Old Age Pensions
-
#Special
Pm Kisan : రైతులు ఈ చిన్న పనిపూర్తి చేస్తే…ప్రతినెలా రూ. 3వేలు అకౌంట్లో జమ అవుతాయి..!!
రైతుల శ్రేయస్సును ద్రుష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అనేక పథకాలను ప్రవేశపెడుతూనే ఉంది. అందులో ఒకటి కిసాన్ మన్దన్ యోజన. 60ఏళ్లు పైబడిని రైతులు ఈ పథకానికి అర్హులు. వారికి ప్రభుత్వం ప్రతినెలా మూడు వేల రూపాయలను పింఛనుగా అందజేస్తుంది. 18 నుంచి 40ఏళ్లలోపు రైతులు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఈ దరఖాస్తు చేసుకునే రైతులకు రెండు ఎకరాల భూమి ఉండాలి. 18ఏళ్లు నిండిన రైతులు ఈ పథకంలో చేరితే…మీరు ప్రతినెలా రూ. […]
Published Date - 08:46 PM, Wed - 2 November 22 -
#Andhra Pradesh
GPS ,OPS in AP : ఏపీలో ప్రభుత్వం ఇస్తామన్న జీపీఎస్.. ఉద్యోగులు కోరుతున్న ఓపీఎస్ లో ఏముంది? ఏది ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య సీపీఎస్ విషయంలో సమస్యలు తప్పట్లేదు. ఉద్యోగులేమో సీపీఎస్ వద్దంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా వెంటనే సీపీఎస్ ను రద్దు చేయాలంటున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అది సాధ్యం కాదు అంటోంది.
Published Date - 10:59 AM, Tue - 26 April 22 -
#Telangana
Asara Pensions : ‘ఆసరా’ ఫించన్ల గోల్ మాల్
నల్లొండ జిల్లా దేవరకొండ కు చెందిన భూతరాజు తిరుపతమ్మ, ఆర్ ఎల్లమ్మ , గడ్డం జంగమ్మ అనే ముగ్గురు మహిళలు వితంతువులు.
Published Date - 03:19 PM, Thu - 3 March 22