Madhya Pradesh
-
#India
BJP WhatsApp Head : బీజేపీ ముందడుగు.. వాట్సాప్ హెడ్ నియామకం.. ఎందుకంటే ?
ఈ కాన్సెప్ట్ నుంచి మధ్యప్రదేశ్లో పార్టీకి రాష్ట్ర స్థాయి వాట్సాప్ హెడ్ను(BJP WhatsApp Head) నియమించాలనే ఆలోచన రాష్ట్ర బీజేపీ పెద్దలకు వచ్చింది.
Published Date - 04:12 PM, Sun - 17 November 24 -
#India
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లి పది ఏనుగులు మృతి
Elephants Died : అరికెల పొలంలో మేతకు వెళ్లిన పది ఏనుగులు చనిపోవడంతో అటవీ అధికారులు ఆ పొలాన్ని ధ్వంసం చేశారు. మధ్యప్రదేశ్లోని ఉమరియా జిల్లాలో ఉన్న బంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ (బీటీఆర్)లో జరిగిందీ ఘటన.
Published Date - 10:51 AM, Sat - 2 November 24 -
#Speed News
Amit Shah : మావోయిస్టు ప్రభావిత 8 రాష్ట్రాల సీఎంలతో అమిత్ షా సమీక్ష
Amit Shah : ఛత్తీస్గఢ్ 24 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద ఎన్కౌంటర్లో అబుజ్ మడ్లో 31 మంది మావోయిస్టులు హతమైన తర్వాత ఇది జరిగింది - ఇది మావోయిస్టుల కోటగా , నక్సలిజానికి వ్యతిరేకంగా పోరాటంలో కీలకమైన ప్రాంతంగా పరిగణించబడుతుంది.
Published Date - 08:44 AM, Mon - 7 October 24 -
#Speed News
Maihar Road Accident: మధ్యప్రదేశ్లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి
Maihar Road Accident: మధ్యప్రదేశ్లో బస్సు, ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఆరుగురు మృతి చెందారు. శనివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ప్రయాగ్రాజ్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన ఆగి ఉన్న రాళ్లతో కూడిన డంపర్ లారీని ఢీకొట్టింది.
Published Date - 08:48 AM, Sun - 29 September 24 -
#India
Jackals Terror : నక్కను 15 అడుగుల దూరం విసిరి పారేశాడు.. అసలు ఏమైందంటే ?
రోడ్డు పక్కన కూర్చున్న ఇద్దరు వ్యక్తులపై నక్కలు(Jackals Terror) దాడి చేశాయి.
Published Date - 04:27 PM, Tue - 10 September 24 -
#India
Express Derail In Madhya Pradesh: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రెండు కోచ్లు..!
ఈ ఘటన కారణంగా మెయిన్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు.
Published Date - 09:00 AM, Sat - 7 September 24 -
#Speed News
Shocking Video : నదిలోకి 50 ఆవులను తోసేసిన దుర్మార్గులు.. 20 ఆవుల మృతి
మధ్యప్రదేశ్లోని బామ్హోర్ సమీపంలో ఓ రైల్వే బ్రిడ్జి ఉంది. దాని కింద నుంచి సత్నా నది ప్రవహిస్తుంటుంది.
Published Date - 04:44 PM, Wed - 28 August 24 -
#Special
Robbery Gangs : వామ్మో.. ఆ 3 గ్రామాలు.. దొంగల ముఠాల అడ్డాలు
దోచుకున్న డబ్బును తెచ్చుకొని ఏడాదిలోని మిగతా నెలలను హాయిగా జీవితాన్ని గడిపేస్తారు.
Published Date - 09:40 AM, Mon - 26 August 24 -
#Speed News
Madhya Pradesh: పాఠశాల విద్యార్థులపై కూలిన శిథిలావస్థ గోడ; నలుగురు మృతి
మధ్యప్రదేశ్లోని రేవాలో పాఠశాల విద్యార్థులపై పాత గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రిలో చేర్పించారు. జిల్లా పాలనా సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
Published Date - 06:18 PM, Sat - 3 August 24 -
#Sports
Athletes Doping Test: పారిస్ పారాలింపిక్స్ ముందు భారత్కు ఎదురుదెబ్బ.. డోప్ టెస్టులో ముగ్గురు విఫలం..!
పారిస్ పారాలింపిక్స్ 2024 ప్రారంభం కాకముందే భారత్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డోప్ టెస్టులో (Athletes Doping Test) ముగ్గురు భారత అథ్లెట్లు విఫలమయ్యారు.
Published Date - 10:12 AM, Wed - 24 July 24 -
#Speed News
Madhya Pradesh: కలెక్టర్ కార్యాలయంలో మహిళలు బట్టలు విప్పి నిరసన
గుణాలో పోలీసులు ఒక వరుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో అతను మరణించాడు. వరుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో వీరంగం సృష్టించారు. అనంతరం వధువు ఆత్మహత్యకు యత్నించింది.
Published Date - 10:30 PM, Tue - 16 July 24 -
#India
Byelection Results 2024: ఉప ఎన్నికల్లోనూ బీజేపీ అట్టర్ ప్లాప్
దేశంలోని 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 13 చోట్ల జరిగిన ఉపఎన్నికల్లో 10చోట్ల ఇండియా కూటమి, రెండుచోట్ల ఎన్డీయే విజయం సాధించింది.
Published Date - 05:48 PM, Sat - 13 July 24 -
#Off Beat
Man Returns After Rites : అతడికి అంత్యక్రియలు.. 13 రోజుల తర్వాత బతికొచ్చాడు
అతడు ఒక ప్రమాదంలో చనిపోయాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆ యువకుడి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించారు.
Published Date - 09:09 AM, Tue - 11 June 24 -
#India
Tractor Trolley Overturns : పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 13 మంది మృతి
ఆదివారం రాత్రి మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా పీప్లోడీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
Published Date - 08:03 AM, Mon - 3 June 24 -
#Viral
Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
Published Date - 05:51 PM, Sat - 25 May 24