LS Polls 2024
-
#Speed News
AP Elections: ఏపీ ఎన్నికలకు భారీ బందోబస్తు.. భారీగా పోలీసు బలగాలు
AP Elections: రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న ఎన్నికల సంధర్భంగా ఆంధ్ర ప్రదేశ్ పోలీస్ శాఖ భద్రత పరంగా తీసుకోవాల్సిన అన్నీ చర్యలు తీసుకుంది. రాష్ట్ర పోలీసులకు అదనంగా సిఏపిఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కడేట్స్, కర్నాటక, తమిళనాడు పోలీసుల తో పాటు ex.service సిబ్బంది, రిటైర్డ్ పోలీసు అధికారులు, ఇతర విభాగాల సేవలను వినియోగిస్తుంది. డిజిపి హరీష్ కుమార్ గుప్తా వివరాలను తెలియజేశారు. సిబ్బంది వివరాలు:- సివిల్ పోలీసులు – 58948 ఏపి స్టేట్ పోలీసు (civil+AR+HGs) – 45960 […]
Published Date - 11:39 PM, Sun - 12 May 24 -
#Telangana
KTR: రేపు బంజారాహిల్స్ లో ఓటు వేయనున్న కేటీఆర్
KTR: తెలంగాణలోని మొత్తం 17 నియోజకవర్గాల్లో మే 13న నాలుగో విడత పోలింగ్ జరుగనుండగా, 3.17 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నేపథ్యంలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబ సమేతంగా రేపు ఉదయం జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్, నంది నగర్, బంజారాహిల్స్ పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. ఆదిలాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్గొండ, […]
Published Date - 08:13 PM, Sun - 12 May 24 -
#Andhra Pradesh
Chandrababu: రేపు ఉండవల్లికి చంద్రబాబు.. కుటుంబ సమేతంగా ఓటింగ్
Chandrababu: ఏపీలో ఈ సారి రికార్డుస్థాయిలో పోలింగ్ జరగబోతోంది. అన్ని పార్టీలకు ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానుండటంతో ఓటింగ్ శాతం పెరిగే అవకాశం ఉంది. అయితే ఉండవల్లిలో రేపు ఉదయం 7.00 గంటలకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఓటు వేయనున్నారు. ఉండవల్లి గ్రామంలోని గ్రామ పంచాయతీ రోడ్ లో ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉన్న పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు నాయుడు ఓటు వేస్తారు. గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో కుటుంబ సభ్యులతో కలిసి […]
Published Date - 07:46 PM, Sun - 12 May 24 -
#Telangana
TSRTC: సార్వత్రిక ఎన్నికలకు ఆర్టీసీ సిద్ధం.. ఓటర్ల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు
TSRTC: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటేసేందుకు సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం #TSRTC యాజమాన్యం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. ఆంధ్రప్రదేశ్ వైపునకు ఇప్పటివరకు 590 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేయగా.. తాజాగా హైదరాబాద్-విజయవాడ రూట్ లో 140 సర్వీసులను ఆన్లైన్లో ముందస్తు రిజర్వేషన్ కోసం పెట్టడం జరిగింది. ఆయా బస్సుల్లో దాదాపు ౩ వేలకుపైగా సీట్లు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ రూట్ వైపునకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక సర్వీసులను వినియోగించుకోవాలని సంస్థ కోరుతోంది. టికెట్ల ముందస్తు […]
Published Date - 07:08 PM, Sun - 12 May 24 -
#Speed News
AP Elections: ఏపీలో మూగబోయిన మైకులు..! అమల్లో ఉండే ఆంక్షలివే..!!
AP Elections: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ నెల రోజులుగా హోరెత్తించిన మైకులు ఒక్కసారిగా మూగబోయాయి. ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మే 11 శనివారం సాయంత్రం 5 గంటలతో ప్రచారపర్వానికి తెరపడింది.ఐదు గంటలకు ప్రచారపర్వం ముగిసిపోవటంతో.. రాష్ట్రమంతా ఒక్కసారిగా ప్రశాంతంగా మారిపోయింది. హైదరాబాద్…. తెలంగాణలో స్థిరపడిన ఏపీ ఓటర్లు ఓట్ల పండుగ కోసం ఏపీలోని తమ ఊర్లకు లక్షలాదిగా వస్తున్నారు. ఆంక్షలివే.. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే.. ఎన్నికలు ముగిసే వరకు పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 […]
Published Date - 06:33 PM, Sat - 11 May 24 -
#Telangana
LS Polls: సాయంత్రం 6 తర్వాత తెలంగాణలో 144 సెక్షన్: సీఈఓ వికాస్ రాజ్
LS Polls: సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతటా అమలు అవుతుందని సీఈఓ వికాస్ రాజ్ అన్నారు. నలుగురి కంటే తక్కువ వ్యక్తులు తిరుగొద్దు అని, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి ప్రచారం ఆరు గంటల నుంచి చేయొద్దని సూచించారు. జూన్ 1వ తేది సాయంత్రం 6.30 నిమిషాల వరకు బ్యాన్ ఉంటుందని, కొన్ని సంస్థలు మే 13వ తేదిన సెలవు ఇవ్వడం లేదని అని తెలుస్తోంది…ఆ రోజు సెలవు ఇవ్వకపోతే చర్యలు ఉంటాయన్నారు. ‘‘కళ్యాణ మండపాలు, […]
Published Date - 06:26 PM, Sat - 11 May 24 -
#Telangana
KTR: మోడీకి, రేవంత్ రెడ్డి కి ఓటు వేస్తే సింగరేణిని అదానీకి అమ్మేస్తారు : కేటీఆర్
