Nara Lokesh
-
#Andhra Pradesh
Thalliki Vandanam : తల్లికి వందనంపై ఆరోపణలు.. లోకేశ్ క్లారిటీ
Thalliki Vandanam : ఆరుగురు కంటే ఎక్కువ పిల్లలున్న తల్లులు, లేదా అనాథ శరణాలయాల్లో ఉంటున్న పిల్లలకు ఇంకా డబ్బులు జమ చేయలేదు. గ్రామ సచివాలయం/వార్డు సచివాలయం సిబ్బంది ఫీల్డ్ వెరిఫికేషన్ చేశాకే వారికి నిధులు విడుదలవుతాయి. మాది ప్రజా ప్రభుత్వం తప్పు చెయ్యం.. చెయ్య నివ్వం
Date : 15-06-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh : సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్ !..వైసీపీకి ఇది కామనే
Nara Lokesh : జగన్ కు బురద చల్లడం పారిపోయి ప్యాలెస్లో దాక్కోవడం అలవాటే అని, తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను
Date : 14-06-2025 - 8:07 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ఆ విద్యార్థులకు కూడా తల్లికి వందనం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
Nara Lokesh : విద్యా సంవత్సరం ప్రారంభ సందర్భంగా రాష్ట్ర విద్యార్థులకు శుభాకాంక్షలు, తల్లులకు అభినందనలు తెలుపుతూ విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు.
Date : 11-06-2025 - 8:50 IST -
#Andhra Pradesh
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
మహిళలపై వైసీపీ నేతల దుర్భాషలు, అవమానకర వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన లోకేశ్, వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదని, వారిని తక్కువగా చూస్తున్న తీరు హేయం అని వ్యాఖ్యానించారు. వారు తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 09-06-2025 - 5:38 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మాగంటి మృతి దిగ్భ్రాంతికి గురి చేసింది
Nara Lokesh : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపీనాథ్ అకాల మరణం రాజకీయ, సామాజిక వర్గాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
Date : 08-06-2025 - 12:41 IST -
#Andhra Pradesh
YCP : రాజధాని మహిళలను అవమానిస్తే కాలగర్భంలో కలిసిపోతారు – లోకేష్
YCP : "అమరావతి దేవతల రాజధాని కాదు.. వేశ్యల రాజధాని" అని చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన లోకేష్, ఇది నెత్తిన నిండుగా ఉమ్మినట్లేనని ఎక్స్ (ట్విట్టర్) వేదికగా స్పందించారు.
Date : 07-06-2025 - 9:01 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రాష్ట్రంలో బలమైన ఏఐ వ్యవస్థ : సీఎం చంద్రబాబు
ఎన్విడియా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నైపుణ్య శిక్షణ, పరిశోధన, స్టార్టప్ల అభివృద్ధి వంటి అంశాల్లో సమగ్ర కార్యాచరణ అమలులోకి రానుంది. రాబోయే రెండేళ్లలో దశలవారీగా 10 వేల మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఏఐలో శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం అని చంద్రబాబు స్పష్టం చేశారు.
Date : 07-06-2025 - 12:52 IST -
#Andhra Pradesh
Akshara Andhra : 100 శాతం అక్షరాస్యత కోసం ‘అక్షర ఆంధ్ర’ – నారా లోకేష్
Akshara Andhra : రాష్ట్రంలో 15 నుంచి 59 ఏళ్ల వయస్సు గల వారిలో సుమారు 81 లక్షల మంది ఇప్పటికీ అక్షరాస్యత లేని వారిగా ఉన్నారని విచారం వ్యక్తం చేశారు.
Date : 06-06-2025 - 10:03 IST -
#Andhra Pradesh
Pawan – Lokesh : పవన్-లోకేశ్ ఆత్మీయ ఆలింగనం..ఇదే కదా కావాల్సింది
Pawan - Lokesh : ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారం సమయంలో ఏకంగా పవన్ కళ్యాణ్ కు పాదాభివందనం చేశారు లోకేష్, వద్దని వారించినా ఆయన వినలేదు
Date : 04-06-2025 - 1:52 IST -
#Telangana
Red Book : తెలంగాణలోనూ రెడ్ బుక్..
Red Book : తెలంగాణలో బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు, అధికారులెవ్వరైనా వేధించినట్లయితే వారి పేర్లు ఈ రెడ్ బుక్లో నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు
Date : 02-06-2025 - 2:55 IST -
#Andhra Pradesh
Nara Lokesh : ప్రజలు తిరస్కరించినా వాళ్ల తీరు మారలేదు : మంత్రి లోకేశ్
ఈ దుర్మార్గంపై స్పందించిన మంత్రి లోకేశ్ అబ్బే.. వాళ్లేమీ మారలేదు.. మారరు కూడా. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో.. ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పని చేస్తూనే ఉంటారు. అందుకే నాటికీ.. నేటికీ.. ఎప్పటికీ అదో సైకో పార్టీ.. వాళ్లకి సైకో నాయకుడు అని విమర్శించారు.
Date : 01-06-2025 - 2:40 IST -
#Andhra Pradesh
Mahanadu : మరో 40 ఏళ్లపాటు అధికారంలో మనమే – నారా లోకేష్
Mahanadu : రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు, ప్రజల్లో విశ్వాసం కలిగించే విధంగా రాజకీయ వ్యూహాలు రూపొందించాలి. మంత్రి లోకేష్ చెప్పినట్లు, పార్టీ శ్రేణుల్లో ఆత్మవిశ్వాసం పెరగడం, ప్రజల్లో తమ ప్రభుత్వంపై ఆశాజనక భావనలు ఏర్పడడం ఎంతో అవసరం
Date : 28-05-2025 - 8:54 IST -
#Andhra Pradesh
Nara Lokesh : మహానాడు వేదికపై ‘ద వాయిస్ ఆఫ్ పీపుల్’ పుస్తకావిష్కరణ
చంద్రబాబు పుస్తకాన్ని పరిశీలించి లోకేశ్ను అభినందించారు. 2023 జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి దేవాలయం వద్ద నుంచి ప్రారంభమైన యువగళం పాదయాత్ర, మొత్తం 226 రోజులపాటు సాగింది. ఈ యాత్ర ద్వారా లోకేశ్ రాష్ట్రవ్యాప్తంగా 3,132 కిలోమీటర్ల దూరం నడిచారు.
Date : 28-05-2025 - 4:55 IST -
#Andhra Pradesh
Mahanadu 2025 : మహానాడు సంబరాలు జగన్ లో మంట పుట్టిస్తున్నాయా..?
Mahanadu 2025 : గత ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రజల ఆగ్రహానికి లోనైంది. ప్రజలు ఎప్పుడైనా నిర్ణయం మార్చగలరన్న విషయాన్ని గుర్తించిన చంద్రబాబు, ఆ పార్టీకి తిరిగి అవకాశమివ్వకుండా ముందుగానే రాజకీయంగా నిఘా పెంచారు
Date : 28-05-2025 - 3:02 IST -
#Andhra Pradesh
Rise Of Nara Lokesh: జయహో నారా లోకేశ్.. ఫలించిన ‘దశాబ్ద’ పోరాటం.. జన నేతకు టీడీపీ ప్రమోషన్
“ఇంకో రాజకీయ వారసుడు వస్తున్నాడు” అని చర్చించుకున్నారు. అవన్నీ లోకేశ్(Rise Of Nara Lokesh) పట్టించుకోలేదు.
Date : 27-05-2025 - 4:52 IST