No Invite
-
#India
Uddhav Thackeray: రామ మందిర ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందని ఠాక్రే
అయోధ్యలో జనవరి 22న జరగనున్న రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి శివసేన అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు ఆహ్వానం అందలేదు.
Published Date - 05:39 PM, Sat - 6 January 24