Nitin Gadkari
-
#India
1st Eight Lane Highway : దేశంలోనే తొలి 8 లేన్ల హైవే రెడీ.. చూద్దాం రండి !
1st Eight Lane Highway : మన దేశంలోనే మొట్టమొదటి 8 లేన్ల హైవే ఇంకో రెండు నెలల్లో ప్రారంభం కాబోతోంది. ఇప్పుడది తుది మెరుగులు దిద్దుకుంటోంది. పనులు చివరి దశలో ఉన్నాయి.
Published Date - 12:22 PM, Mon - 21 August 23 -
#Andhra Pradesh
Nitin Gadkari : భవిష్యత్తులో బయో ఇథనాల్ వాహనాలే.. ఇథనాల్ లీటర్ 60 రూపాయలే..
జాతీయ రహదారుల సంస్థ ఆధ్వర్యంలో జరిగిన మొక్కలు(Plants) నాటే కార్యక్రమంలో నేడు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పాల్గొన్నారు.
Published Date - 09:30 PM, Wed - 12 July 23 -
#Speed News
Nitin Gadkari: నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్
కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో రంగంలోకి పోలీసులు కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టారు.
Published Date - 07:50 PM, Wed - 28 June 23 -
#India
Dwarka Expressway: రూ.9,000 కోట్ల వ్యయంతో ద్వారకా ఎక్స్ప్రెస్ వే.. 2024లో అందుబాటులోకి..!
ద్వారకా ఎక్స్ప్రెస్ వే (Dwarka Expressway) (భారతదేశంలో మొదటి ఎనిమిది లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్ప్రెస్ వే) ఏప్రిల్ 2024 నాటికి పూర్తవుతుందని చెప్పారు. దీని ప్రారంభంతో ఢిల్లీ గురుగ్రామ్ ఎక్స్ప్రెస్వే (NH48)పై ఒత్తిడి తగ్గుతుంది.
Published Date - 08:36 AM, Sat - 10 June 23 -
#Speed News
Nitin Gadkari: కేంద్ర మంత్రి గడ్కరీకి ప్రాణహాని
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి హత్య బెదిరింపులు వచ్చాయి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి గడ్కరీ నివాసానికి గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి
Published Date - 05:34 PM, Tue - 16 May 23 -
#automobile
Electric Roads in India: ఎలక్ట్రిక్ వాహనాలు మాత్రమే కాదండోయ్ ఎలక్ట్రిక్ రోడ్లు కూడా.. ప్రయాణిస్తూనే ఛార్జింగ్ పెట్టుకోవచ్చు?
ఇండియా రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహన వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో పెద్ద మొత్తంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు జరుగుతున్నాయి. ప
Published Date - 06:05 PM, Thu - 11 May 23 -
#Telangana
Greenfield Highway : ఖమ్మం-విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే పనులు త్వరలో ప్రారంభిస్తాం – కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ
ఎన్హెచ్-163జిలో ఖమ్మం-విజయవాడ మధ్య నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్ గ్రీన్ఫీల్డ్ హైవే రూ. రూ. 983.90 కోట్లతో నిర్మాణం
Published Date - 06:50 AM, Thu - 16 March 23 -
#India
Scrapping Of 9 Lakh Old Vehicles: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. 15 సంవత్సరాలు నిండిన వాహనాలకు గుడ్ బై
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుంచి 15 ఏళ్లు పైబడిన 9 లక్షల ప్రభుత్వ వాహనాల (9 Lakh Old Vehicles)ను రద్దు చేయనున్నట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ సోమవారం తెలిపారు. వాటి స్థానంలో కొత్త వాహనాలను అందుబాటులోకి తెస్తామని తెలిపారు.
Published Date - 09:52 AM, Tue - 31 January 23 -
#Off Beat
Iconic Cable : కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి…ఏపీ, తెలంగాణ కలుపుతూ…!!
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను దేశంలో కల్పించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Published Date - 08:43 AM, Fri - 14 October 22 -
#India
Nitin Gadkari: భారత్ ధనిక దేశం…ప్రజలే నిరుపేదలు..కేంద్రమంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు..!!
భారత్ లో పెరుగుతున్న పేదరికంపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
Published Date - 06:16 AM, Fri - 30 September 22 -
#India
No Toll Plazas:త్వరలో టోల్ ప్లాజాలు ఉండవు.. నంబర్ ప్లేట్ ఆధారంగా బ్యాంకు ఖాతా నుంచి ఛార్జీ వసూలు!
ఫాస్టాగ్ లు వచ్చిన తర్వాత టోల్ ప్లాజాల వద్ద రద్దీ తగ్గడాన్ని చూస్తున్నాం. అసలు టోల్ ప్లాజాలే లేకపోతే? ఎంతో సమయం ఆదా అవుతుంది.
Published Date - 03:05 PM, Wed - 24 August 22 -
#India
Nitin Gadkari: రాజకీయాలకు గడ్కరీ గుడ్ బై చెప్పనున్నారా!
కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ పేరుకు బీజేపీ నేతే అయినా.. కొన్ని విషయాలపై నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు.
Published Date - 04:19 PM, Tue - 26 July 22 -
#automobile
Cars Crash Test : కార్లకు `క్రాష్ టెస్ట్` ఇక ఇండియాలోనే..!
భారత ఆటోమొబైల్ రంగానికి కేంద్ర మంత్రి గడ్కరీ శుభవార్తను వినిపించారు. ఇక నుంచి కార్లను క్రాష్ టెస్ట్ కోసం గ్లోబల్ ఎన్ సీఏపీ టెస్టింగ్ కోసం పంపాల్సిన అవసరం లేదని ప్రకటించారు. భారత్ లోనే ఎన్ సీఏపీ కార్యకలాపాలను భారత్ మొదలు పెడుతుందని వెల్లడించారు.‘‘భారత్ ఎన్ సీఏపీ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా నోటిఫికేషన్ నకు ఆమోదం లభించింది. క్రాష్ పరీక్షల్లో చూపించిన పనితీరు ఆధారంగా వాహనాలకు రేటింగ్ లు ఇస్తాం. స్టార్ రేటింగ్ ల ఆధారంగా కస్టమర్లు […]
Published Date - 04:30 PM, Fri - 24 June 22 -
#India
Bridge Collapsed:గాలి వీచింది..బ్రిడ్జి కూలింది…ఐఏఎస్ అధికారి వివరణతో ఖంగుతున్న కేంద్రమంత్రి..!!
బీహార్ లో గంగానదిపై నిర్మిస్తున్న ఓ బ్రిడ్జీ ఇటీవల కూలింది.
Published Date - 01:05 PM, Tue - 10 May 22 -
#automobile
E Vehicles: ఈ -వెహికల్స్ పై గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు…!!
ఇండియాలో పెట్రోల్ వెహికల్స్ తో పోల్చుకుంటే...ఎలక్ట్రిక్ వాహనాల ధరలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో పేద, మధ్య తరగతి ప్రజలకు ఎలక్ట్రిక్ వాహనాలు కొనడం అసాధ్యంగా మారుతుంది. రాబోయే రెండు సంవత్సరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ధరలకు పెట్రోలు వెహికల్స్ తో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.
Published Date - 03:59 PM, Fri - 1 April 22