Krishna Water Dispute
-
#Andhra Pradesh
Krishna Water Dispute : నీళ్లన్నీ మీకిస్తే, మా సంగతి ఏంటి.. కృష్ణా జల వివాదంపై ఏపీ తెలంగాణ వాదనలు!
కృష్ణా జలాల పునఃపంపిణీపై బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ విచారణ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్.. హైదరాబాద్, పరిశ్రమలు కోల్పోయిందని ఏపీ వాదనలు వినిపించింది. ఇప్పుడు వ్యవసాయమే మిగిలిందని చెప్పారు. ఇప్పుడు ఏపీకి నీటి కేటాయింపులు తొలగించడం సరికాదని ఏపీ న్యాయవాది జయదీప్ గుప్తా వాదించారు. చట్టబద్ధమైన ట్రైబ్యునల్ తీర్పులను గౌరవించాలన్న న్యాయవాది.. మిగులు జలాలు ఏపీకే దక్కాలని కోరారు. కృష్ణా నదీ జలాలను ఆంధ్రప్రదేశ్, […]
Date : 27-11-2025 - 11:33 IST -
#Telangana
Uttam Kumar Reddy : రాష్ట్ర ప్రజల హక్కులను రక్షించేందుకు కట్టుబడి ఉన్నాం
Uttam Kumar Reddy : తెలంగాణ , ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ముందడుగు లభించింది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ వాదనలకు మద్దతు లభించిందని ఆయన వెల్లడించారు.
Date : 13-02-2025 - 10:09 IST -
#Andhra Pradesh
Komatireddy : నల్గొండ జిల్లాను బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వ నాశనం చేసింది – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
నల్గొండ జిల్లాకు మాజీ సీఎం కేసీఆర్ (KCR) చేసిందేమి లేదని , బీఆర్ఎస్ ప్రభుత్వం నల్గొండ జిల్లాను సర్వ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy). కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిందే కేసీఆర్ అని విమర్శించారు. ఈ నెల 13వ తేదీన బీఆర్ఎస్ సభ (BRS Public Meeting in Nalgonda)కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతామని వెంకట్ రెడ్డి ప్రకటించారు. We’re now on WhatsApp. Click […]
Date : 11-02-2024 - 5:07 IST -
#Speed News
Whats Today : కృష్ణా జలాల పంచాయితీపై ఢిల్లీలో సమావేశం.. 215వ రోజుకు లోకేష్ పాదయాత్ర
Whats Today : తెలంగాణవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద శని, ఆదివారాలు(డిసెంబరు 2, 3) బీఎల్వోలు అందుబాటులో ఉండేలా కేంద్ర ఎన్నికల కమిషన్ స్పెషల్ క్యాంపెయిన్ డే కార్యక్రమం చేపట్టింది.
Date : 02-12-2023 - 7:51 IST -
#Andhra Pradesh
Krishna Water Share : కేసీఆర్, జగన్ `మిలాకత్` కు కృష్ణా వాటాతో కేంద్రం చెక్
Krishna Water Share : ఏపీ, తెలంగాణకు కృష్ణా వాటాను తేల్చే ప్రక్రియను ట్రిబ్యునల్ కు అప్పగిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది.
Date : 04-10-2023 - 4:07 IST -
#Speed News
Krishna River: ఏపీ ఎంత గింజుకున్నా.. రాజీపడే ప్రసక్తే లేదు..!!
శుక్రవారం కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు సమావేశం జరిగింది. తెలంగాణ, ఏపీల మధ్య ఉన్న నీటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా ఈ మీటింగ్ జరిగింది.
Date : 06-05-2022 - 11:33 IST