Meeting
-
#Telangana
CM Revanth: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఐపీఎస్ల గెట్ టు గెదర్ లో రేవంత్
CM Revanth: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ […]
Published Date - 10:51 PM, Thu - 1 February 24 -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Published Date - 08:37 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
YSRCP Siddham: వైఎస్సార్సీపీ బస్సు క్లీనర్ లక్ష్మణరావు మృతి
కార్యకర్తలను వైఎస్సార్సీపీ బహిరంగ సభకు తీసుకెళుతుండగా బస్సు క్లీనర్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు
Published Date - 12:35 PM, Sun - 28 January 24 -
#Telangana
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన […]
Published Date - 08:20 PM, Fri - 26 January 24 -
#Speed News
Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి!
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని శ్రీ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో […]
Published Date - 11:12 AM, Thu - 11 January 24 -
#Telangana
Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. […]
Published Date - 10:51 AM, Thu - 11 January 24 -
#Telangana
KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్
KCR: బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు. ఈ సందర్భంగా నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత […]
Published Date - 04:56 PM, Sun - 7 January 24 -
#Telangana
Nalini-Revanth: సీఎం రేవంత్ ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని
Nalini-Revanth: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ […]
Published Date - 03:54 PM, Sat - 30 December 23 -
#Speed News
Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అండగా […]
Published Date - 04:17 PM, Thu - 28 December 23 -
#Speed News
Minister Uttam Kumar: రూ. 56 వేల కోట్ల నష్టంలో పౌర సరఫరాల శాఖ: మంత్రి ఉత్తమ్ కుమార్
రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) సమీక్ష నిర్వహించారు.
Published Date - 12:46 PM, Tue - 12 December 23 -
#Telangana
Cabinet Social Balance : క్యాబినెట్ లో అనుభవజ్ఞులు.. సామాజిక సమతుల్యత..
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎంతో నేర్పుగా సామాజిక న్యాయాన్ని, నాయకుల అనుభవాన్ని ఒకచోట చేర్చి ఈ క్యాబినెట్ (cabinet)ను కూర్చినట్టుగా కనిపిస్తోంది.
Published Date - 03:12 PM, Fri - 8 December 23 -
#Speed News
Revanth Reddy Secret Meeting with CBN : చంద్రబాబు తో రేవంత్ భేటీ..?
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (Revanth Reddy).. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు (Chandrababu) తో భేటీ అయ్యారా..?
Published Date - 11:42 AM, Tue - 14 November 23 -
#Sports
MS Dhoni: టీమిండియా or CSK ? ధోనీ అదిరిపోయే ఆన్సర్
ధోనీ ప్రస్తుతం ఐపీఎల్ లో మాత్రమే ఆడుతున్నాడు. మిగతా ఫార్మేట్లకు ధోని రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలియసిందే. ప్రస్తుతం మాహీ ప్రయివేట్ యాడ్స్ చేస్తున్నాడు. మరియు పూర్తి సమయాన్ని కుటుంబంతో గడుపుతున్నాడు.
Published Date - 01:57 PM, Sun - 29 October 23 -
#Telangana
MLC Kavitha: సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తి: కల్వకుంట్ల కవిత
సీఎం కేసీఆర్ గెలుపు కామారెడ్డికి శక్తినిస్తుందని, ఆ ప్రాంతం ఊహించలేనంత అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు.
Published Date - 04:18 PM, Fri - 27 October 23 -
#Speed News
CM KCR: గజ్వేల్ బీఆర్ఎస్ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం
గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి చెందిన 20-25 మంది కార్యకర్తలతో కేసీఆర్ భేటీ కానున్నారు.
Published Date - 05:29 PM, Fri - 20 October 23