MLAs
-
#India
Siddaramaiah : మా ఎమ్మెల్యేలకు రూ.50 కోట్లు ఆఫర్ చేశారు.. సిద్ధరామయ్య ఆరోపణలు
Siddaramaiah: ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) బీజేపి(bjp) పై కర్ణాటకసంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఆపరేషన్ కమలంలో భాగంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు రూలింగ్ పార్టీ ఎమ్మెల్యేలను (Congress MLAs) బీజేపీ పావులుగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించారు. ఇందుకోసం ఒక్కో ఎమ్మెల్యేకి బీజేపీ రూ.50 కోట్లు ఆఫర్ చేసిందన్నారు. ఈ మేరకు శుక్రవారం మీడియాతో ఆయన మాట్లాడారు. We’re now on WhatsApp. Click to Join. ‘ఆపరేషన్ […]
Published Date - 02:08 PM, Sat - 23 March 24 -
#Telangana
Telangana: గేట్లు తెరిచావు సరే.. ఆ గేటు నుండి ఎమ్మెల్యేలు పోకుండా చూసుకో
గేట్లు తెరిచామని రేవంత్ రెడ్డి చెబుతున్నారని, అయితే ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడాలని కాంగ్రెస్ ను హెచ్చరించారు బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్.
Published Date - 07:14 PM, Mon - 18 March 24 -
#India
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Published Date - 11:28 AM, Mon - 4 March 24 -
#Andhra Pradesh
TDP vs Janasena: టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు
టీడీపీ-జనసేన కూటమిలో అంతర్గత విభేదాలు మెల్లమెల్లగా ముదురుతున్నాయా? వివిధ చోట్ల టిక్కెట్లు ఆశించే టీడీపీ, జనసేన నేతల మధ్య చిచ్చు రాజుకోవడంతో పరిస్థితి ఇలాగే కనిపిస్తోంది. త్యాగాలకు సిద్ధపడాలని, పొత్తుల దృష్ట్యా ఎన్నికల తర్వాత వాటిని చూసుకుంటానని టీడీపీ అధినేత చంద్రబాబు
Published Date - 01:50 PM, Tue - 20 February 24 -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
#India
Jharkhand Floor Test: రేపే బలపరీక్ష.. హైదరాబాద్ నుంచి రాంచీకి ఎమ్మెల్యేలు
జార్ఖండ్ ఫ్లోర్ టెస్ట్ నేపథ్యంలో జేఎంఎం, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి రాంచీకి బయలుదేరారు. రేపు సోమవారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలందరూ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయాలని జార్ఖండ్ ముక్తి మోర్చా విప్ జారీ చేసింది
Published Date - 11:04 PM, Sun - 4 February 24 -
#Telangana
KCR: రాజీ లేని పోరాటాలతో బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుంది: కేసీఆర్
బిఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందనీ కేసీఆర్ అన్నారు.
Published Date - 07:08 PM, Thu - 1 February 24 -
#India
Jharkhand Politics: హైదరాబాద్ కు జార్ఖండ్ ఎమ్మెల్యేలు
హైదరాబాద్ కేంద్రంగా ఝార్ఖండ్ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఝార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్ ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఈ అరెస్ట్ తో అప్రమత్తమైన కాంగ్రెస్ తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వివరాలలోకి వెళితే
Published Date - 04:51 PM, Thu - 1 February 24 -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Published Date - 08:37 PM, Tue - 30 January 24 -
#Telangana
Telangana: కాంగ్రెస్ సర్కారును కూల్చేందుకు KCR భారీ కుట్ర
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ పెద్ద ఎత్తున కుట్ర చేస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నట్టు బండి ఆరోపించారు.
Published Date - 08:16 PM, Sun - 14 January 24 -
#Telangana
MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలకు రెండు ఓట్లేసే అవకాశం
లంగాణలోని శాసనసభ్యులు జనవరి 29న రెండు వేర్వేరు పోలింగ్ స్టేషన్లలో ఎమ్మెల్యే కోటా కింద ఇద్దరు కౌన్సిల్ సభ్యులను ఎన్నుకునేందుకు రెండుసార్లు ఓటు వేయనున్నారు.
Published Date - 07:47 PM, Sat - 6 January 24 -
#Andhra Pradesh
YCP MLAs: చేతులెత్తేస్తున్న వైసీపీ నేతలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం జగన్ పార్టీ ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. ఓ వైపు సీఎం జగన్ వైనాట్ 175 అంటూ సవాళ్లు విసురుతుండగా.. మిగతా ఆటగాళ్లు మ్యాచ్ ప్రారంభం కాకముందే రిటైర్మెంట్ ప్రకటిస్తున్నారు. 81 వేల మెజారిటీతో గెలిచిన ఓ ఎమ్మెల్యే పోటీ నుంచి తప్పుకున్నారు
Published Date - 05:06 PM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
YSRCP : అనంతపురం జిల్లాలో ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు నో టికెట్.. తేల్చి చెప్పిన వైసీపీ అధిష్టానం
వైసీపీలో టికెట్ల లొల్లి కొనసాగుతున్న ఇప్పటికే చాలామంది సిట్టింగ్లకు టికెట్లు ఇవ్వడంలేదనే సంకేతాలు అధిష్టానం నుంచి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు తమ భవిష్యత్ కార్యచరణ వైపు అడుగులు వేస్తున్నారు. తొలి విడతలో 11 మంది అభ్యర్థులను సమన్వయకర్తలుగా అధిష్టానం నియమించింది. వీరిలో కొంతమంది స్థానాలు మార్పు చేసింది. దాదాపుగా 90 మంది ఎమ్మెల్యేలను మారుస్తున్నట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలకు టికెట్ నిరాకరించడంతో అసంతృప్తి నేతలంతా పార్టీని వీడుతున్నారు. We’re […]
Published Date - 07:45 AM, Sat - 30 December 23 -
#Andhra Pradesh
CM Jagan: ఐ ప్యాక్పై నమ్మకం కోల్పోయిన జగన్
వైసీపీలో ఇంత గందరగోళం నెలకొనడానికి కారణం ఏంటనే దానిపై పార్టీలో విస్తృత చర్చ సాగుతోంది. గతంలో నియోజకవర్గాల వారీగా సమీక్షించి అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చినా.. తలకిందులు చేసేందుకు జగన్ రెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం.
Published Date - 04:41 PM, Thu - 21 December 23 -
#Andhra Pradesh
CM Jagan: తెలంగాణ ప్రజాతీర్పుతో సీఎం జగన్ అలర్ట్
తెలంగాణ ప్రజాతీర్పుతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అలెర్ట్ అయింది. దీంతో అక్కడ మార్పు మొదలైనట్టు తెలుస్తోంది. కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మేలకు సీట్లు ఇవ్వకుండా కొత్తవారకి అవకాశం ఇస్తే రిజల్ట్ మరోలా ఉండేదన్న అభిప్రాయం ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 08:32 PM, Tue - 12 December 23