Nara Lokesh
-
#Andhra Pradesh
Nara Lokesh : ‘జెండా’ సభకు లోకేష్ దూరం..కారణం ఏంటో ..?
జనసేన – టీడీపీ (TDP-Janasena) కూటమి గా ఎన్నికల బరిలో దిగబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటీకే ఇరు పార్టీలు తమ మొదటి జాబితాను విడుదల చేసారు. ఇక ఈరోజు తాడేపల్లిగూడెం నుండి మొదటి ఉమ్మడి సభ (TDP Janasena Janda Sabha) ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. ఈ సభకు ఇరు పార్టీల నుండి దాదాపు 500 మంది నేతలు హాజరుకాగా..దాదాపు 5 లక్షల మంది అభిమానులు , ఇరు పార్టీల కార్యకర్తలు హాజరయ్యారు. సభకు వచ్చిన […]
Published Date - 10:44 PM, Wed - 28 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి రాగానే విహారికి పూర్తి సహకారం
అధికార పార్టీ జోక్యంతో ప్రముఖ క్రికెటర్ హనుమ విహారి ఆంధ్రా క్రికెట్ నుంచి తప్పుకోవడం ఆశ్చర్యానికి గురిచేసిందని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. మరో రెండు నెలల తర్వాత హనుమ విహారి ఏపీ తరఫున ఆడాలని కోరుతున్నానని నారా లోకేశ్ అన్నారు. మేం అధికారంలోకి రాగానే అతడితో పాటు జట్టుకు పూర్తి సహకారం అందజేస్తామని ఆయన తెలిపారు. వచ్చేసారి రంజీ ట్రోఫీ గెలిచేందుకు మద్దతిస్తాం అని లోకేశ్ ట్వీట్ […]
Published Date - 11:08 AM, Tue - 27 February 24 -
#Andhra Pradesh
SIMS Bharat Reddy: లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరిన ‘సిమ్స్’ భరత్ రెడ్డి దంపతులు
SIMS Bharat Reddy: అధికార వైసీపీ(ysrcp)కి గుంటూరు జిల్లాలో భారీ షాక్ తగిలింది. గుంటూరుకు చెందిన ‘సిమ్స్’ విద్యాసంస్థల(‘Sims’ educational institutions)డైరెక్టర్ భీమనాథం భరత్ రెడ్డి, కరస్పాండెంట్ శిరీష ఇవాళ నారా లోకేశ్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లిలోని నివాసంలో భరత్ రెడ్డి, ఆయన అర్ధాంగి శిరీషలకు లోకేశ్ పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ, కాంగ్రెస్ పార్టీల్లో వివిధ పదవుల్లో ఉన్న వారి అనుచరులు కూడా లోకేశ్ సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. […]
Published Date - 08:50 PM, Sat - 24 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh Egg Gift : మంత్రికి కోడిగుడ్డు పంపిన లోకేష్…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)..వైసీపీ ప్రభుత్వం (YCP Govt) ఫై యుద్ధం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా విజయం సాధించాలని చూస్తుంది. ఈ క్రమంలో జనసేన తో ఇప్పటికే పొత్తు పెట్టుకోగా..త్వరలో బిజెపి తో కూడా పొత్తు పెట్టుకోబోతుందని తెలుస్తుంది. ఈ తరుణంలో లోకేష్ శంఖారావం పేరుతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అధికారంలోకి వస్తే ప్రజలు మంచి చేస్తుందో తెలియజేస్తుంటే..అధికార పార్టీ వైసీపీ ఫై నిప్పులు […]
Published Date - 12:40 PM, Tue - 20 February 24 -
#Andhra Pradesh
Perni Nani : నారా లోకేశ్కు పేర్ని నాని కౌంటర్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 16న విజయనగరం నెల్లిమర్ల శంఖారావం సభలో సీఎం జగన్ను ఉద్దేశిస్తూ మాట్లాడుతూ.. ‘నువ్వు చొక్కాలు మడత పెట్టి మా మీదకు వస్తే.. మేము నీ కుర్చీ మడత పెట్టి, నీకు సీటు లేకుండా చేస్తాం’ అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే.. వేదికపై లోకేశ్ స్వయంగా కుర్చీని మడతపెట్టి చూపించడం సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారింది. అయితే.. ఈ క్రమంలో నారా లోకేశ్పై వైసీపీ నేతలు […]
Published Date - 12:42 PM, Sun - 18 February 24 -
#Andhra Pradesh
Lokesh : జగన్ కు ‘కుర్చీని మడతపెట్టి’ మరి వార్నింగ్ ఇచ్చిన నారా లోకేష్
గుంటూరు కారం (Guntur Kaaram) సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి’ (Kurchi Madatha Petti) సాంగ్ ఎంత పాపులర్ అయ్యిందో..ఇప్పుడు ఆ డైలాగ్ ఏపీ రాజకీయాల్లో అంత పాపులర్ అవుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)..లోకేష్ బాబు (Lokesh) లు ఈ డైలాగ్ తో జగన్ కు వార్నింగ్ ల మీద వార్నింగ్ లు ఇస్తున్నారు. మొన్నటి సీఎం వైఎస్ జగన్ చొక్కాలు మడతపెడితే అంటే.. చంద్రబాబు ఒకడుగు ముందుకేసి కుర్చీ మడత పెట్టి అంటూ స్ట్రాంగ్ కౌంటర్ […]
Published Date - 05:08 PM, Fri - 16 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : దొంగ ఓట్లతో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని వైసీపీ కుట్ర – లోకేష్
రానున్న ఎన్నికల్లో దొంగ ఓట్లతో గెలుపొందాలని వైసీపీ (YCP) చూస్తోందని ఆరోపించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh). ప్రస్తుతం లోకేష్ ‘శంఖారావం’ పేరిట యాత్ర కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు విజయనగరం జిల్లా రాజాం (Nara Lokesh Public Meeting At Rajam)లో నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే ఎన్నికల్లో దొంగ ఓట్లతో విజయం సాధించాలని వైసీపీ చూస్తోందని ఆరోపించారు. జగన్ ఓ 420 […]
