One Teacher
-
#Andhra Pradesh
Lokesh : ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం : మంత్రి లోకేశ్
అనవసర ఆరోపణలతో సభను తప్పుదోవ పట్టించేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. విద్యలోకి రాజకీయాలు, మతాన్ని తీసుకొచ్చి వివాదాస్పదం చేయవద్దు. రాష్ట్రంలో 7-8 వేల స్కూళ్లలో ‘వన్ క్లాస్ వన్ టీచర్’ విధానం తెస్తాం అని మంత్రి లోకేశ్ అన్నారు.
Published Date - 01:15 PM, Wed - 19 March 25