Nara Lokesh
-
#Andhra Pradesh
Nara Lokesh Arrest : నారా లోకేష్ ను అరెస్ట్ చేయబోతున్నారా..?
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ను సీఐడీ అరెస్ట్ (CID) చేయబోతుందా..? ప్రస్తుతం ఏపీలోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. నారా లోకేశ్ అరెస్టుకు అనుమతివ్వండి అని ఏసీబీ (ACB Court) ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది. సెక్షన్ 41ఏ నోటీసులోని షరతులను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని ఏసీబీ ప్రత్యేక కోర్టులో సీఐడీ పిటిషన్ వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ 14గా […]
Published Date - 02:07 PM, Sat - 23 December 23 -
#Cinema
Vyooham Movie: రాంగోపాల్ వర్మ వ్యూహంకు బిగ్ షాక్.. మూవీ విడుదలకు కోర్టు బ్రేక్..!
రాంగోపాల్ వర్మ రూపొందించిన వ్యూహం సినిమా (Vyooham Movie) విడుదల నిలిచిపోయింది.
Published Date - 10:18 AM, Sat - 23 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh – Janasena : నారా లోకేష్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు
ఏపీ(AP)లో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి 175 కు 175 సాదించబోతున్నామని వైసీపీ (YCP) ధీమా వ్యక్తం చేస్తుంటే..తాజాగా లోకేష్ (Nara Lokesh) చేసిన కామెంట్స్ జనసేన కార్యకర్తల్లో ఆగ్రహం నింపుతుంది. ఇప్పటికే టీడీపీ తో జనసేన (Janasena) పొత్తు పెట్టుకోవడం ఫై చాలామంది పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తూ..పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఈ క్రమంలో తాజాగా లోకేష్ ..సీఎం అభ్యర్థి చంద్రబాబే (Chandrababu […]
Published Date - 03:34 PM, Fri - 22 December 23 -
#Andhra Pradesh
Chandrababu : పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపిన చంద్రబాబు
టీడీపీ అధినేత , మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu)..జనసేన ధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు తెలియజేసారు. అలాగే యువగళం (Yuvagalam) పాదయాత్ర ను సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసిన కుమారుడు నారా లోకేష్ (Nara Lokesh) కు అభినందనలు తెలిపారు. నారాలోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న సందర్బంగా బుధువారం సాయంత్రం భోగాపురంలో సక్సెస్ సభ ను ఏర్పాటు చేసారు. ఈ సభకు పవన్ కళ్యాణ్ , […]
Published Date - 03:36 PM, Thu - 21 December 23 -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: వైసీపీ ఆధీనంలో స్వేచ్ఛ కోల్పోయిన ఉత్తరాంధ్ర
టీడీపీ తరుపున నారా లోకేష్ యువగలం పాదయాత్రతో పార్టీలో జోష్ తీసుకొచ్చారు. కాగా నిన్నటితో పాదయాత్ర ముగిసింది. ఈ నేపథ్యంలో విజయనగరం జిల్లాలో విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సభకు మాజీ సీఎం చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బాలయ్య హాజరయ్యారు
Published Date - 03:36 PM, Thu - 21 December 23 -
#Andhra Pradesh
Yuvagalam Navasakam: రాజమండ్రి జైలులో పవన్ నిర్ణయం ఓ సంచలనం
జనసేన-టీడీపీ కలయికతో కొత్త శకం మొదలవబోతుందని చెప్పిన ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసి పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారని నాదెండ్ల చెప్పారు.
Published Date - 07:22 PM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
Yuvagalam NavaSakam: ఒకే వేదికపై చంద్రబాబు, పవన్, లోకేష్, బాలయ్య
నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేశారు. 226 రోజులు, 97 నియోజకవర్గాల మీదుగా లోకేష్ పాదయాత్ర సాగింది. పాదయాత్రలో మొత్తం 3,132 కిలోమీటర్ల మేర నారా లోకేష్ నడిచారు
Published Date - 06:15 PM, Wed - 20 December 23 -
#Andhra Pradesh
AP Politics: చంద్రబాబు నిర్ణయంతో టీడీపీ శ్రేణుల్లో ఆందోళన
చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం రాయలసీమ టీడీపీ శ్రేణులకు అయోమయం కలిగిస్తోంది. నారా లోకేష్ కు ఎన్నికల పగ్గాలు అప్పగించడంతో టీడీపీ కార్యకర్తలు ఆలోచనలు పడ్డట్టు కనిపిస్తుంది.
