Meghalaya
-
#Sports
Ranji Trophy 2024: బీఎండబ్ల్యూ కారు, కోటి రూపాయలు… హైదరాబాద్ రంజీ జట్టుకు బంపరాఫర్
రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్లో విజేతగా నిలిచిన హైదరాబాద్ జట్టుకు హెచ్సీఏ నజరానా ప్రకటించింది. జట్టుకు రూ.10 లక్షలు , వ్యక్తిగతంగా అదరగొట్టిన ప్లేయర్స్ కు రూ.50 వేలు నగదు బహుమతి ఇస్తామని
Published Date - 09:19 PM, Tue - 20 February 24 -
#South
Voting Begins : కర్ణాటకలో పోలింగ్ షురూ
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్(Voting Begins) మొదలైంది. ఓటర్లు ఉదయం 7 నుంచే పోలింగ్ కేంద్రాల ఎదుట బారులు తీరారు.
Published Date - 09:16 AM, Wed - 10 May 23 -
#India
Conrad Sangma: మేఘాలయ సీఎంగా సంగ్మా ప్రమాణ స్వీకారం
మేఘాలయ సీఎం (Meghalaya CM)గా కొన్రాడ్ సంగ్మా (Conrad Sangma) రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా సహా బీజేపీ సీనియర్ నేతలు పాల్గొన్నారు.
Published Date - 12:42 PM, Tue - 7 March 23 -
#India
Election Results 2023: ఉత్కంఠ.. నేడు ఆ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు..!
నేడు త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలు (Election Results) వెల్లడికానున్నాయి. గతనెల 16న 60 స్థానాలకు త్రిపుర ఎన్నికలు జరగగా.. 27న నాగాలాండ్, మేఘాలయాలో చెరో 59 స్థానాలకు పోలింగ్ జరిగింది.
Published Date - 06:52 AM, Thu - 2 March 23 -
#India
Assembly Elections: రేపే నాగాలాండ్, మేఘాలయ ఎన్నికలు..!
ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్లో ఫిబ్రవరి 27న జరగనున్న మేఘాలయ, నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Elections) సన్నాహాలు పూర్తయ్యాయి. శనివారం (ఫిబ్రవరి 25)తో రెండు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం ముగియనుంది.
Published Date - 08:55 AM, Sun - 26 February 23 -
#India
Meghalaya: ముక్కలు ముక్కలుగా నరికి.. శరీర భాగాలను పడేసి!
మంగళవారం ఉదయం, కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం శరీర భాగాలను పారవేసేందుకు
Published Date - 10:45 AM, Wed - 22 February 23 -
#India
Assembly Elections 2023: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ఖరారు..!
త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections 2023) తేదీలను అధికారులు ప్రకటించారు. త్రిపుర ఒకే దశలో ఫిబ్రవరి 16న, నాగాలాండ్-మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మూడు రాష్ట్రాలలో 60-60 మంది సభ్యుల అసెంబ్లీలు ఉన్నాయి.
Published Date - 08:55 AM, Thu - 19 January 23 -
#India
PM Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Published Date - 08:10 AM, Sun - 18 December 22 -
#Speed News
No Entry for CBI in 9 States: ఆ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’ కు నో ఎంట్రీ..!
అనుమతి లేకుండా తమ రాష్ట్రాల్లో (States) కేసులను (Cases) దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది
Published Date - 02:27 PM, Thu - 15 December 22 -
#India
Meghalaya : సత్యపాల్ పై `బర్తరఫ్` డిమాండ్
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ను వదిలించుకునే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. ఎప్పటికప్పుడు బీజేపీని ఇరుకున పెట్టేలా ఆయన చేస్తోన్న వ్యాఖ్యలపై కొందరు బీజేపీ నేతలు ఆయన్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Published Date - 03:18 PM, Wed - 5 January 22 -
#India
మోడీకి గవర్నర్ మాలిక్ బ్లూ స్టార్ వార్నింగ్
ప్రధాన మంత్రి మోడీ పై మరోసారి హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ విరుచుకుపడ్డాడు. ఆపరేషన్ బ్లూ స్టార్ ను గుర్తు చేస్తూ, మాజీ ప్రధాని ఇందిరాకు ఏమైందో తెలుసుకోవాలని చురకలు అంటించాడు.
Published Date - 11:19 AM, Tue - 9 November 21