Ncp
-
#India
ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు..
Ajit Pawar విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందిన సంగతి తెలిసిందే. బారామతిలోని విద్యా ప్రతిష్ఠాన్ మైదానంలో ఆయన అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంత్యక్రియలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే, ఏపీ మంత్రి నారా లోకేశ్ తదితరులు హాజరయ్యారు. అంత్యక్రియలకు పెద్ద ఎత్తున ఎన్సీపీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యారు. నిన్న […]
Date : 29-01-2026 - 12:48 IST -
#India
Breaking News : విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం
Ajit Pawar Plane crash మహారాష్ట్రలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఆయన ప్రయాణిస్తున్న చిన్న విమానం బారామతి సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో అజిత్ పవార్తో పాటు పైలట్లు, భద్రతా సిబ్బంది సహా మొత్తం ఐదుగురు మరణించినట్లు అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఏర్పాటు చేసిన నాలుగు బహిరంగ సభల్లో పాల్గొనేందుకు అజిత్ పవార్ […]
Date : 28-01-2026 - 10:18 IST -
#India
“భారత ఏకతను ప్రపంచానికి తెలియజేసిన శక్తివంతమైన సందేశం”: విపక్ష నేతల భాగస్వామిపై ప్రధాని మోదీ
సమావేశం అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ, “భారతదేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకతాబద్ధంగా
Date : 11-06-2025 - 12:44 IST -
#India
Maharashtra Politics : ఈరోజు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణ.. ఎవరెవరికి కాల్స్ వచ్చాయంటే..!
Maharashtra Politics : ఇప్పుడు మహారాష్ట్రలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఎమ్మెల్యేలకు కాల్స్ రావడం ప్రారంభించాయి, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వయంగా ఎమ్మెల్యేలను పిలుస్తున్నారు, ఇప్పటివరకు చాలా మంది బిజెపి, ఎన్సిపి ,శివసేన ఎమ్మెల్యేలకు కాల్స్ వచ్చాయి. దేవేంద్ర ఫడ్నవీస్ మధ్యాహ్నం 12 గంటలకు నాగ్పూర్ చేరుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Date : 15-12-2024 - 12:59 IST -
#India
Maharashtra : డిసెంబర్ 14న మహాయుతి మంత్రివర్గ విస్తరణ..కొత్త వారికి చోటు..!
ఇప్పుడు అందరి దృష్టి మహాయుతి కూటమి యొక్క మంత్రివర్గ విస్తరణపై ఎక్కువగా ఉంది. డిసెంబరు 16న ప్రారంభమయ్యే శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ముందు డిసెంబర్ 14న విస్తరణపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
Date : 10-12-2024 - 1:58 IST -
#India
Sharad Pawar : ఎన్నికల పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం ఉంది
Sharad Pawar : మహారాష్ట్రలోని మర్కడ్వాడి గ్రామంలో బ్యాలెట్ పేపర్పై ఎన్నికలు నిర్వహించాలన్న డిమాండ్ ఉంది. ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు ఈవీఎంలను టార్గెట్ చేస్తున్నాయి. ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఈవీఎంపై దాడి చేసి, చాలా దేశాలు ఈవీఎంను వదిలివేసాయని, ఎన్నికల పద్ధతులను మార్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 08-12-2024 - 5:24 IST -
#India
BJLP meeting : ఈ నెల 4న మహారాష్ట్ర బీజేఎల్పీ సమావేశం..సీఎం ఎంపీక కోసమేనా?
డిసెంబరు 2 లేదా 3 తేదీల్లో జరిగే సమావేశంలో శాసనసభా పక్ష నేతగా ఎన్నికయ్యే మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరు ఖరారైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు తెలిపారు.
Date : 02-12-2024 - 5:33 IST -
#India
Maharashtra : సీఎం పదవిపై మోడీ, అమిత్ నిర్ణయమే అంతిమం: ఏక్నాథ్ శిండే
బీజేపీ, మోడీ నాకు ఎప్పుడూ అండగానే ఉన్నారు. ముఖ్యమంత్రిగా రెండున్నరేళ్లుగా చేసిన పని సంతృప్తినిచ్చింది. నిత్యం బాల్ఠాక్రే మార్గంలోనే పయనించానని చెప్పారు.
