Meeting
-
#Andhra Pradesh
YSRCP Social Media Meet: జగన్ తో భేటీ అయిన సోషల్ మీడియా కార్యకర్తలకు లగ్జరీ గిఫ్ట్స్..
ఎన్నికలు దగ్గర పడుతుండటంతో సీఎం జగన్ తన ఎన్నికల వ్యూహాన్ని ముందుకు తీసుకెళుతున్నాడు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నాడు. అందులో భాగంగా వైఎస్ జగన్ తాజాగా సోషల్ మీడియా కార్యకర్తలతో భేటీ అయ్యారు.
Published Date - 03:44 PM, Wed - 24 April 24 -
#Andhra Pradesh
Pawan Meets Chandrababu: సీట్ల పంపకాలపై చంద్రబాబుతో పవన్ కీలక భేటీ
త్వరలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ , టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కీలక సమావేశం నిర్వహించారు.
Published Date - 03:13 PM, Thu - 21 March 24 -
#Andhra Pradesh
TDP BJP Janasena Meeting: చంద్రబాబు ఇంట్లో జనసేన, బీజేపీ కీలక భేటీ
ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నేతలు సోమవారం కీలక చర్చలు ప్రారంభించారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత్ జయ్ పాండా
Published Date - 05:12 PM, Mon - 11 March 24 -
#India
Lok Sabha Elections: ఎన్నికల సన్నాహాల్లో బీజేపీ.. ఈ రాష్ట్రాల్లోని 80 స్థానాలకు అభ్యర్థుల ఎంపిక
ఈసారి 400 సీట్లు దాటాలనే లక్ష్యంతో భాజపా ఎన్నికల సన్నాహానికి పదును పెట్టింది. దీనికి సంబంధించి దాదాపు 10 రాష్ట్రాల్లో ఎన్నికల సన్నాహాలను సమీక్షించేందుకు బుధవారం బీజేపీ కోర్ గ్రూప్ సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన జరిగిన సమావేశంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Published Date - 11:57 PM, Wed - 28 February 24 -
#Telangana
Chalo Nalgonda: చలో నల్గొండ సభకు షరతులతో కూడిన అనుమతి
ఫిబ్రవరి 13న నల్గొండలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ సభకు అనుమతి లభించింది. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర కుమార్కు జారీ చేసిన అనుమతి కాపీలో పోలీసులు
Published Date - 05:46 PM, Sat - 10 February 24 -
#Telangana
Telangana Politics: వేడెక్కుతున్న చలో మేడిగడ్డ – చలో నల్గొండ
తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి . సాగునీటి ప్రాజెక్టులపై పోరాటం తారాస్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 13న ప్రభుత్వం, ప్రతిపక్షం పోటాపోటీగా సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేశారు.
Published Date - 02:50 PM, Sat - 10 February 24 -
#Telangana
CM Revanth: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉంది, ఐపీఎస్ల గెట్ టు గెదర్ లో రేవంత్
CM Revanth: ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి, పోలీసులను సబార్డినేట్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉండదన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన ఓ […]
Published Date - 10:51 PM, Thu - 1 February 24 -
#India
Hemant Soren: జార్ఖండ్ ప్రభుత్వం కొనసాగుతుంది: కాంగ్రెస్
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కష్టాలు తగ్గేలా కనిపించడం లేదు. రాష్ట్రంలో రాజకీయ గందరగోళం నెలకొంది. భూ కుంభకోణం కేసులో సీఎం హేమంత్ సోరెన్ను ప్రశ్నించేందుకు ఈడీ ప్రయత్నిస్తుండడం, ఆయన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్న
Published Date - 08:37 PM, Tue - 30 January 24 -
#Andhra Pradesh
YSRCP Siddham: వైఎస్సార్సీపీ బస్సు క్లీనర్ లక్ష్మణరావు మృతి
కార్యకర్తలను వైఎస్సార్సీపీ బహిరంగ సభకు తీసుకెళుతుండగా బస్సు క్లీనర్ అదుపు తప్పి బస్సు చక్రాల కింద పడి మృతి చెందాడు. భీమిలిలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సభకు
Published Date - 12:35 PM, Sun - 28 January 24 -
#Telangana
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం త్వరలో మహాధర్నా: ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha: అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం ప్రతిష్టించాలన్న డిమాండ్ తో త్వరలో మహాధర్నా చేస్తామని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రకటించారు. దానికి సంబంధించి కొద్దిరోజుల్లో తేదీలను వెల్లడిస్తామని చెప్పారు. వివిధ రూపాల్లో ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వాన్ని ఒత్తిడి చేస్తామని స్పష్టం చేశారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఆవరణలో పూలే విగ్రహం కోసం భారత్ జాగృతిలో ఆధ్వర్యంలో హైదరాబాద్ లో నిర్వహించిన […]
Published Date - 08:20 PM, Fri - 26 January 24 -
#Speed News
Revanth Reddy: వికారాబాద్-కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించండి!
వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని శ్రీ అరుణ్ కుమార్ జైన్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న రైల్వే లైన్ల అభివృద్ధి, కొత్త రైల్వే లైన్ల ఏర్పాటుకు సంబంధించి చర్చించారు. గతంలో ప్రతిపాదించిన వికారాబాద్ – కృష్ణా రైల్వే లైన్ అభివృద్ధిపైనా సమావేశంలో […]
Published Date - 11:12 AM, Thu - 11 January 24 -
#Telangana
Revanth Reddy: అన్ని దేశాలతో సత్సంబంధాలు కొనసాగించటానికి చిత్త శుద్ధితో ఉన్నాం: రేవంత్ రెడ్డి
Revanth Reddy: బుదవారం రాత్రి హైదరాబాద్ లోని కుతుబ్ షాహీ టూంబ్ ల వద్ద 13 దేశాల ప్రతినిధులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆతిధ్యం ఇచ్చారు. అమెరికా, ఇరాన్, తుర్కియే, యూఏఈ, యూకె, జపాన్, థాయిలాండ్, జర్మనీ, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, ఫిన్లాండ్ దేశాల ప్రతినిధులు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలుకుతూ తమ ప్రభుత్వం ప్రాధాన్యతలను వివరించారు. నూతనంగా ఏర్పాటు అయిన తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తున్నట్లు తెలిపారు. […]
Published Date - 10:51 AM, Thu - 11 January 24 -
#Telangana
KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్
KCR: బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు. త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు. ఈ సందర్భంగా నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత […]
Published Date - 04:56 PM, Sun - 7 January 24 -
#Telangana
Nalini-Revanth: సీఎం రేవంత్ ను కలిసిన మాజీ డీఎస్పీ నళిని
Nalini-Revanth: మాజీ డీఎస్పీ నళిని శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ సాధన కోసం తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసిన ఆమెకు తిరిగి ఉద్యోగం ఇవ్వడంలో ఉన్న అడ్డంకులేంటని గతంలో పోలీసు అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో సీఎం ప్రశ్నించారు. తిరిగి డీఎస్పీగా ఉద్యోగం ఇవ్వలేకపోతే అదే స్థాయిలో మరేదైనా ఉద్యోగం ఇచ్చే అంశంపైనా ఆలోచించాలని సూచించారు. అవసరమైతే తనను కలిసేందుకు నళినికి అవకాశం కల్పించాలని కూడా సీఎం అధికారులకు తెలిపారు. ఈ […]
Published Date - 03:54 PM, Sat - 30 December 23 -
#Speed News
Chandrababu: కుప్పం టీడీపీ నేత త్రిలోక్ కు చంద్రబాబు పరామర్శ
Chandrababu: కుప్పం నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు త్రిలోక్ ను పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు బెంగళూరులో పరామర్శించారు. కొద్దిరోజుల క్రితం జరిగిన ప్రమాదంలో త్రిలోక్ తీవ్ర గాయాల పాలయ్యాడు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై నిరసనల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత కారణంగా ఇప్పటికీ త్రిలోక్ పూర్తిగా కోలుకోలేదు. అసుపత్రిలో చికిత్స అనంతరం బెంగళూరులో ఉంటున్న త్రిలోక్ ను చంద్రబాబు పరామర్శించారు. ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడారు. త్రిలోక్ కుటుంబానికి అండగా […]
Published Date - 04:17 PM, Thu - 28 December 23