Legislative Assembly
-
#India
Pending Bills Issue : న్యాయస్థానాలకు ఆ అధికారం లేదు : బీజేపీ పాలిత రాష్ట్రాలు సుప్రీంకోర్టులో వాదనలు
శాసనసభలు ఆమోదించి పంపిన బిల్లులకు సమ్మతి తెలిపే వ్యవహారంలో రాష్ట్రపతి, గవర్నర్లకు గడువు విధించడం సబబు కాదని, న్యాయవ్యవస్థకు అలాంటి హక్కు లేదని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించాయి.
Published Date - 03:15 PM, Wed - 27 August 25 -
#Andhra Pradesh
Speaker Ayyanna Patrudu: నష్ట పోయిన రాష్ట్రాన్ని కాపాడే బాధ్యత అందరిపై ఉంది..
Speaker Ayyanna Patrudu: 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ రూ. 3,22,359 కోట్లతో ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్, రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా రూ. 3 లక్షల కోట్లు దాటిన బడ్జెట్గా నిలిచింది. సమాజంలో అభివృద్ధి పనులకూ, సంక్షేమ కార్యక్రమాలకూ అధిక కేటాయింపులు జరగడంతో ఈ బడ్జెట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
Published Date - 12:28 PM, Fri - 28 February 25 -
#Andhra Pradesh
AP Assembly Session: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..భద్రత కట్టుదిట్టం
AP Assembly Session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ సోమవారం ప్రారంభం కానుంది. మొదటి రోజు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ అసెంబ్లీకి ప్రసంగించనున్నాడు. అనంతరం సెషన్ మరుసటి రోజుకు వాయిదా పడుతుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ప్రవేశం , ఆతిథ్యం తీసుకునే నియమాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు.
Published Date - 11:11 AM, Sun - 23 February 25 -
#India
Delhi : ఢిల్లీ కొత్త సీఎంపై వీడని సస్పెన్స్.. నడ్డాతో బీజేపీ ఎమ్మెల్యేల భేటీ!
నడ్డాతో భేటీ అనంతరం ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. మర్యాదపూర్వకంగానే ఆయన్ను కలిసినట్లు తెలిపారు. అంతేగానీ, శాసనసభాపక్ష సమావేశం లేదా సీఎం ఎంపిక అంశంపై గానీ ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.
Published Date - 09:29 PM, Tue - 11 February 25 -
#Speed News
KTR : 24 గంటల విద్యుత్ రుజువు చేస్తే.. బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేస్తాం
KTR : అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ మధ్య మాటల తూటాలు పేలాయి. ముఖ్యంగా, 24 గంటల విద్యుత్ సరఫరా విషయంలో తీవ్ర చర్చ చోటు చేసుకుంది. చర్చ సందర్భంగా కేటీఆర్, కోమటిరెడ్డికి బలమైన సవాలును విసిరారు.
Published Date - 12:02 PM, Sat - 21 December 24 -
#Andhra Pradesh
Buddha Venkanna : మంగమ్మ శపథం అంటూ నోరు పారేసుకున్న కొడాలి నాని ఎక్కడ?
Buddha Venkanna : ఎమ్మెల్యేలకు అసెంబ్లీ అంటే ఒక దేవాలయమని, కానీ వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు మాత్రం అసెంబ్లీకి రాకుండా ప్రజలనే అవమానిస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
Published Date - 06:27 PM, Sun - 15 December 24