Landslides
-
#India
Cloudburst : జమ్మూ కాశ్మీర్లో ప్రకృతి వైపరిత్యం..రియాసిలో క్లౌడ్ బరస్ట్ బీభత్సం, భారీ నష్టం
ఈ ప్రమాదంలో రెండు ఇళ్లు, ఒక పాఠశాల తీవ్రంగా దెబ్బతిన్నాయి. బాందీపురా జిల్లాలోని గురేజ్ సెక్టార్లోనూ అదే రాత్రి క్లౌడ్ బరస్ట్ సంభవించింది. తులేల్ అనే సరిహద్దు ప్రాంతంలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా భారీ వర్షాలు కురవడం ప్రజలను భయాందోళనకు గురిచేసింది.
Published Date - 11:42 AM, Sat - 30 August 25 -
#India
Heavy rains : జమ్మూకశ్మీర్లో జల ప్రళయం.. వైష్ణోదేవి యాత్ర నిలిపివేత
భారీ వర్షాలకు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కూడా విఘ్నాలు ఏర్పడ్డాయి. అధ్క్వారీలోని ఇంద్రప్రస్థ భోజనాలయ సమీపంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు వెంటనే స్పందించారు. ఈ పరిణామాల నేపథ్యంలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Published Date - 05:43 PM, Tue - 26 August 25 -
#India
Jammu and Kashmir : మళ్లీ మేఘ విస్ఫోటం కలకలం ..నలుగురు మృతి, సహాయ చర్యలు ముమ్మరం
మరికొంతమంది గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. స్థానికంగా వర్షాలు భారీగా కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడి పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి. ఘాటీ సమీపంలోని జుతానా జోడ్ ప్రాంతంలో కొండలు విరిగిపడి ఓ కుటుంబం శిథిలాల కింద చిక్కుకుపోయిందని సమాచారం. సహాయక చర్యల కోసం వెంటనే ఎస్డీఆర్ఎఫ్ బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది.
Published Date - 10:42 AM, Sun - 17 August 25 -
#India
Environmental protection : జాగ్రత్తలు తీసుకోకపోతే హిమాచల్ ప్రదేశ్ అదృశ్యం కావొచ్చు : సుప్రీంకోర్టు హెచ్చరిక
వాతావరణ మార్పులు రోజు రోజుకు ముప్పు మోపుతున్నాయి. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకోకపోతే, భవిష్యత్ తరాలకు హిమాచల్ ప్రదేశ్ అనే రాష్ట్రం పటములో ఉండకపోవచ్చు అంటూ కోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ వ్యాఖ్యలు దేశంలోని పర్యావరణ విధానాలపై నూతన చర్చకు దారితీయనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Published Date - 11:29 AM, Sat - 2 August 25 -
#World
Heavy Rains : చైనాలో భారీ వరదలు.. 34 మంది మృతి
బీజింగ్లోని మియున్ జిల్లా వరదల ప్రభావంతో బాగా దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒకటిగా మారింది. ఇక్కడ ఒక్క మియున్లోనే 28 మంది మరణించగా, యాంకింగ్ జిల్లాలో మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతి పెరిగిన కొద్ది కొండచరియలు విరిగిపడి ప్రావిన్స్లో నలుగురు మరణించారు. కొన్ని ప్రాంతాల్లో ఇంకా కొంతమంది అదృశ్యమయ్యారు. వారికోసం సహాయక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
Published Date - 09:20 AM, Tue - 29 July 25 -
#India
Heavy rains : హిమాచల్ ప్రదేశ్ను ముంచెత్తుతున్న భారీ వర్షాలు, వరదలు..51 మంది మృతి.. రెడ్ అలర్ట్ జారీ!
ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడటం, పిడుగులు పడటం వంటి ప్రమాదకర పరిస్థితులు రాష్ట్రాన్ని తాకినాయి. ప్రభుత్వ అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 51 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో 22 మంది ఇప్పటికీ గల్లంతయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్ర రెవెన్యూ శాఖకు చెందిన స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
Published Date - 02:44 PM, Wed - 2 July 25 -
#India
Rains : హిమాచల్ ప్రదేశ్లో 10 మంది మృతి, 20 మందికి పైగా గల్లంతు
Rains : హిమాచల్ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలు ఆగడంలేదు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల వల్ల నదులు పొంగిపొర్లుతున్నాయి, కొండచరియలు విరిగిపడుతున్నాయి.