Date : 27-11-2024 - 4:42 IST -
#India
Devendra Fadnavis : ఎక్కువ స్థానాలు మాత్రమే కాదు.. ఈ కారణాల వల్ల కూడా ఫడ్నవీస్ సీఎం పదవికి గట్టి పోటీదారు
Devendra Fadnavis : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి ఘనవిజయం తర్వాత ముఖ్యమంత్రి పదవికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్నాథ్ షిండే మధ్య గట్టి పోటీ నెలకొంది. అనేక కారణాల వల్ల ఫడ్నవీస్ వాదన బలంగా ఉంది. ఆయన రాజకీయ అనుభవం సుదీర్ఘమైనది. ఆయన బీజేపీకి విధేయుడిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతికి 230 సీట్లు వచ్చాయి. బీజేపీకి 132 సీట్లు వచ్చాయి.
Date : 26-11-2024 - 12:49 IST -
#India
Ajit Pawar : అజిత్ పవార్కు సుప్రీంకోర్టు మొట్టికాయలు.. శరద్ పవార్ ఫొటోలు వాడటంపై ఆగ్రహం
ఈనేపథ్యంలో శరద్ పవార్(Ajit Pawar) ఎన్సీపీ-ఎస్పీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చింది.
Date : 13-11-2024 - 3:58 IST -
#India
Sharad Pawar : రిటైర్మెంట్పై శరద్ పవార్ ప్రకటన.. పార్లమెంటరీ పాలిటిక్స్పై కీలక వ్యాఖ్య
ఇవాళ సొంత నియోజకవర్గం బారామతిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తూ ఆయన రిటైర్మెంట్పై(Sharad Pawar) కీలక ప్రకటన చేశారు.
Date : 05-11-2024 - 3:47 IST -
#India
Nominations : మహారాష్ట్రలో ఈరోజుతో ముగియనున్న నామినేషన్ల గడువు
Nominations : రాష్ట్రంలో 288 సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో అధికార శివసేన-షిండే, బీజేపీ, ఎన్సీపీ కూటమి ఇప్పుడు వరకు 279 అభ్యర్థులను ప్రకటించింది. ఈ కూటమిలో బీజేపీ 146 సీట్లలో, శివసేన 78 సీట్లలో, అజిత్ పవార్ ఎన్సీపీ 49 సీట్లలో పోటీ చేస్తోంది, మిగతా 6 సీట్లలో చిన్న పార్టీలు తమ అభ్యర్థులను ప్రవేశపెట్టాయి.
Date : 29-10-2024 - 1:27 IST -
#India
Supreme court : గడియారం గుర్తు.. శరద్పవార్ పార్టీకి షాక్.. అజిత్ పవార్కు ఊరట..
Supreme court : గడియారం గుర్తు అజిత్ పవార్కు చెందిన ఎన్సీపీకే కొనసాగించాలని న్యాయస్థానం తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఎన్నికలు ముగిసే వరకు తమ ఆదేశాలను ఉల్లంఘించబోమని చెబుతూ నవంబర్ 6లోగా హామీ పత్రాన్ని దాఖలు చేయాలని అజిత్ వర్గాన్ని ధర్మాసనం ఆదేశించింది.
Date : 24-10-2024 - 5:43 IST -
#India
NCP : మహారాష్ట్ర ఎన్నికలు..అభ్యర్థుల తొలి జాబితా విడుదల చేసిన ఎన్సీపీ
NCP : కాగా, శివసేన పార్టీ 45 మంది అభ్యర్థులతో మంగళవారం తొలి జాబితాను విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే కోప్రి-పచ్పఖాడి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నట్లుగా పేర్కొంది.
Date : 23-10-2024 - 3:27 IST -
#India
Sharad Pawar : రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టేదాకా ఈ వృద్ధుడు ఆగిపోడు : శరద్ పవార్
మహారాష్ట్రను సరైన దారిలో పెట్టేవరకు విరామం తీసుకునేది లేదు. నా జర్నీని కొనసాగిస్తూనే ఉంటాను’’ అని శరద్ పవార్(Sharad Pawar) తేల్చి చెప్పారు.
Date : 15-10-2024 - 3:08 IST