Madhya Pradesh
-
#India
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లి పది ఏనుగులు మృతి
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ (బీటీఆర్)లో జరిగిందీ ఘటన.
Published Date - 10:51 AM, Sat - 2 November 24 -
#Speed News
Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah : ఛత్తీస్గఢ్ 24 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్లో అబుజ్ మడ్లో 31 మంది మావోయిస్టులు హతమైన తర్వాత ఇది జరిగింది - ఇది మావోయిస్టుల కోటగా , నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
Published Date - 08:44 AM, Mon - 7 October 24 -
#Speed News
Maihar Road Accident: మధ్యప్రదేశ్లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి
Maihar Road Accident: మధ్యప్రదేశ్లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న రాళ్లతో కూడిన డంపర్ లారీని ఢీకొట్టింది.
Published Date - 08:48 AM, Sun - 29 September 24 -
#India
Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?
రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై నక్కలు(Jackals Terror) దాడి చేశాయి.
Published Date - 04:27 PM, Tue - 10 September 24 -
#India
Express Derail In Madhya Pradesh: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రెండు కోచ్లు..!
ఈ ఘటన కారణంగా మెయిన్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు.
Published Date - 09:00 AM, Sat - 7 September 24 -
#Speed News
Shocking Video : నదిలోకి 50 ఆవులను తోసేసిన దుర్మార్గులు.. 20 ఆవుల మృతి
మధ్యప్రదేశ్లోని బామ్హోర్ సమీపంలో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దాని కింద నుంచి సత్నా నది ప్రవహిస్తుంటుంది.
Published Date - 04:44 PM, Wed - 28 August 24 -
#Special
Robbery Gangs : వామ్మో.. ఆ 3 గ్రామాలు.. దొంగల ముఠాల అడ్డాలు
దోచుకున్న డబ్బును తెచ్చుకొని ఏడాదిలోని మిగతా నెలలను హాయిగా జీవితాన్ని గడిపేస్తారు.
Published Date - 09:40 AM, Mon - 26 August 24 -
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 06:18 PM, Sat - 3 August 24 -
#Sports
Athletes Doping Test: పారిస్ పారాలింపిక్స్ ముందు భారత్కు ఎదురుదెబ్బ.. డోప్ టెస్టులో ముగ్గురు విఫలం..!
పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభం కాకముందే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డోప్ టెస్టులో (Athletes Doping Test) ముగ్గురు భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
Published Date - 10:12 AM, Wed - 24 July 24 -
#Speed News
Madhya Pradesh: కలెక్టర్ కార్యాలయంలో మహిళలు బట్టలు విప్పి నిరసన
గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది.
Published Date - 10:30 PM, Tue - 16 July 24 -
#India
Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే విజయం సాధించింది.
Published Date - 05:48 PM, Sat - 13 July 24 -
#Off Beat
Man Returns After Rites : అతడికి అంత్యక్రియలు.. 13 రోజుల తర్వాత బతికొచ్చాడు
అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Published Date - 09:09 AM, Tue - 11 June 24 -
#India
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 08:03 AM, Mon - 3 June 24 -
#Viral
Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
Published Date - 05:51 PM, Sat - 25 May 24 -
#India
Madhya Pradesh: వాయిస్ యాప్ ద్వారా మోసం.. ఏడుగురు గిరిజన బాలికలపై అత్యాచారం
మధ్యప్రదేశ్లోని సిధి జిల్లాలో ఏడుగురు గిరిజన బాలికలను 30 ఏళ్ల వ్యక్తి ప్రలోభపెట్టి, అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. వాయిస్ చేంజ్ యాప్ను ఉపయోగించి మహిళా కళాశాల ప్రొఫెసర్గా నమ్మించి, సదరు గిరిజన బాలికలను లొంగదీసుకున్న ఘటన
Published Date - 05:19 PM, Sat - 25 May 24