LS Polls 2024
-
#India
PM Modi: అవినీతిపరుల డబ్బు లాక్కొని ప్రజలకు పంచుతాం.. మోడీ సంచలన వ్యాఖ్యలు!
PM Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మొదటి టర్మ్ నుండి అవినీతిని అణిచివేస్తూనే ఉన్నారు. లోక్సభ ఎన్నికల మధ్య తాను న్యాయపరమైన అవకాశాలను కూడా పరిశీలిస్తున్నానని, దీని ద్వారా అవినీతిపరుల సొమ్మును వారి నుంచి తీసుకుని పేదలకు పంచుతామని చెప్పారు. ఈ విషయమై ఆయన్ను ప్రశ్నించగా.. పేదలకు సరైన డబ్బును ఎలా అందజేస్తానని చెప్పాడు. అవినీతిపరులు అణచివేసిన డబ్బును ప్రజలకు చేరవేయడానికి చట్టపరమైన విధానాలపై సలహాలు తీసుకుంటున్నారని మోడీ అన్నారు. ఉదాహరణకు బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్ […]
Date : 10-05-2024 - 1:37 IST -
#Speed News
Bandi Sanjay: అవును నేనే బిచ్చగాడ్ని.. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై బండి సంజయ్ కౌంటర్లు
Bandi Sanjay: బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ ప్రచార పర్వంలో దూసుకుపోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుస్నాబాద్ పట్టణంలో నేడు సాయంత్రం నిర్వహించిన కార్నర్ మీటింగ్ కు వేలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కు మద్దతు ఇచ్చారు. ఈ సందర్భంగా బండి మాట్లాడుతూ మీ ప్రోత్సాహం నా ఉత్సాహాన్ని రెట్టింపు చేయడమే కాకుండా… భారీ మెజారిటీతో విజయం సాధిస్తానన్న నమ్మకం నాకు మరింత పెరిగిందన్నారు. ‘‘నన్ను బిచ్చగాడు అని అంటున్నారు. […]
Date : 09-05-2024 - 11:36 IST -
#Speed News
Atchannaidu: జర్నలిస్టుల భద్రతకు చర్యలు తీసుకుంటాం : అచ్చెన్నాయుడు
Atchannaidu: అధికారం కోల్పోతున్నారన్న అక్కసుతో వైసీపీ రౌడీ మూకలు బరితెగిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఈనాడు కంట్రిబ్యూటర్ రమేశ్ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన ఒక ప్రతిక ప్రకటనలో తెలిపారు. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి అధికారం నుంచి దిగిపోయే వరకు వైసీపీ రౌడీ మూకలు ప్రజలు, మీడియాపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడుతూనే ఉన్నారని మండిపడ్డారు. రమేష్ పై దాడి చేసిన వారిపై వెంటనే […]
Date : 09-05-2024 - 7:01 IST -
#Speed News
Kodali Nani: పేదల బతుకులు మారాలంటే.. జగన్ గెలవాలి : కొడాలి నాని
Kodali Nani: ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కొడాలి నాని జోరుగా ప్రచారం చేస్తూ కూటమిపై విరుచుకుపడుతున్నారు. గురువారం ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ ఎన్నికల్లో మోసాల చంద్రబాబు… ఆయనకు వంత పాడేపెత్తందారులతో యుద్ధం చేస్తున్నామన్నారు. వాలంటీర్లు ఇంటికే రావాలన్న..పెదవాళ్ల బతుకు మరాలన్నా.. వైద్యం, వ్యవసాయం మెరుగుపడాలన్నా.. రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుపై నొక్కాలని ఎమ్మెల్యే కొడాలి నాని పిలుపునిచ్చారు. మేనిఫెస్టో ను చెత్తబుట్టలో వేసే సంప్రదాయాన్ని సీఎం జగన్ మార్చేశారని కొడాలి నాని అన్నారు. 99 శాతం మేనిఫెస్టో అమలుచేసి.. […]
Date : 09-05-2024 - 6:32 IST -
#Speed News
Koppula: ప్రజల కోసం పనిచేసే నాయకుడ్ని నేను: కొప్పుల ఈశ్వర్
Koppula: పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి నియోజకవర్గం కాశీపేట 1 ఇన్ క్లైన్, 2 ఇన్ క్లైన్ మైనింగ్ లో సింగరేణి ఘని కార్మికులను కలిసి, పార్లమెంట్ అభ్యర్థిగా ఓ సింగరేణి కార్మిక బిడ్డగా మీ ముందుకు వస్తున్నానని, రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజారిటీ తో గెలిపించాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య తో కలిసి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కోరారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ […]
