LIVE Cricket
-
#Sports
WTC Final 2023: భారత్ బౌలర్ల ధాటికి కంగారు పడుతున్న కంగార్లు
ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్లో భాగంగా భారత్, ఆస్ట్రేలియాలు చివరి మ్యాచ్లో తలపడుతున్నాయి. టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు కెప్టెన్ రోహిత్ శర్మ.
Published Date - 06:34 PM, Wed - 7 June 23