Published Date - 02:09 PM, Thu - 15 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : మేం అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ ఉద్యోగ క్యాలెండర్ (Job Calendar) ద్వారా భర్తీ చేస్తామని హామీ ఇచ్చారని, అయితే ఆ హామీని నెరవేర్చడంలో ఘోరంగా విఫలమై యువతను మోసం చేశారని టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) మండిపడ్డారు. టీడీపీ-జనసేన (TDP-Janasena) కూటమి వచ్చే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, కూటమి అధికారంలోకి రాగానే వివిధ […]
Published Date - 06:02 PM, Wed - 14 February 24 -
#Andhra Pradesh
AP : అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా..? – వైసీపీ కి లోకేష్ సూటి ప్రశ్న
అవినీతిపై చర్చకు తాము సిద్ధం, మీరు సిద్ధమా అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్.. సీఎం జగన్కు సవాల్ విసిరారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. We’re […]
Published Date - 03:18 PM, Tue - 13 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh: వైసీపీకి 31 మంది ఎంపీలను ఇస్తే ఏంచేశారు? జగన్ పై లోకేశ్ ఫైర్
Nara Lokesh: శంఖారావం సభలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రసంగించారు. ఎత్తిన జెండా దించకుండా కాపుకాస్తున్న పసుపు సైన్యానికి నా నమస్కారాలు. ఉత్తరాంధ్ర అంటే విప్లవ్లం. శ్రీకాకుళం అంటే సింహం. మీరంతా సింహాల్లా కన్పిస్తున్నారు. రెండు నెలల్లో తాడేపల్లి గేట్లు పగలగొట్టేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థమవుతోంది. గరిమెళ్ల సత్యనారాయణ, సర్దార్ గౌతు లచ్చన్న, యర్రనాయుడు పుట్టిన గడ్డ ఇది. అరసవిల్లి సూర్యదేవాలయం ఉన్న భూమి శ్రీకాకుళం. ఇక్కడ మాట్లాడటం నా అదృష్టంగా భావిస్తున్నాను. […]
Published Date - 11:44 PM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh Red Book: నారా లోకేష్ రెడ్ బుక్ రాజకీయాలు
ఆంధ్రప్రదేశ్ లో రెడ్ బుక్ రాజకీయాలు ఊపందుకున్నాయి. పవన్ కళ్యాణ్ చేత ఇదే రెడ్ బుక్ కనిపించింది. ఇటు తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వకముందు ఇదే రెడ్ బుక్ లో కొందరి పేర్లను ఉంచానని చెప్పారు. ఇంతకీ ఈ రెడ్ బుక్ కథేంటి?
Published Date - 09:33 AM, Mon - 12 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : టెక్కలి శంఖారావంలో లోకేష్ సంచలన వ్యాఖ్యలు
టెక్కలి శంఖారావం సభలో టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ..సంచలన వ్యాఖ్యలు చేసారు. ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) శంఖారావం యాత్ర పేరుతో ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు. ఈరోజు ఇచ్ఛాపురం నుండి యాత్ర మొదలుపెట్టారు. […]
Published Date - 09:50 PM, Sun - 11 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : విశాఖ ఎయిర్ పోర్టులో నారా లోకేష్ కు ఘనస్వాగతం
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 11 నుంచి ‘‘శంఖారావం’’ పేరిట యువనేత ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) జరగని ప్రాంతాల్లో పర్యటించేలా లోకేష్ ప్రణాళికలు సిద్ధం […]
Published Date - 09:04 PM, Sat - 10 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : ఎన్నికల ‘శంఖారావం’ పూరించేందుకు లోకేష్ సిద్ధం
ఏపీలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతుండడం తో అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ (CM jagan)..సిద్ధం పేరుతో ఎన్నికల శంఖారావం పూరించగా..ఇక ఇప్పుడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) ఎన్నికల ప్రచారానికి సిద్ధం అవుతున్నారు. We’re now on WhatsApp. Click to Join. గత ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన టీడీపీ ఈసారి ఎలాగైనా వైసీపీ ఫై విజయం సాదించాలని […]
Published Date - 03:22 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
Nara Lokesh : శ్రీశైలం మల్లన్న ను దర్శించుకున్న నారా లోకేష్ కుటుంబ సభ్యులు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh)ఈరోజు గురువారం శ్రీశైలం మల్లన్న (Srisailam Temple)ను కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అంతకుముందు ఆలయం వద్ద లోకేశ్తో పాటు ఆయన సతీమణి బ్రాహ్మణి, కుమారుడు దేవాన్ష్కు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు, జ్ఞాపిక అందజేశారు. తొలుత సాక్షి గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. […]
Published Date - 03:58 PM, Thu - 1 February 24