Date : 09-05-2024 - 6:23 IST -
#Speed News
Kodali Nani: బీజేపీని విమర్శించిన చంద్రబాబు అధికారం కోసం కూటమి కట్టారు : కొడాలి నాని
Kodali Nani: వైసీపీ ఎమ్మెల్యే నాని ప్రచార పర్వంలో దూసుకుపోతూ టీడీపీ కూటమిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మైనారిటీలకు నాలుగు శాతం రిజర్వేషన్ ఇచ్చి,చదువులు… ఉద్యోగాల్లో అనేక అవకాశాలు కల్పించారని ఎమ్మెల్యే నాని కొనియాడారు.ఆయన కుమారుడిగా జగన్ నా మైనార్టీలు అంటూ గర్వంగా చెబుతున్నారన్నారు. ఏడు అసెంబ్లీ సీట్లను మైనార్టీలకు కేటాయించారని, మైనార్టీల సంక్షేమం కోసం వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకురావడానికి సీఎం జగన్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. బిజెపి […]
Date : 07-05-2024 - 2:55 IST -
#Telangana
Annamalai: బండి గెలుపు కోసం రంగంలోకి దిగిన అన్నామలై
Annamalai: తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ గెలుపు కోసం రంగంలోకి దిగారు. ఆయన గెలుపు కోసం ప్రచారం ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ హృదయంలో బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక స్థానం ఉందని, దక్షిణ భారతదేశంలో బిజెపిని బలోపేతం చేయడానికి ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చారని తమిళనాడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అన్నారు. బండి సంజయ్ పోరాటాలు దేశానికే ఆదర్శమని, బండి […]
Date : 07-05-2024 - 2:23 IST -
#India
LS Polls 2024: నేడే మూడో దశ లోక్సభ ఎన్నికలు: బరిలో ఉన్న అగ్ర నేతలు
లోక్సభ ఎన్నికల మూడో విడతలో భాగంగా మంగళవారం 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 93 స్థానాలకు పోలింగ్ జరగనుంది. 1351 మంది అభ్యర్థుల్లో కేంద్ర హోం మంత్రి అమిత్ షా
Date : 07-05-2024 - 7:35 IST -
#Speed News
Padmarao Goud: ఎంపీగా గెలిపిస్తే క్రిస్టియన్ల సమస్యలపై పార్లమెంట్ లో గొంతెత్తి ప్రశ్నిస్తా
Padmarao Goud: క్రైస్తవ మైనారిటీల సంక్షేమానికి గత బీఆర్ఎస్ సర్కార్, వ్యక్తిగతంగా నిరంతరం శ్రమించామని సికింద్రాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సికింద్రాబాద్ లోని ఎస్.పీ.జీ. చర్చ్ పారిష్ హాల్ లో సోమవారం సభాద్యక్షులుగా వ్యవహరించిన తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ ఆధ్వర్యంలో జరిగిన సికింద్రాబాద్ క్రైస్తవుల ఆత్మీయ సమ్మేళనంలో పద్మారావు గౌడ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ చర్చిలు, క్రైస్తవుల స్మశాన వాటికల అభివృద్ధితో […]
Date : 06-05-2024 - 4:02 IST -
#India
Sharad Pawar: శరద్ పవార్ కు గొంతు ఇన్ఫెక్షన్.. ఎన్నికల సభలు రద్దు
Sharad Pawar: ఎన్సీపీ వ్యవస్థాపకుడు శరద్ పవార్ ఎన్నికల ర్యాలీలో గొంతు ఇన్ఫెక్షన్ కు గురికాగా, ఆయన మనవడు రోహిత్ పవార్ చివరి రోజు బారామతిలో సుప్రియా సూలే తరఫున ప్రచారం చేస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. బారామతిలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన శరద్ పవార్ గొంతునొప్పి కారణంగా మాట్లాడలేకపోయారు. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ ఎప్పటిలాగే ఎన్నికల్లో గెలుస్తుందని మేనల్లుడు అజిత్ పవార్ అన్నారు. బారామతి లోక్ సభ స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా […]
Date : 06-05-2024 - 11:37 IST -
#Telangana
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటన.. ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే
ఎన్నికలకు కొద్దిరోజులే సమయం ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనకు శ్రీకారం చుట్టారు. ఈనెల 6 నుంచి 11 వరకు ప్రచారాన్ని హోరెత్తించబోతున్నారు.
