Nandyal District
-
#Devotional
Gundla Brahmeswaram Temple : నల్లమల అరణ్యంలో నిద్రించే మహాశివుడు..ఏడాదికి రెండు రోజులు మాత్రమే దర్శనం ఎక్కడో తెలుసా?
మహాశివరాత్రి సందర్భంగా మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం లభిస్తుంది. దట్టమైన అడవుల్లో ఉన్న ఈ ఆలయం ప్రాచీన చరిత్ర కలిగినది. శిలాశాసనాల ప్రకారం, దీనిని కాకతీయులు మరియు విజయనగర రాజులు పునర్నిర్మించారు. ఇక్కడ పరమేశ్వరుడు బ్రహ్మేశ్వర స్వామిగా కొలువై ఉన్నారు.
Date : 26-07-2025 - 5:01 IST -
#Andhra Pradesh
AP News : ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్కు షాక్..
AP News : ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్టుపై వడివడిగా నిర్ణయం తీసుకుంది.
Date : 30-06-2025 - 6:29 IST -
#Trending
Hyundai Motor India Foundation : ఆగ్రోఫారెస్ట్రీ కార్యక్రమంను విస్తరించిన హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్
20 గ్రామాలలో భూసార పరిరక్షణకు వనములను పెంపకాన్ని ప్రోత్సహించడానికి మరియు అణగారిన కుటుంబాలకు సాధికారత కల్పించడానికి ప్రాజెక్ట్ యొక్క 2వ దశను ప్రారంభించింది.
Date : 10-05-2025 - 5:46 IST -
#Viral
Milk from Neem Tree : వేప చెట్టు నుండి పాలు..ఇది దేవుడి మాయే అంటున్న భక్తులు
బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్టు వేప చెట్టు నుంచి పాలు కారుతున్నాయని.. ఇలా తమ ఊరిలో జరగడం చాలా సంతోషకరంగా ఉందని గ్రామ ప్రజలు
Date : 30-07-2024 - 4:22 IST -
#Andhra Pradesh
Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్..!
ఆంధ్రప్రదేశ్లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఘటన జరిగిన ప్రదేశంలోనే వారు స్పాట్ డెడ్ అయ్యారు.
Date : 06-03-2024 - 7:54 IST -
#Andhra Pradesh
Road Accident: ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. నంద్యాల జిల్లా డోన్లో ఐచర్ వాహనం బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
Date : 15-01-2023 - 10:46 IST -
#Speed News
AP Rains : ముంపు అంచున నంద్యాల
ఇటీవలే జిల్లా కేంద్రంగా మారిన నంద్యాల పట్టణంకు వరద ముంపు పొంచి ఉంది. మద్దిలేరు వాగు ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రవహిస్తోంది.
Date : 08-09-2022 - 5:16 IST -
#Speed News
Cows Jump Into Reservoir : వెలుగోడు రిజర్యాయర్లో కొట్టుకుపోయిన ఆవులు.. కాపాడిన మత్య్సకారులు
నంద్యాల జిల్లా వెలుగోడు రిజర్వాయర్లో 500 ఆవులు పడిపోయాయి. అడవిపందుల గుంపు ఆవులపై దాడి చేయడంతో ఒక్కసారిగా రిజర్వాయర్లోకి దూకాయి
Date : 23-07-2022 - 6:32 IST