Published Date - 10:53 AM, Wed - 2 July 25 -
#Andhra Pradesh
Cyclone Fengal : తిరుమల రెండో ఘాట్ రోడ్డులో విరిగిపడ్డ కొండచరియలు
Cyclone Fengal : "ఫెంగల్" తుపాను రాత్రి తీరం దాటడం తో తమిళనాడు , ఏపీలోని రాయలసీమ లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి.తిరుపతి , నెల్లూరు , ప్రకాశం జిల్లాల్లో తీరం వెంబడి 70 నుంచి 90 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి
Published Date - 03:14 PM, Sun - 1 December 24 -
#Speed News
Nepal Floods : నేపాల్ వరదలు.. 209కి చేరిన మృతుల సంఖ్య.. ఎక్స్గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం
Nepal Floods : నేపాల్లో కురిసిన వర్షాలు దేశాన్ని అతలాకుతలం చేశాయి. ఈ వర్షాల కారణంగా భారీ వరదలు చోటు చేసుకొని మొత్తం 209 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో నేపాల్ ప్రభుత్వం దీనికి స్పందిస్తూ బాధితుల కుటుంబాలకు 2 లక్షల నేపాలి రూపాయల (దాదాపు $1,497) పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Published Date - 09:33 AM, Tue - 1 October 24 -
#India
Wayanad: వయనాడ్లో పునరావాసలకు నెల వేతనం విరాళంగా ప్రకటించిన రాహుల్
వయనాడ్లో పునరావాసం కోసం కార్యక్రమాలు చేపడుతున్న కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి (కేపీసీసీ) ఈ సాయాన్ని ఆయన అందజేయనున్నారు. వయనాడ్ కొండచరియల బాధితుల కోసం చేస్తున్న ప్రయత్నాలకు తనవంతు మద్దతుగా ఈ సాయం చేస్తున్నట్టు ఈ సందర్భంగా రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
Published Date - 03:46 PM, Wed - 4 September 24 -
#India
Rahul Gandhi: వాయనాడ్ పునరావాస పనులను పరిశీలించిన రాహుల్ గాంధీ
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ కొండచరియలు విరిగిపడిన తరువాత ప్రజల జీవనోపాధిని పునరుద్ధరించడానికి, వారి ఆదాయ మార్గాలను మెరుగుపరచడానికి కొన్ని దశలను వివరించారు.
Published Date - 07:02 PM, Sun - 1 September 24 -
#Andhra Pradesh
Vijayawada : విజయవాడలో విరిగిపడిన కొండచరియలు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
శిథిలాల కింద ఇంకా ఎవరైనా ఉన్నారా అనేది తెలుసుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు.
Published Date - 09:17 AM, Sat - 31 August 24 -
#South
Wayanad: వయనాడ్ విధ్వంసం.. మృతదేహాల కోసం కొనసాగుతున్న గాలింపు
చెలియార్ నది సమీపంలోని ముండేరి, కొట్టుపర ప్రాంతాల్లో రెండు మృతదేహాలను కనుగొన్నారు. అలాగే సూచిప్పర వాటర్ ఫాల్స్ సమీపంలో మరో రెండు మృతదేహాలు గుర్తించారు.
Published Date - 10:12 PM, Mon - 12 August 24 -
#India
Wayanad : 10న వయనాడ్లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ఆగస్టు 1న కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, భారీ వర్షాల గురించి కేంద్రం కేరళకు ముందస్తు హెచ్చరికలు చేసిందని చెప్పారు.
Published Date - 01:52 PM, Thu - 8 August 24 -
#India
Himachal Rains: రాబోయే 4 రోజులు కీలకం, 114 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్ లో ఆగస్టు 7వ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని స్థానిక వాతావరణ కేంద్రం ‘ఎల్లో’ అలర్ట్ ప్రకటించింది. జూన్ 27 నుంచి ఆగస్టు 1 వరకు వర్షాల కారణంగా 77 మంది ప్రాణాలు కోల్పోగా, రూ.655 కోట్ల నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
Published Date - 09:58 PM, Sat - 3 August 24