Mancherial
-
#Telangana
Suicide : ప్రియుడు బ్లాక్మెయిల్ చేయడంతో యువతీ ఆత్మహత్య
Suicide : నాలుగేళ్ల క్రితం కళాశాలలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా, వీరిద్దరూ వేర్వేరు కులాలకు చెందినవారు కావడంతో అనూష కుటుంబ సభ్యులు వారి పెళ్లికి అంగీకరించలేదు
Date : 12-08-2025 - 12:31 IST -
#Telangana
Kavitha : కవిత మంచిర్యాల పర్యటన..కేటీఆర్ లేకుండానే ప్లెక్సీలు
Kavitha : పదేళ్లుగా తాను ఎంత కష్టపడ్డానో తెలిపారు. ఆమెకు స్వంత జెండా లేదా, స్వతంత్ర అజెండా లేదని, కేసీఆర్ తప్ప మరొక నాయకత్వాన్ని తాను అంగీకరించనని వ్యాఖ్యానించడం
Date : 30-05-2025 - 3:12 IST -
#Telangana
BR Ambedkar’s 134th Birth Anniversary : మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
BR Ambedkar's 134th Birth Anniversary : అనంతరం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని, అంబేద్కర్ స్ఫూర్తిని ప్రజల్లో నాటేలా కీలక ప్రసంగం చేశారు
Date : 14-04-2025 - 5:28 IST -
#Telangana
Vivek Vs Premsagar : అధిష్ఠానం అన్యాయం చేస్తే సహించను.. ప్రేమ్సాగర్రావు సంచలన వ్యాఖ్యలు
ఆదివారం రోజు సీనియర్ నేత జానారెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Vivek Vs Premsagar) విమర్శలు చేయగా.. ఇప్పుడు వివేక్ వెంకటస్వామి కుటుంబం లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు ఆరోపణలు చేశారు.
Date : 14-04-2025 - 5:14 IST -
#Speed News
Revanth Reddy : 11 ఏళ్ల మోడీ పాలనలో రాష్ట్రానికి ఏం చేశారు?: సీఎం రేవంత్ రెడ్డి
పెట్టుబడులతో పట్టభద్రులకు ఉద్యోగాలు వచ్చే అవకాశముందన్నారు. ఏడాది కాలంలో భారీగా పెట్టుబడులు తీసుకొచ్చామని తెలిపారు. చీకటి ఒప్పందంలో భాగంగా బీజేపీకి బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు.
Date : 24-02-2025 - 6:13 IST -
#Telangana
KCR : ఫామ్ హౌస్లో కూర్చుని కేసీఆర్ కుట్రలు చేస్తున్నాడు – సీఎం రేవంత్
KCR : కేసీఆర్ ఫామ్ హౌసులో కూర్చుని కుట్రలు చేస్తున్నారని విమర్శించారు
Date : 24-02-2025 - 6:01 IST -
#Telangana
Telangana: తెలంగాణకు మరో భారీ పెట్టుబడి.. దావోస్ వేదికపై సీఎం రేవంత్ సరికొత్త రికార్డు!
తమ ప్రభుత్వం జరిపిన సంప్రదింపులు, తమ చర్చలు ఫలించాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఇంత భారీ పెట్టుబడుల ఒప్పందం సాధించటం ఆనందంగా ఉందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
Date : 22-01-2025 - 9:43 IST -
#Telangana
Super Specialty Hospital: మంచిర్యాలలో రూ. 300 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు!
జిల్లాలోని కిడ్ని డయాలసిస్ కేంద్రంలో 10 పడకలను 30 పడకలకు పెంచడంతో పాటు డయాబెటిక్ వ్యాధిగ్రస్తుల సంక్షేమంపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Date : 21-11-2024 - 8:25 IST -
#Business
Singareni : సింగరేణి మరో కొత్త వ్యాపారం.. కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ
మంచిర్యాల జిల్లా పెగడపల్లిలో ఉన్న సింగరేణి(Singareni) థర్మల్ విద్యుత్ కేంద్రం పక్కనే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
Date : 19-11-2024 - 10:32 IST -
#Speed News
Mancherial : గొడుగులతో పాఠాలు వింటున్న విద్యార్థులు.. ఆ స్కూలులో దయనీయ పరిస్థితి
విద్యార్థులకు చదువులు బాగా రావాలంటే.. స్కూలులో కనీస సౌకర్యాలు ఉండాలి.
Date : 25-07-2024 - 1:24 IST -
#Telangana
Weather Update: తెలంగాణకు ఐఎండీ వార్నింగ్
తెలంగాణ వ్యాప్తంగా రానున్న రెండు రోజులపాటు వేడిగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) 'ఎల్లో వార్నింగ్' జారీ చేసింది.
Date : 31-03-2024 - 7:51 IST -
#Speed News
Mancherial: మంచిర్యాలో దారుణం.. శిశువు మృతదేహాన్ని తినేసిన కుక్కలు
Mancherial: తెలంగాణలోని మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్ గ్రామానికి చెందిన గంగక్క అనే మహిళకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. వీరిలో పెద్ద కూతురికి ఇటీవల వివాహం జరిగింది. ఇక రెండో కుమార్తె పెళ్లీడుకు వచ్చింది. అయితే గంగక్కకు మాత్రం కొడుకు కావాలనే ఆశ ఉండేది. ఈ క్రమంలో మగ శిశువు కోసం ఎదురుచూసిన గంగక్క మరోసారి గర్భందాల్చింది. బుధవారం రాత్రి ఆమెకు పురిటి నొప్పులు రావడంతో ఆడ శిశువుకు జన్మనిచ్చింది. మూడోకాన్పులోనూ ఆడ శిశువు జన్మించడంతో […]
Date : 22-03-2024 - 7:21 IST -
#Telangana
Telangana: మంచిర్యాల రోడ్డు ప్రమాదంలో భర్త , భార్య, కుమారుడు మృతి
మంచిర్యాల జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. స్థానికంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. వివరాలలోకి వెళితే..
Date : 08-02-2024 - 10:36 IST -
#Telangana
Big Shock To BRS: బీఆర్ఎస్కు 20 మంది కౌన్సిలర్లు రాజీనామా
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో క్యాంపు రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. బెల్లంపల్లి మున్సిపాలిటీకి చెందిన 20 మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడి రాజీనామా చేశారు
Date : 11-01-2024 - 4:00 IST -
#Speed News
Telangana: మంచిర్యాలలో 5.50 లక్షల నగదు స్వాధీనం
తెలంగాణాలో ఎన్నికల సందర్భంగా పోలీస్ యంత్రంగా జిల్లా స్థాయిలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టింది. అందులో భాగంగా సరైన ఆధారాలు, రసీదులు లేని పెద్ద మొత్తంలో నగదుని స్వాధీనం చేసుకున్నారు.
Date : 11-10-2023 - 8:06 IST