MLAs
-
#India
Pension : పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు పెన్షన్ నిలిపివేత..!
పార్టీ ఫిరాయింపులకు పాల్పడే ఎమ్మెల్యేలకు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్ సదుపాయాన్ని నిలిపి వేయనుంది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన ఎమ్మెల్యేలకు ఈ నిబంధన వర్తిస్తుంది.
Date : 04-09-2024 - 8:13 IST -
#Viral
Ghost In Assembly: అసెంబ్లీలో దెయ్యం, వణికిపోతున్న ఎమ్మెల్యేలు
బీజేపీ ఎమ్మెల్యే అమృత్లాల్ మీనా ఆకస్మిక మరణం రాష్ట్ర ఎమ్మెల్యేలందరినీ దిగ్భ్రాంతికి గురి చేసింది. దీంతో అసెంబ్లీలో 'దెయ్యం' ఉండనే పుకార్లు వారి భయాన్ని మరింత పెంచాయి. అమృతలాల్ మీనా మృతికి విధానసభ వాస్తు లోపమే కారణమని పలువురు ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.
Date : 12-08-2024 - 9:26 IST -
#Speed News
Bandi Sanjay : 26 మంది ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు : బండి సంజయ్
కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) సంచలన కామెంట్స్ చేశారు.
Date : 07-07-2024 - 2:19 IST -
#Telangana
KCR : రేపటి నుండి పార్టీ నేతలతో కేసీఆర్ సమావేశాలు
గెలిచినా కొద్దీ మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరుతుండడంతో ఇంకా సైలెంట్ గా ఉంటె మొదటికే మోసం వస్తుందని గ్రహించిన కేసీఆర్
Date : 25-06-2024 - 5:27 IST -
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Date : 23-03-2024 - 2:08 IST -
#Telangana
Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో
గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్.
Date : 18-03-2024 - 7:14 IST -
#India
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Date : 04-03-2024 - 11:28 IST -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Date : 20-02-2024 - 1:50 IST -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Date : 10-02-2024 - 2:50 IST -
#India
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని జార్ఖండ్ ముక్తి మోర్చా విప్ జారీ చేసింది
Date : 04-02-2024 - 11:04 IST -
#Telangana
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
Date : 01-02-2024 - 7:08 IST -
#India
Jharkhand Politics: హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వివరాలలోకి వెళితే
Date : 01-02-2024 - 4:51 IST -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Date : 30-01-2024 - 8:37 IST -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Date : 14-01-2024 - 8:16 IST -
#Telangana
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం
లంగాణలోని శాసనసభ్యులు జనవరి 29న రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు రెండుసార్లు ఓటు వేయనున్నారు.
Date : 06-01-2024 - 7:47 IST