Date : 06-05-2024 - 11:20 IST -
#Telangana
Talasani: కేసీఆర్ నాయకత్వంలోనే ఊహించనివిధంగా తెలంగాణ అభివృద్ధి: తలసాని
Talasani: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ ను ఓడించాలని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ పార్లమెంట్ BRS పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్ కు మద్దతుగా శుక్రవారం రాత్రి సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ లో గల జబ్బార్ కాంప్లెక్స్ వద్ద జరిగిన BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR రోడ్ షో లో ఆయన మాట్లాడారు. ఆచరణ సాధ్యం కాని హామీలతో […]
Date : 03-05-2024 - 11:24 IST -
#Telangana
LS Polls: పోలీసుల తనిఖీలతో మద్యం వ్యాపారులు బేంబేలు
LS Polls: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో నగరంలో అధికారుల తనిఖీలు, నగదు పట్టుబడుతుండటంతో మద్యం షాపుల యజమానులు ఇరకాటంలో పడ్డారు. వ్యాపార వేళల తర్వాత కౌంటర్ నుంచి నగదును తీసుకెళ్లడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారుల నుంచి అవసరమైన అనుమతి ఉన్నప్పటికీ తమ చట్టబద్ధమైన వ్యాపార కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన నిఘా, తరచూ సీజ్ లు తమ రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించడమే కాకుండా ఎన్నికల ప్రక్రియ నిష్పాక్షికతపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని […]
Date : 03-05-2024 - 6:03 IST -
#Speed News
LS Polls: పోలీసుల తనిఖీల్లో 37 లక్షల మద్యం పట్టివేత
LS Polls: లోక్ సభ ఎన్నికల సందర్భంగా నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువగల నాలుగువేల లీటర్స్ మద్యాన్ని SOT పోలీసులు పట్టుకున్నారు. సీపీ సైబరాబాద్ సూచనల ప్రకారం సైబరాబాద్ లోని వివిధ ప్రాంతాలలో SOT పోలీసులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబంది తో కలిసి నిఘా పెట్టారు. బాచుపల్లి పీఎస్ ప్రాంతం లో నిబంధనలకు వ్యతిరేఖంగా తరలిస్తున్న రూ 21,53,470/- విలువగల 2597.88 లీటర్ల పట్టుకోవడం జరిగింది. బాచుపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పేట్ బషీరాబాద్ […]
Date : 02-05-2024 - 5:25 IST -
#Speed News
Padma Rao Goud: పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత కృషి చేసింది : పద్మరావు గౌడ్
Padma Rao Goud: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్ధి తీగుల్ల పద్మారావు గౌడ్ హైదరాబాద్ అర్చి బిషప్ కార్డినల్ పూల అంటోనిని తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్, సికింద్రాబాద్ అసెంబ్లీ ఇంఛార్జి మేడే రాజీవ్ సాగర్ తో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. సికింద్రాబాద్ బిషప్ హౌస్ కు చేరుకున్న పద్మారావు బిషప్ ను సత్కరించి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ గత పదేళ్లల్లో క్రిస్టియన్ల అభివృద్ధికి బీఆర్ఎస్ ఎంత […]
Date : 02-05-2024 - 5:03 IST