MBA Student Murdered
-
#South
ఇండోర్లో ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్య
Piyush Dhamnodia మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరాన్ని ఒక భయంకరమైన హత్యోదంతం ఉలిక్కిపడేలా చేసింది. ఉన్నత చదువులు చదువుతున్న ఒక ఎంబీఏ విద్యార్థిని, తన క్లాస్మేట్ చేతిలోనే దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో వెలుగుచూసిన అంశాలు ప్రేమ పేరుతో సాగే వికృత చేష్టలకు అద్దం పడుతున్నాయి. మంగళవారం బర్త్డే పార్టీ కని చెప్పి వెళ్లిన 24 ఏళ్ల యువతి, శుక్రవారం నాడు తన ప్రియుడు పీయూష్ ధనోటియా ఉంటున్న అద్దె గదిలో నగ్నంగా, శవమై తేలడం కలకలం […]
Date : 14-02-2026 - 9:55 IST