ్రెస్ నేత
ఇటీవల సరిహద్దు గ్రామాల పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ పూంఛ్ చేరుకున్నారు. అక్కడ బాధిత కుటుంబాల కష్టాలు స్వయంగా తెలుసుకున్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులను చూసి ఆవేదనకు లోనైన రాహుల్, వెంటనే సహాయ చర్యలు ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆదేశాలు ఇచ్చారు.
Date : 29-07-2025 - 2:23 IST -
#India
Parliament Session : తనకు అడ్డుపడుతున్న ప్రతిపక్ష సభ్యులకు కౌంటర్ ఇచ్చిన షా
Parliament Session : జమ్మూ-కాశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పర్యాటకులను మతం అడిగి మరీ కాల్చిచంపిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.
Date : 29-07-2025 - 1:58 IST -
#India
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Date : 29-07-2025 - 11:58 IST -
#India
Supreme Court : కల్నల్ సోఫియా ఖురేషిపై వివాదాస్పద వ్యాఖ్యల కేసు.. మంత్రి విజయ్ షాకు ఊరట
Supreme Court : మధ్యప్రదేశ్లో రాజకీయ వాతావరణాన్ని కుదిపేసిన మంత్రి కున్వర్ విజయ్ షా వ్యాఖ్యల కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Date : 28-07-2025 - 8:06 IST -
#India
Rajnath Singh in Lok Sabha : తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసాం – రాజనాథ్ సింగ్
Rajnath Singh in Lok Sabha : మే 6, 7 తేదీలలో జరిగిన ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు, వారి ట్రైనర్లు, హ్యాండ్లర్లు మృతిచెందినట్లు వెల్లడించారు
Date : 28-07-2025 - 3:42 IST