Published Date - 02:22 PM, Tue - 19 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh Yuvagalam : అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించిన లోకేష్
యువగళం పాదయాత్ర ముగిసిన సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అగనంపూడిలో పైలాన్ ఆవిష్కరించారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. 70 బహిరంగసభల్లో లోకేశ్ ప్రసంగించారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ఇచ్చి..తిరిగి ప్రారంభించారు. ఈరోజు విశాఖలోని శివాజీనగర్ లో యాత్ర […]
Published Date - 07:25 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Pawan Kalyan : జనసేన – టీడీపీ శ్రేణులకు పవన్ గుడ్ న్యూస్..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..జనసేన శ్రేణులకు , టీడీపీ శ్రేణులకు గుడ్ న్యూస్ తెలిపారు. యువగళం ముగింపు సభకు హాజరవుతున్నట్లు సమాచారం అందించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు […]
Published Date - 02:50 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Yuvagalam : నారా లోకేష్ తో పాదయాత్ర చేసిన నందమూరి కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్ర నేటితో ముగుస్తుంది. ఈ క్రమంలో చివరి రోజున లోకేష్ తో కలిసి నందమూరి కుటుంబ సభ్యులు (Nandhamuri Family) కూడా పాదయాత్ర చేసి ఆకట్టుకున్నారు. ఈ ఏడాది జనవరి 27న కుప్పంలోని శ్రీ వరదరాజస్వామి పాదల చెంతన ప్రారంభమైన యాత్ర 97 అసెంబ్లీ నియోజకవర్గాలు, 232 మండలాలు, 2,028 గ్రామాల మీదుగా కొనసాగింది. ఇప్పటి వరకు 3,032 కిలోమీటర్ల మేర […]
Published Date - 01:44 PM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh Injured : యువగళం పాద్రయాత్రలో నారా లోకేష్ కుడిచేతికి గాయం..
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కుడిచేతికి (Nara Lokesh Injured) స్వల్ప గాయమైంది. పాదయాత్రలో భాగంగా అభిమానులకు అభివాదం చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి లోకేష్ చేతిని అందుకొని బలంగా నొక్కడంతో వేలు (Injured His Hand) వాసింది. నరంపై ఒత్తిడి పడడంతో వాపు వచ్చినట్లు డాక్టర్స్ తెలిపారు. వాపు తగ్గేందుకు మెడిసిన్ ఇచ్చారు. వేలు నొప్పి ఉన్నప్పటికీ లోకేశ్ పాదయాత్రను యథావిధిగా కొనసాగించారు. నేటితో లోకేష్ యువగళం (Nara Lokesh Yuvagalam) పాదయాత్ర […]
Published Date - 11:01 AM, Mon - 18 December 23 -
#Andhra Pradesh
AP : జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది – నారా లోకేష్
జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు అయ్యింది..మరో మూడు నెలల్లో అరాచక పాలన ముగిసిపోతుందని అన్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. ఈ మేరకు లోకేష్ ట్వీట్ చేసారు. ”జగన్ విధ్వంసం ఆరంభించి నాలుగేళ్లు పూర్తయ్యాయి. రూ.వేల కోట్ల విలువైన భవనాలను శిథిలం చేశారు. భూములు ఇచ్చిన రైతులను హింసించారు. రోడ్లు, మౌలిక సదుపాయాలు ధ్వంసం చేయించారు. జగన్ అరాచక పాలన మూడు నెలల్లో ముగిసిపోతుంది. ప్రజా రాజధాని అమరావతి (Amaravati) అజరామరమై నిలుస్తుంది” అని […]
Published Date - 04:59 PM, Sun - 17 December 23 -
#Andhra Pradesh
Nara Lokesh Yuvagalam : ‘యువగళం’ ముగింపు సభకు పవన్ దూరం..
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)..యువగళం (Yuvagalam) ముగింపు సభకు రావడం లేదు. ఈ విషయాన్ని టీడీపీ నేతలకు తెలియజేసారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర ఈ నెల 20 తో ముగుస్తుంది. ఈ క్రమంలో విశాఖలోని భోగాపురం ఎయిర్ పోర్ట్ సమీపంలో యువగళం ముగింపు సభను భారీ ఎత్తున ఏర్పటు చేస్తున్నారు టీడీపీ శ్రేణులు. ఈ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ , […]
Published Date - 02:43 PM, Sat - 16 December 23 -
#Andhra Pradesh
TDP : టిక్కెట్ల కేటాయింపులో టీడీపీ కొత్త విధానం.. ప్రజాభిప్రాయం మేరకే టికెట్లు ఇస్తామన్న చంద్రబాబు
2024లో జరిగే ఎన్నికలు 5 కోట్ల మంది ప్రజలకు నియంత జగన్ రెడ్డికి మధ్య జరుగుతున్న యుద్ధమని టీడీప అధినేత
Published Date - 08:14 AM, Sat - 16 December 23