Ncp
-
#India
Gautam Adani: ఆసక్తి రేపుతున్న గౌతమ్ అదానీ – శరద్ పవార్ భేటీ
పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఎన్సీపీ అధినేత శరద్ పవార్తో భేటీ అయ్యారు. శరద్ పవార్ ఇంట్లో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ఇరువురి మధ్య గంటలపాటు సంభాషణ జరిగింది
Published Date - 04:27 PM, Thu - 20 April 23 -
#Speed News
Ajit Pawar: ప్రాణం పోయేవరకు ఎన్సిపి లోనే ఉంటా: అజిత్ పవార్
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) అధినేత, మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సిఎం అజిత్ పవార్ బిజెపిలో చేరనున్నారనే పుకార్లకు తెరపడింది
Published Date - 10:40 AM, Wed - 19 April 23 -
#India
Maharashtra Divide: మహా వికాస్ ఆగాడీ కథ ముగిసినట్టేనా..?
కాంగ్రెస్, NCPలకు ఉద్ధవ్ ఠాక్రే దూరం జరుగుతున్నారా.. ముంబైలో ఇప్పుడిదే హాట్ టాపిక్.
Published Date - 10:55 AM, Tue - 24 January 23 -
#India
NCP MP Supriya: ఎంపీకి తప్పిన పెను ప్రమాదం.. చీరకు అంటుకున్న నిప్పు..!(వీడియో)
మహారాష్ట్రలోని పూణేలో ఆదివారం నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ సుప్రియా సూలేకు (NCP MP Supriya) పెను ప్రమాదం తప్పింది. ఓ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆమె హాజరయ్యారు. కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Published Date - 06:15 PM, Sun - 15 January 23 -
#Speed News
Yashwant Sinha : జూలై 2న హైదరాబాద్కు రానున్న ప్రతిపక్ష పార్టీల రాష్ట్రపతి అభ్యర్థి
ప్రతిపక్ష పార్టీల మద్దతుతో రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా తన ప్రచారంలో భాగంగా జూలై 2న హైదరాబాద్కు రానున్నారు.
Published Date - 08:59 AM, Thu - 30 June 22 -
#India
Presidential polls : రాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన యశ్వంత్ సిన్హా
రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హా సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. సిన్హా నామినేషన్ దాఖలుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా, సీపీఎం నేత సీతారాం ఏచూరి, టీఆర్ఎస్ నుంచి మంత్రి కేటీఆర్, ఇతర ప్రతిపక్ష నేతలు హాజరయ్యారు. నామినేషన్ దాఖలు చేసేందు యశ్వంత్ సిన్హా మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్లకు నివాళులర్పించారు. కాగా […]
Published Date - 01:26 PM, Mon - 27 June 22 -
#India
Shivasena : ఉద్ధవ్ ఠాక్రేను కలిసిన శరద్ పవార్.. సంక్షోభంపై చర్చ
ముంబై: శివసేనలో తిరుగుబాటు కారణంగా మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ సంక్షోభం మధ్య, ఎన్సిపి అధినేత శరద్ పవార్, డిప్యూటీ సిఎం అజిత్ పవార్ ముంబైలోని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీకి చేరుకున్నారు. నేతల వెంట రాష్ట్ర మంత్రి జయంత్ పాటిల్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ఉన్నారు. కాంగ్రెస్ను కూడా కలిగి ఉన్న MVA ప్రభుత్వ పతనాన్ని నిరోధించే మార్గాలను నాయకులు చర్చించాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రికి ఎన్సీపీ అండగా ఉంటుందని, ప్రభుత్వాన్ని సుస్థిరంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని […]
Published Date - 08:46 PM, Fri - 24 June 22 -
#India
Shivasena : నేడు మహారాష్ట్ర కెబినేట్ సమావేశం.. రాజకీయ సంక్షోభంపై చర్చ
మహారాష్ట్రలో అధికార మహా వికాస్ అఘాడి సంకీర్ణ ప్రభుత్వం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. రాజకీయ గందరగోళం మధ్య ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే బుధవారం మధ్యాహ్నం 1 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేశారు. మహా వికాస్ అఘాడి (ఎంవిఎ) ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నంలో శివసేన నాయకుడు ఏక్నాథ్ షిండేతో పాటు ఇతర ఎమ్మెల్యేలు బిజెపిలో చేరవచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. సూరత్లోని లీ మెరిడియన్ హోటల్లో బస చేసిన ఏక్నాథ్ షిండే తో పాటు 33 మంది […]
Published Date - 10:40 AM, Wed - 22 June 22