KTR: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని చెన్నూర్ లో జరిగిన బహిరంగ సభలో భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిందని, మహిళలకు రూ. 2500, పెద్దమనుషులకు రూ. 4 వేలు, రైతు భరోసా, బోనస్, తులం బంగారం, స్కూటీలు ఇలా ఎన్నో హామీలు చెప్పారు. ఏదైనా ఒక్కటైనా అమలైందా? అని కేటీఆర్ ప్రశ్నించారు. డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ అన్నాడు. మరి రుణమాఫీ […]
Published Date - 04:42 PM, Sat - 11 May 24 -
#Speed News
Hyderabad: పోలీసుల ముమ్మర తనిఖీలు.. భారీగా పీడీఎస్ బియ్యం పట్టివేత
Hyderabad: ఎన్నికలు సమీపిస్తుండటంతో పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా చేస్తున్న పీడీఎస్ బియ్యం, ఇతర వస్తువులను సైబరాబాద్ ఎస్ వోటీ బృందాలు పట్టుకున్నాయి. రూ.10,60,000 విలువ చేసే 53 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నాయి. 35 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న జీజే 25 యూ 9238 లారీని ఎస్ వోటీ శంషాబాద్ పోలీసులు పట్టుకున్నారు. పోతుల బాల ప్రదీప్ పరారీలో ఉన్నాడు. అక్రమ రవాణా చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. […]
Published Date - 02:05 PM, Fri - 10 May 24 -
#India
PM Modi: అవినీతిపరుల డబ్బు లాక్కొని ప్రజలకు పంచుతాం.. మోడీ సంచలన వ్యాఖ్యలు!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మొదటి టర్మ్ నుండి అవినీతిని అణిచివేస్తూనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల మధ్య తాను న్యాయపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నానని, దీని ద్వారా అవినీతిపరుల సొమ్మును వారి నుంచి తీసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. ఈ విషయమై ఆయన్ను ప్రశ్నించగా.. పేదలకు సరైన డబ్బును ఎలా అందజేస్తానని చెప్పాడు. అవినీతిపరులు అణచివేసిన డబ్బును ప్రజలకు చేరవేయడానికి చట్టపరమైన విధానాలపై సలహాలు తీసుకుంటున్నారని మోడీ అన్నారు. ఉదాహరణకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ […]
Published Date - 01:37 PM, Fri - 10 May 24 -
#Speed News
Bandi Sanjay: అవును నేనే బిచ్చగాడ్ని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ కౌంటర్లు
Bandi Sanjay: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. ‘‘నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. […]
Published Date - 11:36 PM, Thu - 9 May 24 -
#Speed News
Atchannaidu: జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటాం : అచ్చెన్నాయుడు
Atchannaidu: అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రతిక ప్రకటనలో తెలిపారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ రౌడీ మూకలు ప్రజలు, మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. రమేష్ పై దాడి చేసిన వారిపై వెంటనే […]
Published Date - 07:01 PM, Thu - 9 May 24 -
#Speed News
Kodali Nani: పేదల బతుకులు మారాలంటే.. జగన్ గెలవాలి : కొడాలి నాని
Kodali Nani: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ప్రచారం చేస్తూ కూటమిపై విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మోసాల చంద్రబాబు… ఆయనకు వంత పాడేపెత్తందారులతో యుద్ధం చేస్తున్నామన్నారు. వాలంటీర్లు ఇంటికే రావాలన్న..పెదవాళ్ల బతుకు మరాలన్నా.. వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని సీఎం జగన్ మార్చేశారని కొడాలి నాని అన్నారు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేసి.. […]
Published Date - 06:32 PM, Thu - 9 May 24 -
#Speed News
Koppula: ప్రజల కోసం పనిచేసే నాయకుడ్ని నేను: కొప్పుల ఈశ్వర్
Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి ఘని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ […]
Published Date - 06:23 PM, Thu - 9 May 24 -
#Speed News
Kodali Nani: బీజేపీని విమర్శించిన చంద్రబాబు అధికారం కోసం కూటమి కట్టారు : కొడాలి నాని
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచార పర్వంలో దూసుకుపోతూ టీడీపీ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి,చదువులు… ఉద్యోగాల్లో అనేక అవకాశాలు కల్పించారని ఎమ్మెల్యే నాని కొనియాడారు.ఆయన కుమారుడిగా జగన్ నా మైనార్టీలు అంటూ గర్వంగా చెబుతున్నారన్నారు. ఏడు అసెంబ్లీ సీట్లను మైనార్టీలకు కేటాయించారని, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బిజెపి […]
Published Date - 02:55 PM, Tue - 7 May 24 -
#Telangana
Annamalai: బండి గెలుపు కోసం రంగంలోకి దిగిన అన్నామలై
Annamalai: తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఆయన గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని, దక్షిణ భారతదేశంలో బిజెపిని బలోపేతం చేయడానికి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. బండి సంజయ్ పోరాటాలు దేశానికే ఆదర్శమని, బండి […]
Published Date - 02:23 PM, Tue - 7 May 24