Nandigama
-
#Andhra Pradesh
Stone Attack : చంద్రబాబుపై రాళ్ల దాడి.. నిందితుల అరెస్ట్
Stone Attack : చంద్రబాబు నందిగామలో పర్యటిస్తూ (Chandrababu Nandigama Tour) ఆయన ఉన్న వాహనంపై అభివాదం చేస్తూ వస్తుండగా స్థానిక రైతు బజార్ వద్ద చందర్లపాడు రోడ్డులో కొందరు వీధి లైట్లు ఆర్పివేసి రాళ్ల దాడి చేశారు
Date : 23-11-2024 - 3:58 IST -
#Andhra Pradesh
Andhra Pradesh : : నందిగామలో ఓ వ్యక్తికి దొరికిన అరుదైన వజ్రం.. దాని విలువ ఎంతంటే..?
ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం గుడిమెట్లలో ఓ వ్యక్తికి వజ్రం దొరికింది. ఇది అలాంటి
Date : 13-08-2023 - 8:32 IST -
#Andhra Pradesh
Kesineni Nani : వైసీపీ ఎమ్మెల్యేని మెచ్చుకుంటూ టీడీపీ ఎంపీ నాని కామెంట్స్.. చర్చగా మారిన కేశినేని నాని వ్యాఖ్యలు..
తాజాగా టీడీపీ ఎంపీ కేశినేని నాని నందిగామ(Nandigama) వైసీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్ రావు, వైసీపీ ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ పనితీరు బాగుందని మెచ్చుకున్నారు.
Date : 21-05-2023 - 8:00 IST -
#Andhra Pradesh
Earthquake: ఏపీలో భయపెడుతున్న భూకంపాలు.. తాజాగా నందిగామలో భూకంపం
ప్రజలు వారి వారి పనుల్లో ఉండగా భూకంపం (Earthquake) వచ్చి భూమి సెకండ్లలో కంపించిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
Date : 19-02-2023 - 12:42 IST -
#Speed News
Minister Jogi Ramesh : చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు – మంత్రి జోగి రమేష్
టీడీపీ అధినేత చంద్రబాబు కాన్వాయ్పై జరిగిన రాళ్ల దాడి ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. రాయి దాడితో..
Date : 04-11-2022 - 9:54 IST -
#Andhra Pradesh
Jogi Ramesh: ఆ రాయి చంద్రబాబు వేయించుకున్నదే…!!
ఏపీ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత కాన్వాయ్ పై రాళ్లదాడితో మరోసారి ఏపీలో ఉద్రికత్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘటనపై టీడీపీ అధికార పార్టీపై తీవ్రంగా మండిపడుతోంది. అయితే ప్రతిపక్షానికి దీటుగా అధికారపార్టీ బదులిచ్చింది. చంద్రబాబు తన కాన్వాయ్ పై తాను రాయి విసిరించుకున్నారని మంత్రి జోగురమేశ్ ఆరోపించారు. ఇది చంద్రబాబు ఆడుతున్న కొత్త నాటకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ ఘటనలో సెక్యూరిటీ ఆఫీసర్ కు గాయాలు […]
Date : 04-11-2022 - 9:50 IST -
#Speed News
Chandrababu : నందిగామలో చంద్రబాబు రోడ్షో.. ప్రచార రథంపైకి రాయి విసిరిన అగంతకుడు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామలో టీడీపీ అధినేత చంద్రబాబు రోడ్ షోలో గుర్తు తెలియని వ్యక్తి రాయి విసిరాడు. రాయి వేసిన..
Date : 04-11-2022 - 9:39 IST -
#Speed News
Chandra Babu : ఎన్టీఆర్ జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన.. నందిగామ, జగ్గయ్యపేటలో బహిరంగ సభ
ఎన్టీఆర్ జిల్లాలో నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. నందిగామ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జరిగే బాదుడే..
Date : 04-11-2022 - 8:56 IST -
#Speed News
TDP : రాష్ట్రంలో రాక్షస పాలన చూస్తున్నాం – మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
రాష్ట్రంలో రాక్షస పాలన చూస్తూనే ఉన్నామని నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య ఆరోపించారు...
Date : 08-10-2022 - 3:09 IST -
#Telangana
Girl Name by CM: ఫలించిన తొమ్మిదేళ్ల కల..! చిన్నారికి నామకరణం చేసిన సీఎం కేసీఆర్
తమ బిడ్డకు పేరు పెట్టుకోవాలనే ఆ తల్లిదండ్రుల తొమ్మిదేండ్ల కల సిఎం కెసిఆర్ గారి చేతుల మీదుగా ఫలించింది.
Date : 18-09-2022 - 6:55 IST -
#Sports
MS Dhoni : నందిగామలో ధోనీ 41 అడుగుల కటౌట్
మన దేశంలో క్రికెట్ మతమైతే… క్రికెటర్లను దేవుళ్లలానే పూజిస్తారు. మ్యాచ్ గెలిస్తే సంబరాలు… ప్రపంచకప్ గెలిస్తే అంతకుమించిన హంగామా.. అన్నింటికీ మించి ఆటగాళ్ళను ఆకాశానికెత్తేస్తారు. ఇక వారి పుట్టినరోజుల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తమ అభిమాన క్రికెటర్ల బర్త్డేను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటుంటారు. అందులోనూ భారత మాజీ కెప్టెన్, మహేంద్రసింగ్ ధోని పుట్టిన రోజు అంటే.. మామూలుగా ఉండదు. సంబరాలు అంబరాన్ని అంటాల్సిందే. ఇవాళ ధోనీ 41వ ఏట అడుగుపెడుతుండగా.. సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇక […]
Date : 07-07-2022 - 3:35 IST -
#Speed News
AP Crime: భర్తతో విడాకులు.. రెండో పెళ్లి కానీ చివరికి అలా..?
తాజాగా నందిగామ పట్టణ శివారులో ఒక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన తనూజకు అనే మహిళ గతంలో చందర్లపాడు మండలం మునగాల పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల అతనితో విడాకులు తీసుకుంది. నుంచి విడిపోయిన తర్వాత మళ్లీ 2015లో నందిగామ పట్టణానికి చెందిన షేక్ ఖాదర్వలి బాషాను తనూజ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి తన పేరును ఫరహాన […]
Date : 09-06-2022 - 1:16 IST